Home Search
పోలీసులు - search results
If you're not happy with the results, please do another search
శుభసూచకం
కరోనా ప్రభావం బాగా తగ్గింది, నేడు 21 జిల్లాలు కరోనా ఫ్రీ
97 శాతానికి పైగా రోగులు కోలుకుంటున్నారు
కంటైన్మెంట్ల సంఖ్య క్రమంగా తగ్గుతోంది
మర్కజ్ లింకులన్నీ గుర్తించాం, ఆందోళన చెందొద్దు
ఏదైన అనుకోని పరిస్థితి...
సైకిల్పై దంపతులు వేయి కి.మీల ప్రయాణం
మనతెలంగాణ/హైదరాబాద్ : కూలీ పనుల కోసం ఒడిశా నుంచి తెలంగాణకు వలస వచ్చిన దంపతులు తిరిగి వారి స్వస్థలానికి చేరుకోవడానికి సైకిల్పై 1000 కిలోమీటర్లు ప్రయాణించారు. తొమ్మిది రోజుల కిందట సైకిల్పై బయలుదేరిన...
యాదాద్రి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
యాదాద్రి భువనగిరి: జిల్లాలోని వలిగొండ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేములకొండకి వెళ్లే దారిలో వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి రోడ్డు ప్రక్కనే ఉన్న బావిలోకి దూసుకుపోయింది. ప్రమాద సమయంలో కారులో...
పేలిన ఎస్ఐ తుపాకి.. తోటి ఉద్యోగి మృతి
పోలీస్ స్టేషన్లో ప్రమాదవశాత్తు సబ్ ఇన్స్పెక్టర్ తుపాకి పేలి తోటి ఉద్యోగి చనిపోయిన ఘటన శుక్రవారం అర్థరాత్రి ఉత్తర్ ప్రదేశ్ లోని బులంద్షహర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని...
ఔటర్ రింగ్రోడ్ పై వాటర్ ట్యాంకర్ ను ఢీకొట్టిన డిసిఎం: ఒకరు మృతి
హైదరాబాద్: ఒఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తొండుపల్లి టోల్ గేటు సమీపంలో వాటర్ ట్యాంకర్ ను డిసిఎం ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. కర్నూలు నుంచి హైదరాబాద్ ఉల్లిగడ్డల లోడ్ తో...
తబ్లిగీ జమాత్ చీఫ్ కు కరోనా నెగిటివ్
మనతెలంగాణ/హైదరాబాద్ : జమాత్ చీఫ్ సాద్ కంధాల్వీకి నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ అని రిపోర్టు వచ్చిందని ఆయన న్యాయవాది వెల్లడించారు. కాగా జమాత్ చీఫ్ కరోనా టెస్టుల నివేదికలు ఢిల్లీ క్రైమ్...
రోడ్డు ప్రమాదంలో గాయపడిన హోంగార్డు మృతి
మనతెలంగాణ,హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన హోంగార్డు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. శాలిబండ పోలీస్ స్టేషన్ రక్షక్ వాహనం డ్రైవర్గా పనిచేస్తున్న సత్యానంద్(42) శుక్రవారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. విధులు...
కాగజ్ నగర్ లో నడిరోడ్డుపై యువకుడిని పొడిచి…
మనతెలంగాణ/కాగజ్నగర్: శనివారం రాత్రి కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని సర్దార్ బస్తిలో యువకుడి హత్య చేశారు. కాగజ్నగర్ ఎస్హెచ్ఓ బి మోహన్ తెలిపిన వివరాల ప్రకారం... సర్దార్ బస్తికి చెందిన...
ఘర్షణ… ప్రాణం తీసిన అభిమానం
చెన్నై: కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీ కాంత్ అభిమాని హీరో విజయ్ అభిమానిని కొట్టి చంపిన సంఘటన తమిళనాడులోని విళ్లుపురం ప్రాంతం మరకణ్ణమ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... శాందికప్పన్...
క్వారంటైన్ లో ఉన్న మహిళపై సామూహిక అత్యాచారం….
