Home Search
జైలు - search results
If you're not happy with the results, please do another search
హైదరాబాద్లో ‘ఆపరేషన్ నైజీరియన్’
విసాల గడవు ముగిసినా తిష్టవేసిన వారిపై నిఘా
తిరిగి వారిని నైజీరియా పంపేందుకు యత్నాలు
హైదరాబాద్: డ్రగ్స్ దందాలో నైజీరియన్ల పాత్ర కీలకంగా మారడంతో విసా గడవు ముగిసన నైజీరియన్లపై పోలీసులు నిఘా సారిస్తున్నారు. హైదరాబాద్...
రాజకీయ అవకాశవాదం కోసం ప్రజలను విభజించారు: అమర్త్యసేన్
కోల్ కతా: 'రాజకీయ అవకాశవాదం' కోసం దేశ ప్రజలను విభజించారని నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ శనివారం అన్నారు. రాజకీయ కారణాల వల్ల ప్రజలను జైళ్లలో పెట్టే వలస పాలన దశాబ్దాల తర్వాత కూడా...
గంజాయి విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు
మనతెలంగాణ, హైదరాబాద్ : గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి ఎనిమిది కిలోల గంజాయి, మూడు మొబైల్ ఫోన్లు, రూ.35,000 నగదు...
ఆరు రోజుల పోలీసు కస్టడీకి మహ్మద్ జుబేర్
బెయిల్ పిటిషన్ ను విచారించనున్న అత్యున్నత న్యాయస్థానం
న్యూఢిల్లీ: హత్య బెదిరింపులను ఉటంకిస్తూ, ఫ్యాక్ట్-చెకర్ వెబ్సైట్ ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్, యూపీలోని సీతాపూర్లో తనపై వేసిన ట్వీట్పై ఎఫ్ఐఆర్ను రద్దు...
జై భారత్ పార్టీ దేవుళ్లను కించపరుస్తుంది….
Jai Bharath PartyJai Bharath Party
హైదరాబాద్: జై భారత్ పార్టీపై విహెచ్ పి స్పందించింది. జై భారత్ పార్టీ పేరుతో పిచ్చి ప్రకటనలు చేస్తున్నారని మండిపడింది. సరస్వతి, విష్ణు దేవుళ్లపై జై భారత్...
అరెస్టయిన రెండు రోజులకే చనిపోయిన రష్యా శాస్త్రవేత్త
లండన్ : దేశద్రోహానికి పాల్పడ్డాడన్న నేరారోపణపై సైబీరియాలో గత వారం అరెస్టయిన రష్యా శాస్త్రవేత్త జైలు పాలైన రెండు రోజుల్లోనే మాస్కోలో మృతి చెందారు. 54 ఏళ్ల భౌతిక శాస్త్రవేత్త డిమిట్రీ కోల్కర్...
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఖైదీలకు శిక్ష తగ్గింపు
కేంద్ర ప్రభుత్వం యోచన
ఆగస్టు 15నుంచి మూడు విడతల్లో ఖైదీల విడుదల
50 ఏళ్లు పైబడి సగం శిక్ష పూర్తయిన మహిళలు, దివ్యాంగుల విడుదల
60 ఏళ్లు పైబడిన పురుష ఖైదీలకూ అవకాశం
మరణ శిక్షలు, యావజ్జీవ శిక్షలు...
రిజిస్ట్రేషన్లలో ‘గోల్ మాల్’
ప్లాట్లు, ఇండ్ల రిజిస్ట్రేషన్లలో పాన్, ఆధార్ నెంబర్ల పక్కదారి
2019 సంవత్సరం క్రయ,
విక్రయాల్లో భారీ ఎత్తున
అవకతవకలు ఆదాయ
పన్ను విభాగం పరిశోధనలో
గుర్తింపు కేసు నమోదుకు
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు
లేఖ...
ఎసిబి వలలో విద్యుత్ శాఖ ఎఇ, ఎస్ఇ
మనతెలంగాణ/హైదరాబాద్ (ఘట్కేసర్)ః విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, స్థంభాలు మార్చడానికి ఘట్కేసర్ ఎఇ, ఎస్ఇలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు సోమవారం రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎసిబి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... ఘట్కేసర్ మండలంలోని అంకుషాపూర్లో...
శివసేన అంతమే బిజెపి లక్ష్యమా!
ఇటీవల మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే అక్కడ కేవలం తమకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాన్ని కూలదోసి, దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైని తమ పాలన కింద తీసుకు రావాలని కాకుండా...
