Home Search
హింస - search results
If you're not happy with the results, please do another search
బాలల హక్కులకు భరోసా ఏది?
దేశవ్యాప్తంగా ప్రతి యేట నవంబర్ 14న ‘జాతీయ బాలల దినోత్సవం‘ జరుపుకుంటారు . ఆరోజున బాలలను ప్రేమించడం, వారికి ఉన్న హక్కులను సమీక్షించుకోవడం, బాలలు బాల్యాన్ని అనుభవిస్తున్న తీరుతెన్నులపై పునరాలోచన చేయడం వంటి...
బైడెన్ విజయానికి నల్లజాతి నేతల స్వాగతం
జాతి సమానత్వ ప్రోత్సాహానికి అంకితం
డెట్రాయిట్ : అధ్యక్షునిగా బైడెన్ ఘన విజయాన్ని స్వాగతిస్తూ నల్లజాతి నేతలు, పౌరహక్కుల నేతలు ఘనంగా వేడుక జరుపుకున్నారు. ట్రంప్ ప్రభుత్వ పాలనలో రగులుకున్న అసమానతలు, జాతి వివక్ష...
మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాం: సిపి సజ్జనార్
హైదరాబాద్: మిస్సింగ్ కేసులను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, వాటిపై ప్రత్యేకంగాదృష్టి సారించామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ అన్నారు. ప్రజలు భయాందోళన చెందవద్దని అభయమిచ్చారు. మిస్సింగ్ కేసులకు సంబంధించి కుటుంబ...
‘ఆమ్నెస్టీ’ తలుపులు మూసిన కేంద్రం
మన దేశలో ఆమ్నెస్టీ ఇండియా ఇంటర్నేషనల్ 2012లో మొదలైంది. బెంగళూరు కేంద్రంగా దీని కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. దేశంలో సుమారు 40 లక్షల మంది పౌరుల మద్దతు దీనికుందని గత ఎనిమిదేళ్లుగా సుమారు లక్ష...
ఎన్నికల వేళ అమెరికాలో భయం.. భయం
వాషింగ్టన్/న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మంగళవారం పోటింగ్ మొదలైంది.అత్యంత శక్తివంతమైన పదవికోసం హోరాహోరీ ఎన్నికలు జరుగుతుండడంతో ప్రపంచ దేశాలన్నీ తమ దృష్టిని అమెరికా వైపునకు మళ్లించాయి. ప్రపంచం మొత్తం అమెరికా వైపు చూస్తుంటే...
కర్నాటక కాంగ్రెస్ నేత మిస్సింగ్
బెంగళూరు: మాజీ మేయర్, కర్నాటక కాంగ్రెస్ నాయకుడు సంపత్ రాజ్ అదృశ్యమయ్యారు. శుక్రవారం రాత్రి నుండి కనిపించడంలేదని పోలీసులు చెబుతున్నారు. అతనికి కోవిడ్-19 సోకడంతో చికిత్స కోసం నగరంలోని ఎసిపి ఆస్పత్రిలో చేరారు....
హత్యా రాజకీయాలపై అగ్గిపిడుగు
2017 అక్టోబర్ 24, మంగళవారం ఉదయం భారతీయ చలన చిత్ర పరిశ్రమ ఒక గొప్ప చలన చిత్ర దర్శకుణ్ణి కోల్పోయింది. ఆయన పేరు ఐ.వి. శశి (69) పలు భారతీయ భాషల్లో చలన...
పిల్లలపై కన్న తల్లి కర్కశం..
గుంటూరు : అక్రమ సంబంధాలు కుటంబాల్లో కలహాలు సృష్టిస్తున్నాయి. ఓ తల్లి ప్రియుడి మోజులో పడి కన్నపిల్లలను చిత్రహింసలకు గురిచేస్తున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన ఓ...
ఉద్యమంలో విసిగి.. ఊరి బాట
లొంగుబాటలో 10 మంది మహిళలు
ఎవొబిలో పోలీసులే లక్ష్యంగా మందుపాతరలు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఛత్తీస్గఢ్లో మావోయిస్టు ప్రభావిత జిల్లా అయిన దంతెవాడలో పెద్ద సంఖ్యలో నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీలోని వివిధ విభాగాలకు...
యుపిలో ఓ బాలికపై అత్యాచారం
జలౌన్ (యుపి): ఉత్తరప్రదేశ్లో మరో దారుణం జరిగింది. అభంశుభం తెలియని ఓ 13 ఏండ్ల ఓ బాలికపై ఇద్దరు యువకులు లైంగిక అత్యాచారం జరిపారు. జలౌన్ జిల్లాలోని కుతౌండ్ పోలీసు స్టేషన్ పరిధిలోకి...
