Saturday, April 27, 2024
Home Search

పోలీసులు - search results

If you're not happy with the results, please do another search
Bus falls into well in Maharashtra

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి

  నాసిక్‌: మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాలెగావ్ నుంచి కల్వాన్ వెళ్తున్న ఓ బస్సు అతివేగంతో ఆటోను ఢీకొట్టడంతో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిపోయింది. ఈ...
rape

యువతిపై అత్యాచారం.. ఆపై చిత్రహింసలు

నాగపూర్: అపస్మారక స్థితిలో ఉన్న ఒక 19 ఏళ్ల యువతిపై అత్యాచారం జరిపిన ఒక కామోన్మాది ఆమె మర్మాంగంలో ఇనుప రాడ్‌ను జొప్పించాడు. అమానుషమైన ఈ సంఘటన ఇక్కడి పర్ది ప్రాంతంలో ఈ...
acid

వేధిస్తున్న యువకుడిపై యాసిడ్‌తో యువతి దాడి

లక్నో:ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో తనను వెంటపడి వేధిస్తున్న ఒక యువకుడిపై ఒక 20 ఏళ్ల యువతి యాసిడ్‌తో దాడి చేసింది. మంగళవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. ప్రేమించమంటూ తన వెంటపడి వేధిస్తున్న...
Woman employee dies

పంజాగుట్టలో స్కూటీని ఢీకొట్టిన ఆర్టీసి బస్సు.. ఉద్యోగిని మృతి

  హైదరాబాద్: ఆర్టీసి బస్సు ఢీకొట్టడంతో ఓ మహిళ దుర్మరణం చెందింది. ఈ ఘటన నగరంలోని పంజాగుట్టలో చోటుచేసుకుంది. మృతురాలిని నగరంలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఎల్ సాయి దీపిక రెడ్డిగా...
Unidentified old man dies at ATM

అమెరికాలో భారతీయ సంతతి విద్యార్థిని మృతి

వాషింగ్టన్: అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోని యూనివర్సిటీ ఆఫ్ నాట్రె డామెలో గ్రాడ్యుయేషన్ కోర్సు చదువుతున్న భారతీయ సంతతికి చెందిన ఒక 21 ఏళ్ల యువతి మృతదేహం యూనివర్సిటీ క్యాంపస్‌లోని చెరువులో లభించింది. ఆన్రోస్...

కందుకూరు మండలంలో వృద్ధురాలి హత్య

రంగారెడ్డి: కందుకూరు మండలం నేదునూరులో సోమవారం అర్థరాత్రి దారుణ సంఘటన చోటుచేసుకుంది. బాలమణి అనే వృద్ధురాలిని దుండగులు దారుణంగా హత్య చేసి, ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలు ఎత్తుకుపోయారు. స్థానికులు సమాచారంతో...
Robbers

వ్యాపారి కళ్లల్లో కారం చల్లి.. డబ్బు సంచి లాక్కెళ్లిన దుండగులు

మాదన్నపేట్: ఓ చికెన్ వ్యాపారి కళ్లలో కారం చల్లి డబ్బు సంచిని లాక్కొని పారిపోయిన సంఘటన ఆదివారం రాత్రి సంతోష్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం మలక్‌పేట్‌కు చెందిన...

సామజపురగమన…

  10 కార్పొరేషన్లు,110 మున్సిపాలిటీలు గులాబీ తోటలు పరోక్ష పుర ఎన్నికల్లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) ఎదురులేని రీతిలో విజయవిహారం చేసింది. సోమవారం నాడు ఎన్నికలు జరిగిన 120 మున్సిపాలిటీలలో 110 చోట్ల చైర్‌పర్సన్ల...

సమతా, హాజీపూర్ తీర్పులు వాయిదా

  హైదరాబాద్ ః రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్, సమతా కేసుల్లో తుది తీర్పులు వాయిదా పడ్డాయి. ఈ రెండు కేసుల్లో న్యాయస్థానాలు నిందితులకు ఎలాంటి శిక్షలు విధిస్తాయోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో...

నిరంతర శిక్షణతోనే సమర్థవంతమైన పోలీసింగ్

  హైదరాబాద్ : నిరంతర శిక్షణ, చట్టాలపై సంపూర్ణ అవగాహనతోనే సమర్థవంతమైన పోలీసింగ్ సాధ్యమని నల్సార్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఫైజాన్ ముస్తఫా తెలిపారు. రాజ్యాంగం, మానవ హక్కులు, పోలిసింగ్ అనే అంశంపై...

