Home Search
పార్లమెంట్ - search results
If you're not happy with the results, please do another search
బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకో: కూనంనేని
హైదరాబాద్ : బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తన నోరు అదుపులో పెట్టుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివు అన్నారు. ఆయన నోరు యాసిడ్తో కడగడం కాదని, నిప్పులు పోసికడిగినా...
తెలంగాణ హక్కులకోసం ఉభయసభల్లో ఉద్యమించాలి: షర్మిల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన హక్కుల సాధన కోసం ఉభయ సభల్లో ఉద్యమించాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల రాష్ట్ర పార్లమెంట్ సభ్యులకు సూచించింది. కేంద్రం మెడలు వంచుతాం అంటూ ఊబుసు...
ప్రజాస్వామ్యానికి భారత్ తల్లి: మోడీ
న్యూఢిల్లీ: ఇది ప్రజాస్వామ్యానికి కొత్త దేవాలయం అని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 75 ఏళ్ల...
నెమలి ఆకృతిలో లోక్సభ ఛాంబర్…. కమలం ఆకృతిలో రాజ్యసభ ఛాంబర్
ఢిల్లీ: నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన పార్లమెంట్ భవన నిర్మాణ కార్మికులకు సన్మానం చేశారు. కార్మికులకు శాలువాలతో ప్రధాని సత్కరించి జ్ఞాపిక అందజేశారు. ఆత్మనిర్భర...
అరాచక ఆర్డినెన్స్ను అడ్డుకుంటాం
మన ఆర్డినెన్స్ తెచ్చి కేం ద్ర ప్రభుత్వం ఢిల్లీ ప్రజలను అవమానిస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డినెన్సును కేంద్రం ఉపసంహరించుకునే వరకు పోరాడుతామని స్పష్టం చేశా రు. కేంద్రంలోని...
ప్రజాస్వామ్యంపై ప్రధానికి మోడీకి విశ్వాసం లేదు: పొన్నాల
హైదరాబాద్ : రాష్ట్ర ప్రజల దృష్టి మరలించడానికి ప్రధాని నరేంద్రమోడీ జిమ్మిక్కులు చేస్తున్నారని మాజీ పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. పార్లమెంట్ వ్యవస్థ పై బీజేపీ చిత్తశుద్ధి ఏంటో చర్చకు సిద్దమా అని ప్రశ్నించారు....
ఢిల్లీకి చేరుకున్న రాజదండం సెంగోల్
న్యూఢిల్లీ : అధికారిక రాజదండం సెంగోల్ను ప్రధాని నరేంద్ర మోడీకి తిరువవదుతురై మఠాధిపతులు , వేదపండితులు శనివారం అప్పగించారు. పార్లమెంట్ భవనంలో రాజదండాన్ని ప్రతిష్టిస్తారు. దీనికి ఒక్కరోజు ముందుగానే తమిళనాడుకు చెందిన స్వామిజీలు...
రాజుకున్న రాజదండం వివాదం
న్యూ ఢిల్లీ: ఓ వైపు ప్రారంభోత్సవ ప్రధాన కర్తపై వివాదం చెలరేగుతున్న దశలోనే సెంగోల్ రాజదండం ప్రతిష్టాపనతో బిజెపి అంతర్గత పురాతత్వ విశ్లేషకులు అందించిన పాతచరిత్రను తీసుకుని తమిళనాడు మఠం నుంచి పండిట్...
కాంగ్రెస్కు భారతీయ సంస్కృతి అంటే పడదా? : బిజెపి
న్యూఢిల్లీ: తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ శైవమఠం నుంచి అప్పట్లో ఈ చారిత్రక రాజదండం నెహ్రూకు అందిందని, తరువాత ఇది మాయమయి చివరికి అలహాబాద్ మ్యూ జియంలో ఓ ఊతకర్ర స్థితిలో ఉందని,...
‘సెంగోల్’పై చెప్పేదంతా బోగస్సే
న్యూఢిల్లీ : సెంగోల్ రాజదండం దేశంలో బ్రిటిషు పాలకుల నుంచి అధికార ధారదత్తానికి ప్రతీక అని తెలిపే సాక్షాధారాలు ఏమీ లేవని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ తెలిపారు. అధికార మార్పిడికి సెంగోల్...
రేపటి నుంచి రూ.75 నాణెం
న్యూఢిల్లీ : దేశంలో రూ.75 విలువగల నాణెం ఆదివారం చలామణి కానుంది. కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మో డీ ఆదివారం ప్రారంభించే నేపథ్యంలో దీనికి గు ర్తుగా ఈ కొత్త నాణెం...
నేడు హైదరాబాద్కు ఢిల్లీ సిఎం
మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వంపై మరో పోరాటానికి సిద్ధమయ్యారు. కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్పై ఢిల్లీ సి ఎం కేజ్రీవాల్ విపక్షాల మద్దతు...
జూన్ 3, 4 తేదీల్లో మెగా జాబ్ మేళా : కిషన్రెడ్డి
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం సహకారంతో దక్షిణాది రాష్ట్రాలలో తొలిసారిగా జూన్ 3, 4 తేదీల్లో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల జి. కిషన్రెడ్డి తెలిపారు. శుక్రవారం...
ఉత్సవాల పేరిట ప్రజాధనం దుర్వినియోగం : బండి సంజయ్
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రజాధనం వృథా చేస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్ ఆరోపించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుండా ప్రజల...
కాంగ్రెస్పై బిజెపి ఎదురుదాడి
హైదరాబాద్: తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ శైవమఠం నుంచి అప్పట్లో ఈ చారిత్రక రాజదండం నెహ్రూకు అందిందని, తరువాత ఇది మాయం అయి చివరికి అలహాబాద్ మ్యూజియంలో ఓ ఊతకర్ర స్థితిలో ఉందని...
కెసిఆర్ది బాధ్యతరాహిత్యమైన చర్య
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం చేపట్టే అనేక కార్యక్రమాలకు ముఖ్యమంత్రి కెసిఆర్ హాజరు కావడం లేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో వరి ధాన్యం కొనేందుకు యాక్షన్ ప్లాన్కు సంబంధిత సమావేశం ఏర్పాటు...
జూన్ 3, 4 తేదీల్లో మెగా జాబ్ మేళా : కిషన్రెడ్డి
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం సహకారంతో దక్షిణాది రాష్ట్రాలలో తొలిసారిగా జూన్ 3, 4 తేదీల్లో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల జి. కిషన్రెడ్డి తెలిపారు. శుక్రవారం...
ఖర్గే, రాహుల్తో భేటీకి సమయం కోరిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వంలో ఐఎఎస్ అధికారుల నియామకాల అధికారాలను లెఫ్టినెంట్ గవర్నర్కు కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా పార్లమెంట్లో ప్రతిపక్షాల మద్దతును కూడగడుతున్న ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్...
నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం నాడు రూ. 75 నాణెం ఆవిష్కరణ
న్యూఢిల్లీ: నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సందర్భంగా రూ. 75 నాణెమును ఆవిష్కరించనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. భారత స్వాతంత్య్రం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కొత్త...
విదేశీ విపక్షాలను చూసైనా నేర్చుకోండి: మోడీ
న్యూఢిల్లీ : ఆస్ట్రేలియాలోని ప్రతిపక్షాలను చూసైనా సవ్యంగా నడవడం నేర్చుకుంటే మంచిదని ప్రధాని నరేంద్ర మోడీ భారత విపక్షాలపై ఘాటుగా విరుచుకుపడ్డారు. ఆరురోజుల విదేశీ పర్యటను ముగించుకుని వచ్చిన ప్రధాని మోడీ గురువారం...