Saturday, April 20, 2024
Home Search

పార్లమెంట్ - search results

If you're not happy with the results, please do another search

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వేడెక్కిన రాజకీయం

నల్లగొండ: సార్వత్రిక ఎన్నికలకు మరో ఆరునెలల గడువు ఉంది.. ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఇంత వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.. అయినా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అప్పుడే రాజకీయ వేడి...

వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ

తెలంగాణ రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్లు అవుతున్నది. ఒకప్పుడు తెలంగాణ ప్రాంతం వెనకబడిపోయిందని, పేదరికంతో బాధపడుతున్న ప్రాంతం అన్న భావన ఉండేది. ఇక అలాంటి పరిస్థితుల నుండి తెలంగాణ ఎదిగి, దేశ ఆర్థిక...
Y Satish Reddy

రేవంత్‌కు అమరుల పేర్లు పలికే అర్హత లేదు : టిఎస్ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టిన అమరవీరుల పేర్లను ఉద్యమద్రోహి, తెలంగాణ ద్రోహి అయిన టి పిసిని చీఫ్ రేవంత్ రెడ్డి పలకడం వారిని అవమానించడమే అవుతుందని...
Shiv sena comments on Rahul gandhi

దేశంలో ప్రధాని లేని సమయంలో అఖిలపక్ష సమావేశమా ? : రాహుల్

న్యూఢిల్లీ : మణిపూర్‌లో చెలరేగుతున్న హింసాత్మక సంఘటనలపై చర్చించడానికి ఈనెల 24న అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నట్టు గురువారం ఉదయం కేంద్ర మంత్రి అమిత్‌షా వెల్లడించారు. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ...

గడపగడపకు కేంద్ర ప్రభుత్వ పథకాల వివరణ

లింగంపేట్ : ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిది సంవత్సరాల పరిపాలన పూర్తి అయిన సందర్భంగా పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమం ద్వారాబిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లకా్ష్మరెడ్డి గురువారం లింగంపేట్ మండల...

హజ్ హౌస్ ప్రారంభోత్సవానికి సిఎం రావాలి: ఎంఐఎం ఎంపి

ఔరంగాబాద్: మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో కొత్త నిర్మించిన హజ్ హౌస్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రారంభించాలని ఎఐఎంఐఎం పార్లమెంట్ సభ్యుడు ఇంతియాజ్ జలీల్ డిమాండ్ చేశారు. బుధవారం ఔరంగాబాద్ డివిజనల్ కమిషనర్...
KCR to inaugurate Telangana Martyrs Memorial

అమరం, అజరామరం మీ త్యాగం..

అమరుల త్యాగం వృథా కాలేదు. వారి ఆలోచన వృథా పోలేదు. వారి కల కలగానే మిగిలిపోలేదు. జీవితాన్ని త్యాగం చేయాలంటే మాటలు కాదు. ఏన్ని ఆలోచనలు.. ఎన్ని నిద్ర లేని రాత్రులు, ఎన్ని...

తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్రప్రభుత్వం మొండిచెయ్యి

మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సందర్శించిన ఎంపి రంజిత్‌రెడ్డి శంకర్‌పల్లి: కేంద్రప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులకు మొండిచేయి చూపిస్తుందని, పాలమూరురంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదాను ఇవ్వాలని చేవెళ్ల ఎంపీ రంజిత్...
Guinness World Records for Yoga in New York

న్యూయార్క్‌లో యోగా గిన్నిస్ రికార్డు

న్యూఢిల్లీ : ప్రపంచ వైరుద్ధాలను భారతీయ యోగా ప్రక్రియతో అంతమొందించుకోవచ్చునని, ఈ అవసరం ఎంతైనా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. భారతదేశం సర్వదా వసుధైక కుటుంబ నినాదాన్ని ప్రవచించింది. తన విలువల...

