Friday, April 26, 2024
Home Search

పోలీసులు - search results

If you're not happy with the results, please do another search

మైలార్‌దేవ్‌పల్లిలో అగ్ని ప్రమాదం…

  మైలార్‌దేవ్‌పల్లి: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతం దానమ్మ దోపిడి ప్రాంతంలో ప్లాస్టిక్ స్క్రాప్ కంపెనీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రాజేంద్రనగర్ అగ్నిమాపక...

జాబ్ ఇప్పిస్తానని…. అమ్మాయిపై రియల్ ఎస్టేట్ బ్రోకర్ అత్యాచారం…

  హైదరాబాద్: జాబ్ ఇప్పిస్తానని అమ్మాయిపై ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి సికింద్రాబాద్ లాడ్జ్‌లో అత్యాచారం చేశాడు. దీంతో అమ్మాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారిని అదుపులోకి...

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన కారు: ముగ్గురు దుర్మరణం

  గద్వాల: ఆగి ఉన్న ట్రాక్టర్‌ను కారు ఢీకొట్టిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని దెయ్యల వాగు వద్ద బుధవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ముగ్గురు మృతి చెందారు. పోలీసులు...
rape

ఖమ్మం జిల్లాలో బాలికపై మాజీ సర్పంచ్ అత్యాచారం

  ఖమ్మ: మైనర్ బాలికపై మాజీ సర్పంచ్ అత్యాచారం చేసిన సంఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మాజీ సర్పంచి కేతిరెడ్డి కోటి రెడ్డి(65)...

ప్రశాంతంగా భారీగా

  పోటెత్తిన ఓటు అంబరాన్ని చుంబించిన పట్టణ బ్యాలట్ సంబరం ఓటింగ్ నమోదు అత్యధికంగా చౌటుప్పల్ మున్సిపాలిటీలో 93.31 శాతం అత్యల్పంగా నిజాంపేట కార్పొరేషన్‌లో 39.65 శాతం హైదరాబాద్ : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పట్టణ ఓటర్లలో...

ప్రొఫెసర్ కాసింకు వారం పాటు పోలీస్ కస్టడీ

  హైదరాబాద్ ః ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ కాశిం రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు సంచలనాత్మక విషయాలను పేర్కొన్నారు. కాశింకు మావోయిస్టు నేతలతో నేరుగా సంబంధాలున్నాయని, మావోయిస్టు రిక్రూట్‌మెంట్లలోనూ,ల్యాండ్ మైన్ పేలుళ్లకు మెటీరియల్ సప్లై...
7 Villagers Killed in Ranchi

పథల్‌గర్హి సంప్రదాయాన్ని వ్యతిరేకించిన ఏడుగురి హత్య..

రాంచి: పథల్‌గర్హి అనే గిరిజన సంప్రదాయాన్ని వ్యతిరేకించారన్న ఆరోపణపై ఏడుగురిని హత్య చేశారని పోలీసులు బుధవారం వెల్లడించారు. ఈ ఘటన జార్ఖండ్ లోని పశ్చిమ సింఘ్భమ్ జిల్లా బురుగులకెర గ్రామంలో జరిగింది. ఏడుగురిని...

వివాదాస్పద నిత్యానందకు ఇంటర్‌పోల్ నోటీసు

న్యూఢిల్లీ : వివాదాస్పద దైవస్వరూపుడుగా చెప్పుకునే నిత్యానంద ఆచూకీ రాబట్టుకోడానికి గుజరాత్ పోలీస్‌ల అభ్యర్థనపై ఇంటర్‌పోల్ బ్లూకార్నర్ నోటీస్ జారీ చేసింది. పిల్లలను తప్పు దారి నడిపించడం, అమ్మాయిలతో లైంగిక కార్యకలాపాలు సాగించడం...
Municipal-Election

ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు…

హైదరాబాద్: సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రెండు కమిషనరేట్ల పరిధిలోని అన్ని స్థానాల్లో ఎన్నికల్లో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకపోవడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. సైబరాబాద్ పోలీస్...
died

పహిల్వాన్ చెరువులో పడి వ్యక్తి మృతి…

షాబాద్: పహిల్వాన్ చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... షాబాద్ గ్రామానికి చెందిన శంకరి కిష్టయ్య (75) గత నాలుగు రోజుల క్రితం ఇంటికి తాళం...

