Home Search
పోలీసులు - search results
If you're not happy with the results, please do another search
బెంగళూరులో స్వైప్ చేస్తే న్యూయార్క్ లో రూ.4 లక్షలు మాయం
కర్నాటక: బెంగళూరులోని ఓ హోటల్లో కస్టమర్ కార్డు స్వైస్ చేస్తే.. అతడి ఎకౌంట్ నుంచి న్యూయార్క్ లో నాలుగు లక్షల రూపాయలు మాయమయ్యాయి. సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... కోరమంగళ్...
పది రోజుల్లో పెళ్లి…. పెళ్లి కుమారుడి తండ్రితో పారిపోయిన పెళ్లి కుమార్తె తల్లి
సూరత్: పెళ్లి కూతురు తల్లితో పెళ్లి కొడుకు తండ్రి లేచిపోయిన సంఘటన గుజరాత్లోని కటార్గమ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. దీంతో పెళ్లి వేడుకలను రద్దు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కటార్గమ్ లో...
దుకాణాల్లోకి దూసుకెళ్లిన లారీ.. నలుగురు మృతి
భువనేశ్వర్: ఒడిశాలోని సంబల్పూర్ జిల్లా పారమానుపూర్ వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన లారీ రోడ్డుపక్కనున్న నాలుగు షాపుల్లోకి దూసుకెళ్లింది....
టెక్స్టైల్ మార్కెట్లో అగ్నిప్రమాదం…
గుజరాత్: సూరత్ నగరంలోని రఘువీర్ టెక్స్టైల్ మార్కెట్లో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రఘువీర్ టెక్స్టైల్ మార్కెట్లోని పదవ అంతస్తులో మంటలు అంటుకున్నాయి. స్థానికుల సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన...
ఎపి త్రికేంద్రీకరణ
మూడు రాజధానుల బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం, అసెంబ్లీకి సమర్పణ
అమరావతిలోనే శాసనసభ, పాలనా రాజధానిగా విశాఖపట్నం, కర్నూలులో హైకోర్టు
అసెంబ్లీ వద్ద నిరసన ప్రదర్శనలు, ఉద్రిక్తత
హైదరాబాద్ : పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఆంధ్రప్రదేశ్...
వాసాలమర్రిలో అనుమానాస్పద ఆత్మహత్యలు
ఉరి వేసుకొని మహిళ, కడుపు నొప్పి బరించలేక యువకుడు బలవన్మరణం
మనతెలంగాణ/తుర్కపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల పరిధిలోని వాసాలమర్రి గ్రామంలో మహిళ, యువకుడు అనుమానస్పదంగా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది....
ఐదుగురు మాజీ పోలీస్ అధికారులకు మరణ శిక్ష
1988 లో షేక్ హసీనాపై కాల్పుల దాడి కేసు
ఢాకా : 1988లో ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్న షేక్హసీనా వాహనంపై కాల్పులు జరిపిన నిందితుల్లో ఐదుగురు మాజీ పోలీస్ అధికారులకు బంగ్లాదేశ్ కోర్టు...
ఫోన్ తెచ్చిన తంటా… భర్త మందలింపు… భార్య ఆత్మహత్య
హైదరాబాద్: ఫోన్ లో పదే పదే మాట్లాడుతున్నావని భార్యను భర్త మందలించినందుకు ఆమె ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వాణి (28),...
షాద్నగర్లో చిరుత కలకలం
షాద్నగర్ : రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో సోమవారం ఉదయం చిరుతపులి ప్రత్యక్షమైంది. ఎక్కడి నుండి ఎలా వచ్చిందో తెలియదుకానీ మన్నె విజయ్ అనే వ్యక్తి ఇంటి పెంట్హౌస్ పక్కన దర్జాగా సేదతీరుతూ...