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

నల్లగొండ: కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో తొమ్మిది సంవత్సరాల కాలంలో పేద ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను బిజెపి కార్యకర్తలు ప్రతి బూత్‌స్థాయిలో ఇంటింటికి...
Punjab Assembly passes bill to Gurbani from Golden Temple

ఇక స్వర్ణదేవాలయం నుంచి గుర్బానీ ఉచిత ప్రసారం

చండీగఢ్ : సిక్కులు పఠించే పవిత్ర శ్లోకం గుర్బానీ ఇకపై ఉచితంగా ప్రఖ్యాత స్వర్ణదేవాలయం నుంచి ప్రసారం కానుంది. ఈమేరకు బ్రిటిష్ కాలం నాటి చట్టానికి చేసిన సవరణ ప్రతిపాదనలకు మంగళవారం శాసన...

పచ్చదనాన్ని పెంపొందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ

జడ్చర్ల : దేశంలో పచ్చదనాన్ని పెంపొందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్‌గౌడ్ అన్నా రు. సోమవారం జడ్చర్ల సమీపంలోని పోలీసు శిక్షణ కేంద్రంలో...

లోక్‌సభ తీరుతో భారత్‌కు మరింత ఘనత

న్యూఢిల్లీ : లోక్‌సభ విశిష్ట రీతిలో వ్యవహరించడం ద్వారా భారతదేశానికి ఉన్న ప్రజాస్వామ్య మాతృక గౌరవ ప్రతిష్ట మరింత పెరిగిందని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. లోక్‌సభ స్పీకర్‌గా బాధ్యతల స్వీకరించి నాలుగు...

ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ మోహన్ సింగ్ మృతి

నాగర్‌కర్నూల్: ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రిన్సిపల్, స్టూడెంట్ అఫైర్స్ డీన్, హిందీ భాషాభివృద్ధికి ఎనలేని కృషి చేసిన ప్రొఫెసర్ టి. మోహన్ సింగ్ (82) సోమవారం హైదరాబాద్‌లోని నాగోల్‌లో ఆయన నివాసంలో గుండె...
Bandi Sanjay Slams BRS Govt

ఇంటింటి కార్యక్రమంలో సంచలనం సృష్టిద్దాం

27 నుండి ‘మేరా బూత్ సబ్ సే మజ్బూత్’ కార్యక్రమం 21న యోగా డే ను విజయవంతం చేయండి బీజేపీ కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ లో బండి సంజయ్ హైదరాబాద్: ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంలో భాగంగా ఈనెల 22న...
Haritha haram

అభినవ అశోకుడి సంకల్పం…. పచ్చని ఛత్రం

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ ఓ బుక్‌ను విడుదల చేసింది. ఈ పుస్తకంలో 7,213 పాయింట్‌లతో తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో నిలిచింది. పెరిగిన అడవుల...

నడ్డా బహిరంగ సభను విజయవంతం చేయాలి

నాగర్‌కర్నూల్ : ఈ నెల 25న బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అన్నారు. ఆదివారం...

అవినీతి రహిత పాలన ప్రధాని మోడీ ఘనత

వనపర్తి : గత తొమ్మిదేళ్లుగా అవినీతి రహితంగా పాలన అందించిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి అన్నారు. మే 30 నుంచి జూన్ 30...

గిరిజన జీవితాల్లో వెలుగులు నింపిన రాష్ట్ర ప్రభుత్వం

గూడూరు : దేశంలోనే ఎక్కడాలేని విధంగా అనేక సంక్షేమ పథకాలు, వినూత్న కార్యక్రమాలతో గిరిజన జీవితాల్లో వెలుగులు నింపింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని పార్లమెంట్ సభ్యురాలు మాలోతు కవిత అన్నారు. శనివారం తెలంగాణ...
Marri RajaShekhar Reddy

సిఎం ఆశీస్సులు తీసుకున్న మర్రి రాజశేఖర్‌రెడ్డి

హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీ కంటోన్మెంట్, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి తన జన్మదినం సందర్భంగా శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన...

Latest News