షీ టీం ఆవిర్భావానికి ఆరేళ్లు
హైదరాబాద్: రాష్ట్ర మహిళల భద్రతకు సంబంధించి ఎన్నో వినూత్న అవగాహన కార్యక్రమాలు చేపడుతూ, మహిళా భద్రతలో దేశ వ్యాప్తంగా ఆదర్శంగా నిలిచినట్లు విమెన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డిజిపి స్వాతిలక్రా తెలిపారు. రాష్ట్రంలో...
అబ్రహాం లింకన్ తర్వాత నేనే.. ట్రంప్, నువ్వో పెద్ద రేసిస్ట్వి.. బైడెన్
కరోనా కట్టడిపైనా ఇరువురి మధ్య వాగ్వాదం
ఆసక్తికరంగా సాగిన ట్రంప్, బైడెన్ చివరి డిబేట్
వాషింగ్టన్: అమెరికా అంతా ఉత్కఠగా ఎదురు చూసిన అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ మధ్య ఫైనల్ డిబేల్...
ఆఫ్ఘన్ పునర్నిర్మాణం, అభివృద్ధికి భారత్ కట్టుబడి ఉంది: కేంద్రం
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణానికి, అభివృద్ధికి భారత్ కట్టుబడి ఉందని ఆఫ్గన్కు చెందిన ప్రముఖ నాయకుడు అతా మొహమ్మద్ నూర్కు భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. బాల్ఖ్ ప్రావిన్సు మాజీ గవర్నర్ నూర్తో కేంద్ర...
హత్రాస్ కేసు దర్యాప్తులో జోరు పెంచిన సిబిఐ
బాధితురాలి తల్లిని క్రైమ్ సీన్ వద్దకు తీసుకెళ్లిన అధికారులు
లక్నో: హత్రాస్ ఉదంతంపై లోతుగా దర్యాప్తు చేసేందుకు కేంద్ర నేర దర్యాప్తు సంస్థ (సిబిఐ) రంగంలోకి దిగింది. అత్యంత దారుణమైన స్థితిలో ఆస్పత్రిలో కన్ను...
9ఏళ్ల కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు
మల్కన్గిరి: ఇంట్లో గొడవల కారణంగా తల్లిదండ్రులిద్దరూ 9ఏళ్ల కన్నకొడుకును అమ్ముకుని చెరోదారి చూసుకున్న అమానుష ఘటన ఒడిశా రాష్ట్రం మల్కన్గిరి జిల్లాలోని తెల్గాబెచా గ్రామంలో చోటుచేసుకుంది. కియాంగ్ పంచాయతీకి చెందిన భార్యభర్తలు నిత్యం...
శ్రీనగర్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: సోమవారం శ్రీనగర్లోని ఓల్డ్ బర్జుల్లా ప్రాంతంలో భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్లో ఇద్దరు లష్కర్ ఎ తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఒకరు పాకిస్థాన్కు చెందిన లష్కర్ కమాండర్ సైఫుల్లాగా గుర్తించామని...
ఆకలిపై యుద్ధానికి నోబెల్ శాంతి
n కాలే కడుపులకు అన్నం పెట్టిన ప్రపంచ
ఆహార కార్యక్రమం(డబ్ల్యుఎఫ్పి)కు పురస్కారం
n సంక్షోభిత దేశాల్లో సేవలకు గుర్తింపు
రోమ్: ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి పురస్కారాన్ని ప్రపంచ ఆహార కార్యక్రమానికి (డబ్లుఫ్ఓ)కు...
భీమా కొరేగావ్ కేసులో 8 మందిపై ఎన్ఐఎ చార్జిషీట్
ముంబయి : భీమా కొరేగావ్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఎ) శుక్రవారం 8 మందిపై చార్జిషీట్ దాఖలు చేసింది. 2018 జనవరి 1న భీమా కొరేగావ్లో హింసకు ప్రేరేపించారన్న అభియోగాలపై సామాజిక కార్యకర్త...
గల్ఫ్లో దోపిడీకి గురవుతున్న భారతీయులు
ఆదుకునేలా ప్రభుత్వాలను ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో పిల్
కేంద్రం, తెలంగాణ సహా 12 రాష్ట్రాలకు నోటీసులు
న్యూఢిల్లీ: గల్ఫ్దేశాల్లో పాస్పోర్టులు పోగొట్టుకున్న భారతీయ కార్మికులను వాపసు తీసుకు రావడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, వారి సంక్షేమం...
ట్రంప్ బెదిరింపులు
త్వరలో (నవంబర్ 3) జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎప్పటికంటే ఎక్కువగా ప్రపంచ వ్యాప్తంగా అమిత ఉత్కంఠను రేపుతున్నాయి. అత్యంత వివాదాస్పదుడనిపించుకున్న ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్లీ ఎన్నికవుతాడా, ఓడిపోతాడా అనే...