Home Search
భారత - search results
If you're not happy with the results, please do another search
వచ్చే వారానికి కరోనా కేసులు 20 కోట్లు దాటే ప్రమాదం
టీకా బూస్టర్ ఇప్పుడే వద్దు : డబ్లుహెచ్ఒ సూచన
న్యూయార్క్ : అత్యధికంగా వ్యాపించే డెల్టా వేరియంట్ ఇప్పుడు 135 దేశాల్లో కలవరం సృష్టిస్తోందని, దీనివల్ల వచ్చే వారానికి కరోనా కేసుల సంఖ్య...
బ్రిటన్కు పోతే ఇంటిక్వారంటైన్ చాలు
ఇండియా ప్రయాణికులిక అంబర్లిస్టులో
లండన్: భారత్పై ఉన్న ప్రయాణ ఆంక్షలను కొంతమేరకు బ్రిటన్ సడలించింది. ఇండియా నుంచి బ్రిటన్కు వచ్చే ప్రయాణికులను ఇప్పుడు అంబర్ లిస్టులోకి మార్చింది. ఇంతవరకూ వీరిని రెడ్ లిస్టులో...
విరామం వీడి ఇస్రో స్పీడు
12న భూ శాటిలైట్ ప్రయోగం
సరికొత్త అమరికతో జిఎస్ఎల్వి రాకెట్
అరగంటకోసారి ఘాటైన చిత్రాలు
బెంగళూరు: భూమి పరిశీలన పర్యవేక్షణకు ఉద్ధేశించిన ఉపగ్రహం ఇఒఎస్ 3 ప్రతిష్టాత్మక ప్రయోగం ఈ నెల 12న జరుగుతుంది. భారత అంతరిక్ష...
కొవిషీల్డ్ డోస్ల విరామం తగ్గింపు
45 ఏండ్లు పై వారికి వర్తింపు
ప్రాంతాలు జనం వారిగా అధ్యయనం
శాస్త్రీయతే కీలకం: డాక్టర్ అరోరా
న్యూఢిల్లీ: కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధిని కేంద్ర ప్రభుత్వం మరోసారి కుదించనుంది. అయితే 45 సంవత్సరాలు అంతకు...
హాకీ జట్టు ఒలింపిక్స్లో దేశ కీర్తిని రెపరెపలాడించింది
హైదరాబాద్: నాలుగు దశాబ్ధాల అనంతరం హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్లో దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిందని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్ర హాకీ...
కోహ్లీ, రహానే ఔట్… ఇండియా 115/4
నాంటింగ్హామ్: ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు భారత జట్టు 45 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 115 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. కెఎల్ రాహుల్ హాఫ్...
ఏడేళ్లలో రాష్ట్రంలో పంటల సాగు గణనీయంగా పెరిగింది
అందుకు అనుగుణంగా ఎరువులను సరఫరా చేయాలి
ఇఫ్కో ప్రతినిధులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి
హైదరాబాద్: ఏడేళ్లలో తెలంగాణలో పంటల సాగు గణనీయంగా పెరిగిందని, అందుకు అనుగుణంగా ఎరువులను సరఫరా చేయాలని...
ప్రజల గొంతు నొక్కేందుకు ఆయుధంగా పెగాసస్
న్యూఢిల్లీ: ప్రజల నోళ్లు మూయించడానికి ఒక ఆయుధంగా పెగాసెస్ స్పైవేర్ను ప్రధాని నరేంద్ర మోడీ వాడుకున్నారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. గురువారం నాడిక్కడ భారతీయ యువజన కాంగ్రెస్ నిర్వహించిన సంసద్...
రెజ్లర్ రవికి కెసిఆర్ అభినందనలు
మన తెలంగాణ/హైదరాబాద్ : టోక్యో ఒలింపిక్స్లో భారత దేశ క్రీడాకారులు హాకీ , బాక్సింగ్ కేటగిరీల్లో కాంస్య పతకాలు సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు హర్షం వ్యక్తం చేశారు. 41ఏండ్ల తర్వాత భారత...
ఒలింపిక్స్ లో రవికుమార్ కు రజత పతకం
సాహో దహియా.. రెజ్లింగ్లో భారత్కు రజతం
కుస్తీవీరుడిపై ప్రశంసల వర్షం
టోక్యో: జపాన్ వేదికగా జరుగుతున్నఒలింపిక్స్లో భారత్ మరోసారి రజతంతో మెరిసింది. పురుషుల రెజ్లింగ్ భారత స్టార్ రవికుమార్ దహియా వెండి పతకాన్ని సాధించాడు. గురువారం...