బాస్కెట్‌బాల్ దిగ్గజం బ్రియాంట్ దుర్మరణం

  ప్రమాదంలో కూతురు గియానా కూడా మృతి శోక సంద్రంలో క్రీడాభిమానులు కాలిఫోర్నియా: అమెరికా బాస్కెట్‌బాల్ దిగ్గజం కోబ్ బ్రియాంట్ ఓ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మణం చెందారు. ఈ దుర్ఘటనలో బ్రియాంట్ కూతురు గియానాతో సహా పలువురు...

అత్యాచారం కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు

  హైదరాబాద్ : ఇంజనీరింగ్ విద్యార్థినిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి ఎల్‌బి నగర్ కోర్టు మూడేళ్ల జైలు, రూ.10,000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం... నగరంలోని...

ఖమ్మంలో దారుణం.. వివాహితను ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్..

  ఖమ్మం:జిల్లాలోని రఘునాథపాలెం మండలానికి చెందిన వివాహితపై గ్యాంగ్ రేపుకు పాల్పడిన కేసులో ఏడుగురి నిందితులను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. గత శుక్రవారం రాత్రి ఇంట్లో పడుకున్న బాధితురాలిని ఇద్దరు వ్యక్తులు తాళ్లతో...
Choutuppal

ఉద్రిక్తంగా మారిన చౌటుప్పల్ చైర్మన్ ఎన్నిక…

యాదాద్రి: తెలంగాణలోని పలు చోట్ల మున్సిపల్ చైర్మెన్ల ఎన్నిక ఉద్రిక్తంగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పురపాలిక కార్యలయం ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ ఎంఎల్ఎ కోమటిరెడ్డితో పాటు కాంగ్రెస్...

హాజీపూర్ హత్య కేసులో తుది తీర్పు వాయిదా..

నల్గగొండ: రాష్ట్రంలో సంచలనంగా మారిన హాజీపూర్ వరస హత్యకేసు నిందితుడిని పోలీసులు నల్గగొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో హాజరుపరుచారు. కాగా, కోర్టు తుది తీర్పును ఫిబ్రవరి 6వతేదీకి వాయిదా వేసింది. ముగ్గురు అమ్మాయిలు...
Karimnagar-Corporation

ప్రారంభమైన కరీంనగర్ కార్పొరేషన్ కౌంటింగ్

కరీంనగర్: కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ సోమవారం ప్రారంభమై కొనసాగుతోంది. ఈ కార్పొరేషన్ లో మొత్తం 60 డివిజన్లు ఉండగా.. ఇప్పటికే రెండు డివిజన్లు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిత 58...
Medaram

మేడారం జాతరకు పోటెత్తుతున్న భక్తులు

ములుగు: మేడారం జాతరకు రోజురోజుకు భక్తుల రద్దీ పోటెత్తుతుంది. దేశ నలుమూలల నుంచి భక్త జనం వచ్చి మేడారంలోని సమ్మక్క, సారలమ్మ లను దర్శించుకుంటున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో దాదాపు 2...
Auto Accident

యాదగిరి గుట్టలో ఆటో బోల్తా: ఒకరు మృతి

  యాదాద్రి భువనగిరి: ఆటో బోల్తాపడిన సంఘటన యాదిగిరి గుట్ట మండలంలోని వంగపల్లి గ్రామ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కోనేరు చిన్న యాదగిరి అక్కడికక్కడే దుర్మరణం చెందగా ఐదుగురు గాయపడ్డారు. ప్రయాణికులతో ఆటో...
Rape

అర్ధరాత్రి ఇంట్లో నుంచి లాక్కెళ్లి…. పత్తి చేనులో వివాహితపై గ్యాంగ్ రేప్

  ఖమ్మం: ఓ వివాహితను కిడ్నాప్ చేసి అనంతరం ఆమెపై ఏడుగురు అత్యాచారం చేసిన సంఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఓ వివాహిత తన...
Murdered

గుంటూరులో దారుణ హత్య…

అమరావతి: గుంటూరులోని గౌతమి బార్ వద్ద శనివారం అర్థరాత్రి దారణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న నాగుర్ సైదా అనే వ్యక్తిని ప్రత్యర్థులు కత్తులతో దారుణంగా పొడిచి హత్యచేశారు. ఈ ఘటన స్థానికంగా...

Latest News