జైపూర్: క్వారంటైన్లో ఉన్న 40 ఏళ్ల మహిళపై ముగ్గురు యువకులు అత్యాచారం చేసిన సంఘటన రాజస్థాన్లోని సవాయి మదోపూర్ ప్రాంతం బటోడా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు...
700 కంటే ఎక్కువకు అమ్మొద్దు
అధిక ధరలకు మాంసం అమ్మితే చర్యలు
మటన్లో కల్తీలకు పాల్పడిన 52 షాపులపై కేసులు నమోదు
సామాజిక దూరం పాటించని పలు సూపర్ మార్కెట్లు సీజ్
మనతెలంగాణ/హైదరాబాద్ :లాక్డౌన్ సమయంలో కొందరు మటన్...
యాచకునికి పోలీసు ‘అన్న’దానం
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆకలితో అలమటిస్తున్న యాచకునికి తన భోజనాన్ని ఇచ్చి ఓ పోలీసు ‘అన్న’దానగుణం చాటుకున్నాడు. పోలీసులు పైకి కరుకుగా కనిపిస్తారే కానీ మానవత్వం ముందు కరిగే మంచుకొండలని నిరూపించాడు ఓ పోలీసు....
ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య
మనతెలంగాణ,హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందులకు తట్టుకోలేక ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సికింద్రాబాద్, చిలకలగూడలోని మూర్తి స్ట్రీట్లో శనివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం...నగరంలోని చిలకలగూడకు చెందిన దేశబోయిన నారాయణ(22) గచ్చిబౌలిలోని...
బాలికపై గ్యాంగ్ రేప్.. నలుగురు నిందితులు అరెస్ట్
హైదరాబాద్: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరారంకాలనీకి చెందిన బాలిక అత్యాచారం కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 22న బాలికపై జమాన్, అక్బర్, గయాజ్, అలీముద్దీన్లు నలుగురు...
పాప ప్రాణం తీసి… తల్లి ఆత్మహత్య
భోపాల్: తన భార్య తొమ్మది నెలల కూతురిని చంపి అనంతరం మూడంతస్థుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుందని టెకీ చెబుతున్న సంఘటన భోపాల్లోని బైరాగఢ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...
ఇంట్లోనే కుమారుడు, కోడలు… వృద్ధ దంపతుల దారుణ హత్య
ఢిల్లీ: వృద్ధ దంపతులను దారుణంగా హత్య చేసిన సంఘటన ఢిల్లీలోని చావ్లా ప్రాంతం దీన్పూర్ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాజా సింగ్(61), ఓంవతి(58) అనే దంపతులకు సతీష్ అనే...
దగ్గినందుకు కొట్టి చంపారు
ముంబయి: దగ్గినందుకు ఓ వ్యక్తి కరోనా వైరస్ సోకిందని అనుమానించి స్థానికులు దాడి చేయడంతో సదరు వ్యక్తి ఘటనా స్థలంలోనే మృతి చెందిన సంఘటన మహారాష్ట్ర థానే జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన...
సిపి సజ్జనార్ వార్నింగ్.. నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వస్తే..
రంగారెడ్డి: తెలంగాణలో మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) పాజిటీవ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలని పోలీసులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పోలీసులు లాక్...
అనవసరంగా రోడ్లపైకి వస్తే.. వాహనం సీజ్: సజ్జనార్
రంగారెడ్డి: అనుమతి లేకుండా, కారణం లేకుండా రోడ్డుపైకి వచ్చే వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని సిపి సజ్జనార్ తెలిపారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్లో సైబరాబాద్ సిపి సజ్జనార్...
ఢిల్లీలో 29మంది పోలీసులకు కరోనా పాజిటీవ్..
న్యూఢిల్లీః దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తుంది. రోజురోజుకు కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా, కరోనా విధుల్లో ఉన్న 29 మంది పోలీసులకు కరోనా పాజటీవ్ నిర్ధారణ అయ్యింది. దీంతో పోలీస్శాఖ...