ఫేస్బుక్లో పరిచయం… యువతిపై గ్యాంగ్రేప్
లక్నో: సోషల్ మీడియాలో పరిచయమైన 17 ఏళ్ల బాలికపై ఓ యువకుడు తన ముగ్గురు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని బిజ్నోర్ ప్రాంతం అమర్హోలో జరిగింది. ఆ...
కారు ప్రమాదంలో టిఆర్ఎస్ నాయకుడు మృతి
రంగారెడ్డి: కారు ప్రమాదంలో టిఆర్ఎస్ నేత మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ప్రాంతం ఔటర్ రింగ్ రోడ్డుపై సోమవారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... రంగారెడ్డి జిల్లా...
జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు టెర్రరిస్టులు మృతి
శ్రీనగర్:సౌత్ కాశ్మీర్లోని సోఫియాన్ జిల్లాల్లో భద్రతా బలగాలు జరిపిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు మృతిచెందారు. జిల్లాలోని వాచ్చి ప్రాంతంలో సోమవారం ఉదయం ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో జమ్మూ కాశ్మీర్...
ఎనిమిదవ తరగతి విద్యార్థితో లేచిపోయిన 26ఏళ్ల టీచర్..
గాంధీనగర్: ఇరవై ఆరేళ్ల ఓ టీచర్, పద్నాలుగేళ్ల ఎనిమిదవ తరగతి విద్యార్థితో లేచిపోయిన సంఘటన గుజరాత్ రాజధాని గాంధీనగర్ లో చోటుచేసుకుంది. దీంతో బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సదరు టీచర్...
స్నేహితుడి భార్యపై గ్యాంగ్ రేప్..
బరేలి: వావి వరుసలు మరచి, చిన్నా, పెద్దా తేడా లేకుండా అత్యాచారానికి ఒడిగడుతున్న కామాంధులు దేశంలో రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నారు. ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన మహిళలపై అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా...
ఢిల్లీలో మరో భారీ అగ్ని ప్రమాదం..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని సివిల్ లైన్స్ లోని ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట కార్యాలయంలో సోమవారం ఉదయం దురదృష్టశాత్తు మంటలు అంటుకున్నాయి. సమాచారం...
ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
గాంధీనగర్: గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు అదుపు తప్పి, బొల్తా కొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి...
ఎపి అసెంబ్లీ ముట్టడికి పిలుపు.. టిడిపి, జెఎసి నేతలు గృహ నిర్భందం
అమరావతి: ఎపిలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో పోలీసులు టిడిపి, జెఎసి నేతలను ఎక్కడికక్కడ గృహ నిర్భందం చేస్తున్నారు. ముందుజాగ్రత్తగా ఆదివారం రాత్రి...
భార్యను ఏడు సార్లు కాల్చి తానూ…
పాట్నా : ఓ భర్త తన భార్యను తుపాకితో ఏడు సార్లు కాల్చి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం బీహార్లోని సీతామర్హి లో చోటుచేసుకుంది. చంద్రభూషణ్ పాండే క్విక్ రెస్పాన్స్...
సంగారెడ్డి జైలుకు విరసం కార్యదర్శి ప్రొ. కాసిం
కేసు విచారణ 24కి వాయిదా
హైదరాబాద్ : విరసం కార్యదర్శి, ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కాశిం అరెస్ట్పై దాఖలైన పిటిషన్పై విచారణ ఆదివారం నాడు ముగిసింది. హైకోర్టు ఆదేశాల మేరకు కాశింను హైదరాబాద్ బంజారాహిల్స్...
ఆటోను ఢీకొట్టిన ప్రైవేట్ ఆర్టిసి బస్సు: తండ్రి మృతి…
మనతెలంగాణ/పెద్దపల్లి: గోదావరిఖని డిపోకు చెందిన అద్దె బస్సు ఆటో ట్రాలీని ఢీకొట్టడంతో తండ్రి మృతి చెందగా కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. గోదావరిఖని టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. టిఎస్...