ఆల్ట్ న్యూస్ జుబేర్ బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ: ఒక హిందూ దేవతపై 2018లో పోస్టు చేసిన అభ్యంతరకర ట్వీట్కు సంబంధించిన కేసులో అరెస్టయి జైలులో ఉన్న ఆల్ట్ న్యూస్ సహవ్యవస్థాపకుడు మొహమ్మద్ జుబేర్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్తోపాటు జుబేర్కు...
కస్టడీలో నాపై పోలీసులు దాడి చేశారు: నటి కేతకి చితాలే
ఎన్సిపి నేత శరద్ పవార్పై సోషల్ మీడియాలో అవమానకరమైన పోస్ట్ చేశారనే ఆరోపణతో తనను అదుపులోకి తీసుకున్న తర్వాత వేధించారని మరాఠీ నటి కేతకీ చితాలే అన్నారు.
ముంబై: ఎన్సిపి అధినేత శరద్ పవార్ను...
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడితే దండనే
అమలులోకి వచ్చిన కేంద్ర ఉత్తర్వులు
న్యూఢిల్లీ : కొన్ని రకాల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై శుక్రవారం నుంచి నిషేధం అమలులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిషేధాన్ని ఖచ్చితంగా అమలు చేయించేందుకు తగు...
టిఆర్ఎస్ జాతీయస్థాయిలో పనిచేయాలి: సిపిఐ నారాయణ
హైదరాబాద్: శివసేన ప్రభుత్వంతో బిజెపికి పని ఏంటి ? అని సిపిఐ నేత నారాయణ అన్నారు. మహారాష్ట్రలో ఈడీని ఉపయోగించి అధికారం కైవసం చేసుకుంటున్నారని విమర్శించారు. ఇప్పుడు తెలంగాణ పై బిజెపి దృష్టిసారించిందని...
అంతరాష్ట్ర దొంగ అరెస్ట్
నిందితుడిపై 20కేసులు
అరెస్టు చేసిన ఎల్బి నగర్ పోలీసులు
హైదరాబాద్: ఇళ్లల్లో చోరీ చేస్తున్న అంతరాష్ట్ర ఘరానా దొంగను ఎల్బి నగర్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 30 గ్రాముల బంగారు...
పాత్రికేయుల్ని అరెస్టు చేయొద్దు : ఐరాస సూచన
న్యూయార్క్ : ప్రముఖ జర్నలిస్ట్, ఆల్ట్ న్యూస్ వెబ్సైట్ సహ వ్యవస్థాపకుడు మొహమ్మద్ జుబైర్ అరెస్టుపై అంతర్జాతీయ స్థాయిలో నిరసన వ్యక్తం అవుతోంది. పాత్రికేయులు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే వాతావరణం ఉండాలని...
మోడీకి క్లీన్చిట్!
బయటికి అంతా సవ్యంగానే కనిపిస్తుంది. పద్ధతి ప్రకారమే జరుగుతుంది. యెక్కడా యే మాత్రం లోపం వుండదు. అంచెలంచెలుగా అన్ని దశలూ దాటి అంతిమ గమ్యానికి సాగిన ప్రక్రియ న్యాయబద్ధంగానే గోచరిస్తుంది. కాని చాలా...
26/11 ముంబై ఉగ్రవాదుల కేసులో పాక్ కోర్టు సంచలన తీర్పు
లాహోర్ (పాకిస్థాన్ ) : ముంబై ఉగ్రదాడుల ప్రధాన నిర్వాహకుడు సాజిద్ మజీద్ మీర్కు పాకిస్థాన్ కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2008 ముంబై దాడుల ప్రధాన హ్యాండ్లర్ అయిన...
150 ఏళ్ల నాటి అబార్షన్ చట్టంను కొట్టేసిన అమెరికా
న్యూఢిల్లీ: అమెరికా సుప్రీం కోర్టు దాని 50 ఏళ్ల ‘రో వర్సెస్ వేడ్’ తీర్పును రద్దు చేసిన తర్వాత... యునైటెడ్ స్టేట్స్ అంతటా నిరసనలు చెలరేగాయి, ఇప్పుడు మహిళలకు గర్భస్రావం చేసుకునే రాజ్యాంగ...
ముంబై ఉగ్రదాడుల కేసులో పాక్ కోర్టు సంచలన తీర్పు
లాహోర్(పాకిస్థాన్): ముంబై 26/11 ఉగ్రదాడుల ప్రధాన నిర్వాహకుడు సాజిద్ మజీద్ మీర్కు పాకిస్థాన్ కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2008 ముంబై దాడుల ప్రధాన నిర్వాహకుడు అయిన నిషేధిత లష్కరే...