Home Search
గత ఎన్నికల్లో - search results
If you're not happy with the results, please do another search
కెసిఆర్ మదిలో అద్భుత ప్రణాళికలు
హైదరాబాద్: తొమ్మిదేళ్లలో మీరు చూసింది ట్రైలరే అని.. అసలు సినిమా ముందు ఉందని, తొందరపడకండని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. హైదరాబాద్ జర్నీ ఇప్పుడే మొదలైందని, కెసిఆర్ మనసులో ఇంకా...
కమలంలో తిరుగుబాట్లు..
హైదరాబాద్ ః రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బిజెపిలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. గత ఏడాది నుంచి తెలంగాణలో బలం పుంజుకుందని ఆశల్లో ఉన్న కమలం పార్టీకి కర్నాటక ఎన్నికల తరువాత...
అంకితభావంతో పనిచేస్తే మంచి గుర్తింపు : మాధవరం
కేపీహెచ్బి: తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారితోపాటు పా ర్టీకి అంకితభావంతో పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందనడానికి కూకట్పల్లి మార్కెట్ కమిటీలో అవకాశం పొందిన వారే ఇందుకు నిదర్శనమని కూకట్పల్లి ఎ మ్మెల్యే...
జులై 13-14 తేదీలలో బెంగళూరులో ప్రతిపక్షాల రెండవ ఐక్య సమావేశం
ముంబై: వచ్చే లోక్సభ ఎన్నికల్లో సమైక్యంగా పోటీ చేసి అధికారంలోకి రావాలన్న లక్షంతో ఏర్పాటు చేస్తున్న బిజెపియేతర ప్రతిపక్షాల రెండవ సమావేశం జులై 13--14 తేదీలలో బెంగళూరులో జరగనున్నది. గతంలో నిర్ణయించినట్లు సిమ్లాలో...
జగ్గారెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దు… టికెట్ ఇవ్వొద్దు..!
బిఆర్ఎస్ నేతల అభిప్రాయం
సంగారెడ్డి: సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డిని బిఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవద్దని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆయనకు ఇవ్వరాదని బిఆర్ఎస్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు....
రాబోయే ఎన్నికలల్లో కాంగ్రెస్ విజయం
హుస్నాబాద్ : రాబోయే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని మరో ఆరు నెలలు ఓపిక పట్టండి గూడు కల్పిస్తామని గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులతో హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే...
తెలంగాణలో బిఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయం
జగిత్యాల: రానున్న అసెంబ్లీ ఎన్నిక ల్లో తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించడం తథ్యమని జగిత్యాల ఎంఎల్ఎ డాక్టర్ సంజయ్కుమార్ అన్నారు. మంగళవారం జగిత్యాలలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల...
రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ క్లాస్!
హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీని నడిపించాల్సిన వాడిని నీవే వెనకబడుతున్నావని సూచనలతో పాటుగా హెచ్చరికలు చేసినట్లు సమాచారం. తెలంగాణ ప్రజలు...
సద్దుమణిగిన తిరుగుబాటు!
గత ఏడాది ఫిబ్రవరి నుంచి విడుపు లేకుండా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్కు దిగ్భ్రాంతి కలిగిస్తూ ఆయన సైన్యంలో ఒక చిన్న తిరుగుబాటు సంభవించి వెంటనే సద్దుమణిగింది. గత...
మోడీ పాలనలో దేశ ప్రతిష్ఠ పెరిగిందా?
గత తొమ్మిది సంవత్సరాలలో మోడీ విదేశాల్లో మన ప్రతిష్ఠను పెంచా రా, తగ్గించారా అన్నది ఒక చర్చ. అమెరికాలోని ప్రముఖ పత్రిక న్యూయార్క్ టైవ్సు తాజాగా అమెరికా వెళ్లిన మన ప్రధాని గురించి...
ఇరవై రాష్ట్రాలలో ఇలాంటి పాలన ఉందా?
న్యూఢిల్లీ: తెలంగాణ మోడల్ అంటే అన్ని వర్గాలను కలుపుకుని పోయే, సంపూర్ణమైన, సమతుల్యమైన అభివృద్ధి అని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఇది తమ పార్టీకి...
