Home Search
భక్తులు - search results
If you're not happy with the results, please do another search
ఘనంగా ముగిసిన నాగోబా జాతర
వేలాదిగా హాజరైన భక్తజనం
దర్శించుకున్న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
నిర్మల్: వారం రోజులుగా కొనసాగిన రాష్ట్రంలోనే రెండో అతి పెద్దదైన ఆదివాసుల జాతర నాగోబా సోమవారం అంగరంగ వైభవంగా ముగిసింది....
వెలుగులు నింపిన చట్టాలు
ప్రపంచంలోని అన్ని మతాల్లో అనేక విశ్వాసాలు, అనేక ఆచారాలు సాంప్రదాయాలు ఉంటూ వచ్చాయి. వాటన్నిటిని రూపొందించింది ఆయా కాలాల్లోని మతాధిపతులే. కాలం మారుతున్న కొద్దీ, శాస్త్రీయ అవగాహన పెరుగుతున్న కొద్దీ ఆ ఆచారాలు,...
గాంధీపై ద్వేషం గాడ్సేవాదులకు లాభం
భారత జాతిపితగా మహాత్మాగాంధీ, రాజ్యాంగ పితగా బి. ఆర్.అంబేడ్కర్ ప్రజల చేత గౌరవించపడుతున్నారు. అణగారిన వర్గాలకి హక్కులు కల్పించేందుకు అంబేడ్కర్ విశేష కృషి చేయగా, దేశ స్వాతంత్య్రం కోసం గాంధీ శాంతియుత మార్గంలో...
92 శాతం పడిపోయిన శబరిమల ఆదాయం
కొత్త మార్గాలను అన్వేషిస్తున్న ట్రావెన్కోర్ దేవస్థానం
ఫిబ్రవరిలో ప్రత్యేక పథకం ప్రారంభానికి సిద్ధం
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో శబరిమల అయ్యప్ప ఆలయం ఆదాయం 92 శాతం పడిపోయినట్లు ట్రావన్కోర్ బోర్డు తెలిపింది. గడిచిన ఏడాది...
గాజులరామారంలో చిత్తారమ్మదేవి జాతర
నిజాంపేట: భక్తుల కొంగు బంగారంగా పేరోందిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్ పరిధిలోని గాజులరామారం గ్రామంలో వెలసిన శ్రీ చిత్తారమ్మ దేవి జాతర మహోత్సవం వైభవంగా ప్రారంభమయ్యాయి. శనివారం అమ్మవారికి గవ్యాంత పూజలు,...
రామతీర్థం కేసులో చంద్రబాబు ఎ1
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రామతీర్ధంలో విజయసాయి రెడ్డి వాహనం మీద దాడి కేసులో ఎ1గా ఎపి మాజీ సిఎం చంద్రబాబు, ఎ2అచ్చన్నాయుడు, ఎ3గా కళా వెంకట్రావులను పేర్కొంటూ నెల్లిమర్ల పోలీస్స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది....
మల్లన్న నామస్మరణతో మార్మోగిన కొమురవెల్లి
కొమురవెళ్లి: ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు, మల్లన్న పట్నం వారం ఆదివారం ప్రారంభమైంది. మొదటి వారం ప్రారంభం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కొమురవెళ్లి మల్లన్న నామస్మరణ, శివసత్తుల...
జాతి గర్వించే కట్టడమా!
అన్నింటికీ కేంద్ర బిందువుగా ఉంటూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా విరాజిల్లుతున్న భారతదేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి నెలవైన భారత పార్లమెంటు నేడు భౌగోళిక రూపాంతరం చెందబోతున్నది. ప్రస్తుతమున్న పార్లమెంట్ భవనాన్ని నాటి ఆంగ్లేయులు...
ఏదో తప్పు చూపితే మీరే హీరోలు
అట్లాంటా: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో ఏదో విధంగా తప్పులు చూపి వాటిని వెలుగులోకి తేవాలని ట్రంప్ యత్నించారు. ఈ విషయం జార్జియా ఎన్నికల ప్రక్రియ విషయంలో స్పష్టం అయింది. ఓ మెట్రో...
అంగరంగ వైభవంగా మల్లన్న కల్యాణం
కొమురవెళ్లి: భక్తుల కొంగుబంగారం, కోర్కెలు తీర్చే కొమురవెళ్లి మల్లికార్జున స్వామి కల్యాణం కొమురవెళ్లిలోని తోట బావి వద్ద అంగరంగ వైభవంగా నిర్వహించారు. మార్గశిర మాసం చివరి ఆదివారం పురస్కరించుకుని వీర శైవ ఆగమ...