సింధుకు నీరాజనం..
పతక విజేతకు ఘన స్వాగతం
మన తెలంగాణ/హైదరాబాద్/శంషాబాద్: టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించి బుధవారం హైదరాబాద్కు చేరుకున్న భారత బ్యాడ్మింటన్ ఆణిముత్యం, తెలుగుతేజం పి.వి.సింధుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అపూర్వ స్వాగతం లభించింది. రాష్ట్ర...
కుప్పకూలిన రూట్ సేన
చెలరేగిన బుమ్రా, షమి, ఇంగ్లండ్ 183 ఆలౌట్
నాటింగ్హామ్: భారత్తో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్లో 183 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు సమష్టిగా రాణించి ఆతిథ్య ఇంగ్లండ్ను తక్కువ...
పాత నోట్లు, నాణేలపై నకిలీ ఆఫర్లు నమ్మొద్దు
హెచ్చరించిన ఆర్బిఐ
న్యూఢిల్లీ : పాత నాణేలు, నోట్లు విక్రయిస్తే ఎక్కువ డబ్బులు పొందవచ్చంటూ ఇటీవల ఆఫర్లు వెల్లువెత్తడంపై ఆర్బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) ప్రజలకు హెచ్చరికలు చేసింది. పాత నోట్లు, నాణేలను కొనడం లేదా...
లవ్లీనాకు కాంస్యం
సెమీస్లో ఓడిన భారత యువ బాక్సర్
టోక్యో: జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్లో భారత్ మూడో పతకం సాధించింది. మహిళల బాక్సింగ్ (69 కిలోలు) విభాగంలో యువ బాక్సర్ లవ్లీనా బొర్గొహెన్...
నీరజ్ చోప్రా సంచలనం
జావెలిన్ త్రోలో ఫైనల్కు అర్హత
టోక్యో: ఒలింపిక్స్లో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రో విభాగంలో ఫైనల్కు చేరి సంచలనం సృష్టించాడు. బుధవారం జరిగిన అర్హత పోటీలో నీరజ్ చోప్రా అసాధారణ ఆటతో...
నాలుగేళ్లలో 1.71 లక్షల అత్యాచార కేసులు
న్యూఢిల్లీ : దేశంలో 2015 19 మధ్య కాలంలో 1.71 లక్షల అత్యాచార కేసులు నమోదవడం యావత్ భారత దేశాన్ని కలవరపెడుతోంది. వీటిలో అత్యధిక కేసులు మధ్యప్రదేశ్ నుంచి నమోదు కావడం ఆ...
ఇండోనేసియాలో లక్ష దాటిన కరోనా మరణాలు
జకార్తా : ఇండోనేసియాలో కరోనా ఉధ్ధృతి ఆందోళనకరంగా ఉంది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1747 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలో కరోనా మరణాల సంఖ్య లక్ష మార్కును...
ఐఎసి విక్రాంత్ పాటవ పరీక్షలు ప్రారంభం
న్యూఢిల్లీ: దేశీయ పరిజ్ఞానంతో మొట్టమొదటిసారి దేశంలో స్వతంత్రంగా నిర్మించిన విమాన వాహక నౌక(ఐఎసి) విక్రాంత్ సముద్ర పాటవ పరీక్ష బుధవారం ప్రారంభమైంది. ఇదో చారిత్రాత్మక సంఘటనగా భారతీయ నౌకాదళం అభివర్ణించింది. ఎన్నో విశిష్టతలు,...
మొదటి వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్… 16/1
నాంటింగ్హామ్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్లో భాగంగా తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్ మొదటి రోజు ఇంగ్లాండ్ జట్టు ఎనిమిది ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 16 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది....
ఫైనల్ కు చేరుకున్న రెజ్లర్ రవి
టోక్యో: ఒలింపిక్స్లో భారత రెజ్లర్ రవి కుమార్ దహియా ఫైనల్కు చేరుకున్నాడు. రెజ్లింగ్ 57 కిలోల విభాగంలో సెమీ ఫైనల్లో కజక్స్తాన్ కుస్తీ యోధుడు సనయెవ్ నురిస్లామ్పై 7-9 తేడాతో రవి గెలుపొందాడు....