తెలంగాణ మోడ్ల్ అంటే సమగ్ర అభివృద్ధి : కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణ మోడ్ల్ అంటే సమ్మిళిత, సమగ్ర, సమతూకంతో కూడిన తెలంగాణ అభివృద్ధి నమూనా అనీ, వ్చ్చే ఏడాది జ్రిగే ఎన్నిక్ల్లో విజ్యం సాధించి వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి ఇది ఎంతో...
కనీస సౌకర్యాలకు కూడా బడంగ్పేట్ ప్రజలు నేటికి నోచుకోకపోవడం దారుణం
బాలాపూర్: అభివృద్ధి పేరిట పార్టీలు మారిన రాష్ట్ర మంత్రి,మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితఇంద్రారెడ్డి,బడంగ్పేట్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాతనర్సింహ్మారెడ్డిలు ఇక్కడి ప్రజలకు కనీసం రోడ్లు,డ్రైనేజి సౌకర్యాలను నేటికి కల్పించలేకపొవడం దారుణం అని బిజెపి...
బిజెపిపై పోరు దేశం ముందున్న ప్రధాన సమస్య: కెటిఆర్
న్యూఢిల్లీ: 2024 లోక్సభ ఎన్నికల్లో బిజెపిని కలిసికట్టుగా ఎదుర్కోవాలని భావిస్తున్న ప్రతిపక్షాలు దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల ఆధారంగా పోరాడాలని, అయితే దురదృష్టవశాత్తు అవి ఎవరినో గద్ద్దె దించాలన్న తపనతో అవి ఉన్నట్లు...
అన్ని రాష్ట్రాల ప్రజలకు అండగా తెలంగాణ
గజ్వేల్ : తెలంగాణకు వలస వచ్చిన ప్రతి కుటుంబాన్ని బిఆర్ఎస్ ప్రభుత్వ అధినేత కెసిర్ తన కడుపులో పెట్టుకుని చూసుకున్నారని , ఎవరినీ నిర్లక్షం చేయకుండా వారి కష్టసుఖాల్లో అండగా ఉన్నారని ఎమ్మెల్సీ...
కమలం అసమ్మతి నేతలకు ఐటీ భయం
హైదరాబాద్: రాష్ట్ర భారతీయ జనతా పార్టీలోని అసమ్మతి నాయకులు పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేస్తుండగా వారం రోజుల కితం బిఆర్ఎస్కు చెందిన ముగ్గురు ప్రజాప్రతినిధుల ఇళ్లలో ఐటీదాడులు, పలువురు నాయకులకు చెందిన మెడికల్...
పోరాటాల గడ్డ నల్గొండ
సూర్యాపేట : ఎంతో చరిత్ర కలిగిన పోరాటాల గడ్డ నల్గొండ ఉమ్మడి జిల్లా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తప్పుడు లెక్కలు, మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క...
దేశానికి నాయకత్వ సమస్య
భారత ప్రజాస్వామ్యంలో అత్యంత చీకటి అధ్యాయం 1975లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ అంతర్గత ఎమర్జెన్సీని విధించడం. ఆ సమయంలో 20 నెలల పాటు ప్రజల ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయడంతో ప్రపంచంలో...
బహుజనులు జీవించే హక్కును కోల్పోతున్నారు
ముషీరాబాద్ ః రాజ్యాంగం ద్వారా ప్రజలందరికీ సమాన అవకాశాలు ఉన్నప్పటికీ, వివక్షత కారణంగా బహుజనులు జీవించే హక్కును కోల్పోతున్నారని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ పూర్వ న్యాయమూర్తి జస్టీస్ జి. చంద్రయ్య ఆవేదన...
కమలం అగ్రనేతలతో ఈటెల, రాజగోపాల్రెడ్డి భేటీ
రాష్ట్ర పార్టీలో పరిస్థితులపై వివరించిన సీనియర్లు
పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ ఒంటెద్దు పోకడలపై ఫిర్యాదు
కొత్త నాయకునికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని నడ్డాకు సూచనలు
హైదరాబాద్: రాష్ట్ర భారతీయ జనతా పార్టీలో జరుగుతున్న పరిమాణాలపై ఆరా...