అమెరికా అభాసు
అమెరికా అభాసు.. పార్లమెంట్ భవనంలో ట్రంప్ మూకల అరాచకం
‘కేపిటల్’ ముట్టడి, ఘర్షణల్లో నలుగురు దుర్మరణం ఒక మహిళ పోలీసు కాల్పుల్లో, ముగ్గురు ఇతర ఘటనల్లో
అధ్యక్ష ఎన్నికల ఫలితాల ధ్రువీకరణకు పార్లమెంట్ సమావేశం జరుగుతుండగానే...
ఉప్పల్లో లారీ బీభత్సం
డిసిఎంను ఢీకొట్టిన లారీ
ఒకరి మృతి, నలుగురికి గాయాలు
హనుమాన్ ఆలయం వద్ద సంఘటన
హైదరాబాద్: లారీ బీభత్సం సృష్టించిన సంఘటన ఉప్పల్లోని ఎన్జిఆర్ఐ వద్ద ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద శుక్ర వారం చోటుచేసుకుంది....
13 నుంచి ఐనవోలు జాతర
జాతరకు రూ.కోటి మంజూరు
శాశ్వతంగా మరుగుదొడ్ల నిర్మాణం
భక్తుల కోసం 25 ఆర్టిసి బస్సులు
కోవిడ్ నిబంధనలు పాటించాలి
అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలి
ఐనవోలు శ్రీమల్లికార్జున స్వామి జాతర సమీక్షలో మంత్రి ఎర్రబెల్లి
మనతెలంగాణ/వరంగల్ బ్యూరో: ఐనవోలు శ్రీ...
ఘనంగా క్రిస్మస్ వేడుకలు
మెదక్: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సిఎస్ఐ చర్చిలో శుక్రవారం నాడు క్రిస్టమస్ వేడుకలను బిషప్ రెవరెండ్ సాల్మాన్రాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యురాలు పద్మాదేవేందర్రెడ్డి విచ్చేసి...
పరశురామావతారంలో రామయ్య దర్శనం
భద్రాచలం: వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా ఆదివారం భద్రాద్రిరాముడు భక్తులకు పరశురామావతారంలో దర్శనమిచ్చారు. ఈ అవతారాన్ని వీక్షించి తరించడానికి భక్తులు భారీగా భద్రాచలం తరలివచ్చారు. ఈ అవతారాన్ని కనులారా కాంక్షిస్తే శుక్రగ్రహ...
కెసిఆర్ను మించిన హిందువు లేరు
మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో ఒక సామాజిక కోణం ఉంటుందని టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె. కేశవరావు అ న్నారు. అందుకే మన రాష్ట్రంలో అమలవుతున్న...
తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయం
రోజుకు వెయ్యి మందికే అనుమతి
శబరిమల: కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో అయ్యప్ప దర్శనానికి సోమవారం నుంచి భక్తులకు అనుమతి లభించింది. కొవిడ్19 నిబంధనలమేరకు రోజుకు 1000మంది భక్తులకు మాత్రమే అనుమతిస్తున్నారు. వారాంతాల్లో మాత్రం...
సామాన్యులతోనే నేను…
భక్తజనంతో కలిసి ప్రసాదం తిన్న మంత్రి ఎర్రబెల్లి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి అంటే సాధారణంగా వివిఐపి ట్రీట్మెంట్ ఉంటుంది. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి...
శబరిమల అయ్యప్ప ప్రసాదం ఇక నుంచి భక్తుల ఇంటికే..
శబరిమల అయ్యప్ప ప్రసాదం ఇక నుంచి భక్తుల ఇంటికే
ఆన్లైన్లో బుక్ చేసుకుంటే స్పీడుపోస్టులో పార్శిల్
ప్రసాదం ధర రూ. 450లు
ఆన్లైన్ బుకింగ్ సేవలు ప్రారంభం
మనతెలంగాణ/హైదరాబాద్: శబరిమల అయ్యప్ప ప్రసాదం ఇక నుంచి నేరుగా భక్తుల...
హుండీలను ఎత్తుకెళ్తున్న దొంగల అరెస్ట్
హుండీ, ఆటో, రూ.15,000 నగదు స్వాధీనం
హైదరాబాద్: రాత్రి సమయంలో ఆటోలో తిరుగుతూ దేవాలయాల్లోని హుండీలను చోరీ చేస్తున్న ఇద్దరు నిందితులను లంగర్హౌస్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి...