Home Search
రాజకీయ నాయకులు - search results
If you're not happy with the results, please do another search
కెసిఆర్ దేశానికే ‘ఆదర్శం’
దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా
ఇలాంటి సంక్షేమ పథకాలు ఉన్నాయా?
కెసిఆర్ ఏ ఆలోచన చేసినా కార్యక్రమం తీసుకున్నా అవి దేశంలోని అన్ని
రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా మారాయి మండలంలో 155
డబుల్ బెడ్...
ప్రజా పోరాటంలో సత్యమే గెలిచింది: కవిత
హైదరాబాద్: నాటి ఉద్యమ నాయకులు, సిఎం కెసిఆర్ నాయకత్వంలో ప్రజా పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల కాదని ఎంఎల్ సి కవిత తెలిపారు. కాంగ్రెస్ పార్టీ...
దమ్ముంటే జైల్లో వెయ్
రఫేల్ విమానాల కుంభకోణంపై సుప్రీంకోర్టులో కేసు వేస్తా
కేంద్రం అవినీతిపై మాట్లాడితే ఇడి, సిబిఐ కేసులు పెట్టి నన్ను జైల్లో వేస్తామంటూ బిజెపి నాయకులు హెచ్చరిస్తున్నారు. జైలంటే దొంగలకు భయం... నాకేం భయం లేదు....
మీ అవినీతి రట్టు చేస్తా
దేశమంతటా తిరిగి అన్ని భాషల్లోనూ ప్రచారం చేస్తా
కేంద్రంపై పోరుకు అందరికంటే ముందుంటాం
కర్నాటకలో ఆడబిడ్డల మీద రాక్షసుల్లా దాడి చేస్తున్నారు
రాహుల్గాంధీని పట్టుకొని అసోం సిఎం అలా అంటాడా?.. నాకైతే కళ్లలో నీళ్లు తిరిగాయి.....
రాజ్యాంగంపై వాడి చర్చలు..
రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్న ఆరు వారాల తర్వాత దేశంలో రాజ్యాంగం గురించి వాడి, వేడిగా రాజకీయ వర్గాలలో చర్చ మొదలైనది. మొదటగా రాజ్యాంగాన్ని మార్చవలసిన అవసరం ఉన్నదని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు...
తెలంగాణకేదీ సమత?
ఐటిఐఆర్, కోచ్ ఫ్యాక్టరీ, పసుపు బోర్డు, జాతీయ మెట్రో, ఎన్డిఆర్ఎఫ్ నిధులు, వైద్యకళాశాలలు మున్నగు వాటిని రాష్ట్రానికి ఎప్పుడు కేటాయిస్తారు?
తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తున్నారంటూ ప్రధాని మోడీపై యువత ఆగ్రహం
సోషల్...
ప్రధాని ప్రైవేట్ రాకకు సిఎం స్వాగతం అక్కర్లేదు
ప్రభుత్వేతర సంస్థల కార్యక్రమాలు ప్రైవేట్ కేటగిరీలోకి వస్తాయి
వాటి కార్యక్రమాలను ప్రధాని సందర్శించేటప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా స్వాగతించాల్సిన అవసరం లేదు : రాష్ట్ర అధికారులు
సిఎం అస్వస్థతకు గురయ్యారు
బిజెపి నేతల ప్రేలాపనలు సిగ్గుచేటు
టిఆర్ఎస్ నేతలు...
ప్రధాన మంత్రిగా ఒక్క క్షణం కొనసాగే హక్కు మోడీకి లేదు
టిఆర్ఎస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ఒక్క క్షణం కూడా ఆ పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదని మాజీ మంత్రి, టిఆర్ఎస్ పార్టీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు...
నై కిసాన్
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం నాడు ప్రవేశపెట్టిన 2022-23 బడ్జెట్ మీద జాతీయ స్థాయి రైతు ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలు గమనించదగినవి. ప్రధాని మోడీ ఎంతో మక్కువతో పార్లమెంటులో తమ...
అర్వింద్కు షాక్
బిజెపికి గుడ్బై చెప్పిన నందిపేట ఎంపిటిసి అరుణ, స్థానిక నేతలు
ఎంఎల్సి కవిత, నిజామాబాద్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవన్రెడ్డిల సమక్షంలో టిఆర్ఎస్లో చేరిక
మన తెలంగాణ/హైదరాబాద్ : బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి...
‘ఏడున్నరేళ్లలో’ ఏం తెచ్చారు?
రాష్ట్ర బిజెపి నేతలకు మంత్రి కెటిఆర్ సూటి ప్రశ్న
చేతనైతే కేంద్రం నుంచి ప్యాకేజీలు
తెచ్చి అభివృద్ధిలో పోటీ పడండి
రాజకీయం అంటే కార్యకర్తలను రెచ్చగొట్టడం కాదు
విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం...
‘హస్తిన’లో అడుగుపెట్టండి
జాతీయ రాజకీయాల్లో శూన్యత, క్రియాశీల పాత్ర పోషించండి
మొన్నటి కేబినెట్ సమావేశంలో సిఎం కెసిఆర్ను కోరిన మంత్రులు
బిజెపివి ఉత్త మాటలు, ఏదో ఉద్ధరించినట్టు ప్రగల్భాలు
కాషాయ పార్టీ కుయుక్తులను తిప్పికొట్టండి : మంత్రులకు...
ప్రత్యామ్నాయం వైపు దక్షిణాది చూపు
మతం పేరుతో విభజన, ప్రజల్లో విద్వేషాలు, మైనారిటీల, పౌరసత్వం పేరుతో అణచివేత, గుజరాత్ అల్లర్లను గుర్తుచేస్తూ మధ్య యుగాల్లా మత ఘర్షణలకు ప్రేరేపణ, ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మడం, రైతులనూ వదలకపోవడం, లఖింపూర్ ఖేరిలో...
కొలువుల భర్తీని అడ్డుకునే కుట్ర
కోర్టుల్లో స్టేలు తెచ్చేందుకు కుయత్నాలు
317 యథావిధిగా అమలు
చేస్తున్నాం మధ్యప్రదేశ్ సిఎం రైతు
హంతకుడు.. ముఖ్యమంత్రి కెసిఆర్
రైతు బాంధవుడు ఎన్టిఆర్ స్టేడియంలో
ఘనంగా రైతుబంధు ఉత్సవాలు
బిజెపిపై మంత్రి హరీశ్ ఫైర్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రపతి ఇచ్చిన 317...
బిజెపి ముక్త్ భారత్కు ఒక్కటవుదాం
మీలాంటి వాళ్లు ముందుకు రావాలి
సిఎం కెసిఆర్తో కమ్యూనిస్టు నేతలు
మోడీ పాలనలో సామాన్యుల బతుకు
భారమైంది ఈ దుర్మార్గాన్ని అంతం
చేసేందుకు ప్రగతిశీల శక్తులు
కలిసిపోరాడాలి బిజెపి విభజన
రాజకీయాలు దేశ...
శివరాజ్ దొడ్డిదారి సిఎం
సిఎం కెసిఆర్ను విమర్శించే అర్హత మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి లేదు
తెలంగాణ అంటేనే బిజెపి పాలిత రాష్ట్రాలకు కంటగింపు
హరీశ్ సహా పలువురు మంత్రుల ఫైర్
మన తెలంగాణ/హైదరాబాద్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్...
అన్నీ అమ్మేశారు, ఇంకెక్కడి రిజర్వేషన్లు!
నేడు రిజర్వేషన్లు దేశంలోని అన్నికులాలకు అందుతున్నాయి. పైగా దేశ జనాభాలో కేవలం 5 శాతం ఉన్న ప్రజలకు నేడు 10 శాతం రిజర్వేషన్లు అందుతున్నాయి. ప్రభుత్వరంగ సంస్థలన్నీ అమ్మేసిన బిజెపి, కాంగ్రెస్ లు...
చైనా దూకుడును భారత్ ఆపలేదా!
అంతకు ముందు రెండు పర్యాయాలు అరుణాచల్ ప్రదేశ్ భూభాగంలో చైనా గ్రామాలు నిర్మిస్తున్నట్లు అంతర్జాతీయ నిఘా సంస్థలు ఉపగ్రహ చిత్రాలను విడుదల చేశాయి. వాటి పట్ల భారత ప్రభుత్వ స్పందన చాలా నిరాశ...
టిఆర్ఎస్లో కలకలం.. ఎంపి కేశవరావుకు కరోనా పాజిటివ్
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కలకలం కొనసాగుతోంది. ఇప్పటికే సామాన్యులు మొదలు రాజకీయ, సినీ ప్రముఖులు చాలా మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా టిఆర్ఎస్ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యులు...
గొర్రెల పెంపకందారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాం: మంత్రి తలసాని
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో గొల్ల కురుమల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు 75శాతం...