పుట్టింటికి వెళ్లిన భార్య.. మనస్థాపంతో ఉరివేసుకుని భర్త ఆత్మహత్య

మన తెలంగాణ/నిజాంసాగర్: నిజాంసాగర్ మండలం బంజాపల్లి గ్రామానికి చెందిన బండారి లక్ష్మణ్ (44) అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు లక్ష్మణ్ గత కొన్ని...
man sets fire on womans house in AP

ప్రియురాలి ఇంటిపై పెట్రోల్ దాడి.. ఇద్దరు చిన్నారులు మృతి

తూర్పు గోదావరి: ప్రియురాలి ఇంటిపై ఇరవై ఏడేళ్ల ఓ యువకుడు పోట్రోల్ పోసి నిప్పంటించడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడగా.. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా...
Double Murder

డబుల్ మర్డర్ కలకలం

    ఢిల్లీ: తల్లి, తనయుడిని హత్య చేసిన సంఘటన ఉత్తర ఢిల్లీలోని జహంగీర్ పూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... పూజా (36) అనే మహిళ భర్త చనిపోవడంతో తన కుమారుడు హర్షాతో...
Bhim-Army

సిఎఎ వ్యతిరేక ప్రదర్శనల్లో పాల్గొంటా

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ప్రవేశించడానికి కోర్టు అనుమతించిన దరిమిలా భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ బుధవారం సాయంత్రం పౌరసత్వ సవరణ చట్టానికి(సిఎఎ) వ్యతిరేకంగా షహీన్ బాగ్‌లో జరుగుతున్న నిరసన ప్రదర్శనలలో పాల్గొననున్నారు....
birth certificate

లంచం ఇవ్వనందుకు ఇలా కసి తీర్చుకున్నారు…

బరేలి(యుపి): జనన ధ్రువీకరణ పత్రం(బర్త్ సర్టిఫికెట్) జారీ చేసేందుకు లంచం ఇవ్వనందుకు గ్రామ పంచాయతీ అధికారులు ఇద్దరు చిన్నారుల వయసును వందేళ్లు పెంచేశారు. ఈ విచిత్ర సంఘటన బరేలీ జిల్లాలోని బేలా గ్రామంలో...
Murder

ముగ్గురిని బలిగొన్న అక్రమ సంబంధం

  భోపాల్: మధ్యప్రదేశ్‌లోని భిలాయ్ ప్రాంతంలో ట్రిపుల్ మర్డర్ కేసు వెలుగులోకి వచ్చింది.  ఒక ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి, మహిళ  కాళ్లు, చేతులు తాళ్లతో కట్టి అనంతరం వారిపై కిరోసిన్ పోసి తగలబెట్టారు. ...
Hang

ఫోన్ పగలగొట్టినందుకు తల్లి తిట్టిందని…. కూతురు ఆత్మహత్య

  కోల్‌కతా: ఫోన్ పగలగొట్టినందుకు తల్లి తిట్టిందని ఓ కూతురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కోల్‌కతాలోని రిజెంట్ పార్క్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... అమ్మాయి తన తల్లితో కలిసి మార్కెట్...
Love

ప్రేమ విఫలం… పిజి విద్యార్థిని ఆత్మహత్య

  సూరత్: పిజి విద్యార్థిని ప్రేమ విఫలంకావడంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన గుజరాత్‌లోని నర్మదా జిల్లాలో చోటుచేసుకుంది. వల్లభ విద్యానగర్ పోలీసులు కేసు నమోదు చేసి సూసైడ్ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన...
Kashmir

ఇంటర్నెట్‌పై అసమగ్ర తీర్పు!

నెట్ సేవలను విస్తృతం చేయడంలో ప్రభుత్వ అసమర్థత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దానిని విరివిగా ఉపయోగించుకోవాలని చెప్పే ప్రభుత్వమే ఆ సామర్థ్యాన్ని మాత్రం పెంచడం లేదు. రెండు కారణాలవల్ల ప్రభుత్వం పదే పదే ఇంటర్నెట్...

ఎఐతో నవప్రపంచం

  2030 నాటికి ప్రపంచ జిడిపిలో 40 శాతం వృద్ధి : దావోస్ వేదిక నుంచి కెటిఆర్ అందుకే 2020ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంవత్సరంగా తెలంగాణ ప్రకటించింది హైదరాబాద్ : ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను మార్చే సత్తా...

Latest News