Home Search
పోలీసులు - search results
If you're not happy with the results, please do another search
జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు టెర్రరిస్టులు మృతి
శ్రీనగర్:సౌత్ కాశ్మీర్లోని సోఫియాన్ జిల్లాల్లో భద్రతా బలగాలు జరిపిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు మృతిచెందారు. జిల్లాలోని వాచ్చి ప్రాంతంలో సోమవారం ఉదయం ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో జమ్మూ కాశ్మీర్...
ఎనిమిదవ తరగతి విద్యార్థితో లేచిపోయిన 26ఏళ్ల టీచర్..
గాంధీనగర్: ఇరవై ఆరేళ్ల ఓ టీచర్, పద్నాలుగేళ్ల ఎనిమిదవ తరగతి విద్యార్థితో లేచిపోయిన సంఘటన గుజరాత్ రాజధాని గాంధీనగర్ లో చోటుచేసుకుంది. దీంతో బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సదరు టీచర్...
స్నేహితుడి భార్యపై గ్యాంగ్ రేప్..
బరేలి: వావి వరుసలు మరచి, చిన్నా, పెద్దా తేడా లేకుండా అత్యాచారానికి ఒడిగడుతున్న కామాంధులు దేశంలో రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నారు. ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన మహిళలపై అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా...
ఢిల్లీలో మరో భారీ అగ్ని ప్రమాదం..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని సివిల్ లైన్స్ లోని ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట కార్యాలయంలో సోమవారం ఉదయం దురదృష్టశాత్తు మంటలు అంటుకున్నాయి. సమాచారం...
ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
గాంధీనగర్: గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు అదుపు తప్పి, బొల్తా కొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి...
ఎపి అసెంబ్లీ ముట్టడికి పిలుపు.. టిడిపి, జెఎసి నేతలు గృహ నిర్భందం
అమరావతి: ఎపిలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో పోలీసులు టిడిపి, జెఎసి నేతలను ఎక్కడికక్కడ గృహ నిర్భందం చేస్తున్నారు. ముందుజాగ్రత్తగా ఆదివారం రాత్రి...
భార్యను ఏడు సార్లు కాల్చి తానూ…
పాట్నా : ఓ భర్త తన భార్యను తుపాకితో ఏడు సార్లు కాల్చి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం బీహార్లోని సీతామర్హి లో చోటుచేసుకుంది. చంద్రభూషణ్ పాండే క్విక్ రెస్పాన్స్...
సంగారెడ్డి జైలుకు విరసం కార్యదర్శి ప్రొ. కాసిం
కేసు విచారణ 24కి వాయిదా
హైదరాబాద్ : విరసం కార్యదర్శి, ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కాశిం అరెస్ట్పై దాఖలైన పిటిషన్పై విచారణ ఆదివారం నాడు ముగిసింది. హైకోర్టు ఆదేశాల మేరకు కాశింను హైదరాబాద్ బంజారాహిల్స్...
ఆటోను ఢీకొట్టిన ప్రైవేట్ ఆర్టిసి బస్సు: తండ్రి మృతి…
మనతెలంగాణ/పెద్దపల్లి: గోదావరిఖని డిపోకు చెందిన అద్దె బస్సు ఆటో ట్రాలీని ఢీకొట్టడంతో తండ్రి మృతి చెందగా కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. గోదావరిఖని టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. టిఎస్...
నలుగురు కూతుళ్లపై తండ్రి అత్యాచారం?
తిరువనంతపురం: కేరళలో మల్లాపురం జిల్లా వాలన్ చెరు ప్రాంతంలో ఓ తండ్రి తన నలుగురు కూతుళ్లపై అత్యాచారం చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఓ కామాంధుడికి నలుగురు కూతుళ్లు ఉన్నారు. ప్రతి...
తోటి ఉద్యోగి కూతురిపై సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ అత్యాచారం
భువనేశ్వర్: ఒడిశాలోని జగత్సింఘ్పూర్ జిల్లాలో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఐదేళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేయడంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... పరాదీప్ ప్రాంతంలో తమిళనాడు చెందిన ఎం...
మహిళ జర్నలిస్టుపై దాడి చేసిన రేప్ కేసు నిందితుడు
ఢిల్లీ: అత్యాచారం కేసులో నిందితుడు జర్నలిస్టుపై దాడి చేసిన సంఘటన ఢిల్లీలోని కోర్కర్డూమా కోర్టులో జరిగింది. దీంతో సదరు నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... 2013లో...
దళిత యువకుడిపై పెట్రోల్ పోసి… నిప్పంటించారు…
భోపాల్: ఓ దళిత యువకుడిపై కిరోసిన్ పోసి తగలబెట్టిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం సాగర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దళిత కుటుంబం, మరో కుటుంబానికి మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో...
ఔటర్ రింగ్రోడ్డుపై రోడ్డు ప్రమాదం…
శంషాబాద్: రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ ఔటర్ రింగ్రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శంషాబాద్ పరిదిలోని పెద్ద గోల్కొండ వద్ద ఆగివున్న లారీని వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి ఢీకొట్టింది....
మైనర్ను ఊరి చివరకు తీసుకెళ్లి…
వికారాబాద్: పరిగిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. అభం శుభం తెలియని పదేళ్లపై సాయి (24) అనే యువకుడు మాయమాటలు చెప్పి ఊరి చివరకు తీసుకెళ్లి ఆత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన వికారాబాద్ జిల్లా...
విరసం కార్యదర్శి ప్రొ.కాశీం అరెస్టు
నేడు హాజరుపర్చండి : హైకోర్టు
హైదరాబాద్ : రాష్ట్ర విరసం కార్యదర్శి,అసిస్టెంట్ ప్రొఫెసర్ కా శీం నివాసంలో శనివారం నాడు గజ్వేల్ పోలీసు లు సోదాలు నిర్వహించి అనంతరం అరెస్ట్ చేశా రు. ఉస్మానియా...
ఎంబిబిఎస్ విద్యార్థి దారుణ హత్య
జయశంకర్ భూపాలపల్లి : ఎంబిబిఎస్ చదువుతున్న విద్యార్థిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తుమ్మలపల్లి వంశి(20) అనే విద్యార్థిని...
తల్లిదండ్రులపై కొడుకు నిర్లక్ష్యం.. మనస్థాపంతో వృద్ధ దంపతుల ఆత్మహత్య
జయశంకర్ భూపాలపల్లి: కొడుకు, కోడలు నిర్లక్ష్యంగా చూడడంతో మనస్థాపానికి గురైన వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలోని చిట్యాల గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. శనివారం ఉదయం ఇంటిప్రక్కల వారు వృద్ధ...
పెళ్లైనా వదలకుండ మహిళపై వేధింపులు.. చివరికి చచ్చాడు
హైదరాబాద్: పెళ్లైన మహిళను వేధిస్తున్న ఓ వ్యక్తిపై ఆమె కుటుంబ సభ్యులు దాడి చేయడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిన అతను మృతి చెందిన ఘటన నగరంలోని అల్లాపూర్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల...
నకిలీ ఎయిర్లైన్స్లో ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు టోకరా
న్యూఢిల్లీ: థాయ్ల్యాండ్కు చెందిన ఒక నకిలీ ఎయిర్లైన్లో ఉద్యోగాలు ఇస్తామన్న సాకుతో నిరుద్యోగులను మోసం చేసిన ముంబయికి చెందిన సంకేత్ ఝా అనే వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టుచేశారు. యో ఎయిర్ అనే...