Saturday, April 20, 2024
Home Search

కేరళ - search results

If you're not happy with the results, please do another search
India Reports 7145 new corona cases in 24 hrs

199 రోజుల కనిష్ఠానికి తగ్గిన క్రియాశీల కేసులు

  న్యూఢిల్లీ : దేశంలో కరోనా కొత్త కేసులు కాస్త తగ్గినట్టు కనిపించినా మళ్లీ 20 వేల పైనే నమోదవుతున్నాయి. అంతక్రితం రోజు 24,354 కేసులతో పోల్చితే కేసులు కాస్త తగ్గాయి. మరోవైపు మరణాలు...

ప్రజల మధ్య బంధాలను తెంచుతున్న మోడీ

రాహుల్ గాంధీ ఆరోపణ మలప్పురం(కేరళ): ప్రజల మధ్య బంధాలను, వారధులను ప్రధాని నరేంద్ర మోడీ తెంచుతున్నారని, దీని వల్ల భారతదేశ సిద్ధాంతాలకే ముప్పు ఏర్పడుతోందని వాయనాడ్ ఎంపి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు....
Bharat Bandh Success in Northern States

హైవేల దిగ్బంధనం

ఉత్తరాది రాష్ట్రాల్లో భారత్ బంద్ సక్సెస్ రైతుల ఆందోళనతో స్తంభించిన జన జీవనం భారత్ బంద్‌తో పలు రాష్ట్రాల్లో స్తంభించిన జనజీవనం హైవేలను దిగ్బంధించిన రైతు సంఘాలు గంటలపాటు నిలిచిపోయిన వాహనాలు ఉత్తరాది రాష్ట్రాల్లో రైల్వే ట్రాక్‌లపై బైఠాయింపు పలు రైళ్ల...
Minister Niranjan Reddy speech at Legislative Council

పంటల మార్పిడికి రైతులను ప్రోత్సహించాలి: నిరంజన్ రెడ్డి

దేశంలో ఆహార ధాన్యాలను సమతుల్యం చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే తెలంగాణలో పండే ఆఫ్లాటాక్సిన్ రహిత వేరుశనగకు అంతర్జాతీయ డిమాండ్ తెలంగాణ రైతాంగానికి మేలు జరిగేలా సభలో సుదీర్ఘ చర్చ జరగాలి రైతు వేదికల ద్వారా ప్రత్యామ్నాయ పంటల...
sudheeran quits

ఎఐసిసికి సుధీరన్ రాజీనామా

తిరువనంతపురం: కేరళలో రాజకీయ వ్యవహారాల కమిటీ(పిఎసి)కి రాజీనామా చేసిన కొన్ని రోజులకే కాంగ్రెస్ నాయకుడు విఎం సుధీరన్ సోమవారం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఎఐసిసి)కి రాజీనామా ప్రకటించారు. ఆయన తన రాజీనామాను కెపిసిసి...
Minister Niranjan Reddy speech at Legislative Council

వరి ఉత్పత్తిలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది

హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వ్యవసాయ అనుకూల విధానాలతో తెలంగాణ రైతు తల ఎత్తుకుని తిరుగుతున్నాడని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. దేశంలో తెలంగాణ వరి...
Amit Shah meets with six CMs

నక్సల్స్‌పై నాలుగు అస్త్రాలు

  శాంతిభద్రతల కోణంలో మావోయిస్టులను కట్టడి చేయడం నిధులు అందకుండా చూడడం అనుబంధ సంఘాలకు కళ్లెం వేయడం మారుమూల ప్రాంతాలను ప్రధాన రహదారులతో అనుసంధానం చేయడం కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం పెంపు, టెలికమ్యూనికేషన్స్ బలోపేతం,...

రికవరీల కంటే కరోనా కొత్త కేసులే ఎక్కువ

న్యూఢిల్లీ : దేశంలో కరోనా ఉధృతి అదుపులో ఉంది. తాజాగా కొత్త కేసులు మరోసారి 30 వేల దిగువకు నమోదయ్యాయి. మరణాలు 300 దిగువకు చేరాయి. శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల...
Padmanabhaswamy temple audit should be completed within 3 months

పద్మనాభస్వామి ఆలయ ఆడిట్ 3 నెలల్లో పూర్తి చేయాలి

ఆలయ ట్రస్టుకు సుప్రీంకోర్టు ఆదేశం న్యూఢిల్లీ: కేరళలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయంతోపాటు ఆ ఆలయ ట్రస్టుకు సంబంధించిన గడచిన 25 సంవత్సరాల జమాఖర్చులను ఆడిట్ చేయాలంటూ గత ఏడాది ఇచ్చిన ఆదేశాల నుంచి తమను...
Key judgment of Supreme Court on reservations in SC and ST promotions

దివ్యాంగులకు ఇంటి వద్దకే కొవిడ్ వ్యాక్సిన్

కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు న్యూఢిల్లీ: అంగ వైకల్యంతో బాధపడుతున్న వ్యక్తులకు వారి ఇంటి వద్దకే కొవిడ్ వ్యాక్సిన్ అందచేయడంపై రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు సోమవారం కేంద్రాన్ని కోరింది. జస్టిస్ డివై చంద్రచూడ్,...
Climate change is the biggest challenge facing humanity

పర్యావరణ మార్పులను ఎదుర్కోవటం మానవాళి ముందున్న అతిపెద్ద సవాల్

అడవుల పునరుద్దరణ దిశగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు భేష్ ఫారెస్ట్ ప్లస్ 2.0 సమీక్షా సమావేశంలో యుఎస్‌ఎఐడి మిషన్ డైరెక్టర్ వీణా రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పర్యావరణ మార్పులను ఎదుర్కోవటమే...
Foreign tourists allowed soon!

త్వరలోనే విదేశీ పర్యాటకులకు అనుమతి!

తొలి దశలో ఐదు లక్షల మందికి ఉచిత వీసాల జారీ భాగసాములతో చర్చలు జరుపుతున్న కేంద్ర హోం శాఖ న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గిన నేపథ్యంలో ఏడాదిన్నర తర్వాత తొలి సారి...
Kitex Company MoU with Telangana govt

కైటెక్స్‌తో ఎంఒయు

వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో రూ.2400 కోట్ల పెట్టుబడితో అపెరల్ కంపెనీలు పెట్టనున్న కైటెక్స్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద కిడ్స్ అపెరల్ మాన్యుఫాక్చరింగ్ గ్రూప్ 22వేల మందికి ప్రత్యక్షంగా, 18వేల మందికి పరోక్షంగా ఉపాధి...
Lover killed paramour with husband

దేశంలో 3031 ప్రేమహత్యలు

క్రైమ్ ఇన్ ఇండియా 2020 నివేదిక వెల్లడి న్యూఢిల్లీ : దేశంలో ప్రతిరోజూ సగటున దాదాపు 80 హత్యలు జరుగుతున్నాయి. ఈ హత్యల్లో ఎక్కువ శాతం ప్రేమ వ్యవహారాలు కానీ అక్రమ సంబంధ పరిణామాలు...
13734 new covid cases reported in india

మళ్లీ పెరిగిన కరోనా కేసులు

మెజార్టీ కేసులు కేరళ లోనే న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. శుక్రవారంతో పోలిస్తే తాజాగా 3.6 శాతం మేర పెరిగి కేసులు 35 వేలకు చేరాయని శనివారం కేంద్ర...

రాబోయే 3 నెలలు జాగ్రత్తగా ఉండండి

పండగల దృష్టా కొవిడ్ కేసులు పెరక్కుండా చూసుకోండి కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరిక న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనావైరస్ పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని, కేరళలో కూడా కేసుల తగ్గుదల కనబడుతోందని కేంద్రం గురువారం వెల్లడించింది. అయితే...
Mizoram is state of concern Says Dr VK Paul

కరోనా సంక్లిష్ట దశ ఇదే

వచ్చే రెండు నెలలే కీలకం పండుగల సీజన్‌లో థర్డ్‌వేవ్ గండం? ఈ దశ దాటితే వైరస్ తగ్గుముఖమే టాస్క్‌ఫోర్స్ సభ్యులు వికె పాల్ న్యూఢిల్లీ : దేశంలో కోవిడ్‌కు సంబంధించి అక్టోబర్, నవంబర్ నెలలే...
Telangana govt to regulate paddy farming

అన్నం పెట్టే రైతు నోట్లో సున్నం

దొడ్డు బియ్యంపై కేంద్రం దొడ్డ మనసు ప్రదర్శించాలి రాష్ట్రంలో కోటీ 12 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు వానా కాలం పంట వస్తే నిల్వ చేసే జాగే లేదు, ఎగుమతులు చేయాలంటే...
Rape victim allowed 26 weeks abortion

అత్యాచార బాధితురాలి 26 వారాల గర్భస్రావానికి అనుమతి

కొచ్చి: అత్యాచార బాధితురాలైన మైనర్ బాలిక 26 వారాల గర్భస్రావానికి కేరళ హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. గర్భాన్ని కొనసాగించడమో లేక విఛ్ఛితి చేసుకోవడమో బాధితురాలి ఇష్టానికి కోర్టు విడిచిపెట్టింది. గర్భనిరోధక వైద్య...
FCI against purchasing coarse rice from Telangana

తెలంగాణ ప్రభుత్వానికి ఎఫ్‌సిఐ షాక్!

హైదరాబాద్: తెలంగాణ నుంచి ముతక(రంగుమారిన) బియ్యాన్ని కొనకూడదని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సిఐ) నిర్ణయించుకుంది. దీంతో ఈ వ్యవహారం తెలంగాణ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ముతక బియ్యాన్ని అత్యధికంగా పండించే తెలంగాణలో సేద్యపు...

Latest News