Saturday, April 20, 2024
Home Search

కేరళ - search results

If you're not happy with the results, please do another search
FCI against purchasing coarse rice from Telangana

తెలంగాణ ప్రభుత్వానికి ఎఫ్‌సిఐ షాక్!

హైదరాబాద్: తెలంగాణ నుంచి ముతక(రంగుమారిన) బియ్యాన్ని కొనకూడదని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సిఐ) నిర్ణయించుకుంది. దీంతో ఈ వ్యవహారం తెలంగాణ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ముతక బియ్యాన్ని అత్యధికంగా పండించే తెలంగాణలో సేద్యపు...
TRS Candidate Gellu Srinivas Must Win : Harish Rao

హైదరాబాద్ లో కల్లు డిపోలు తెరవడం వల్ల లక్ష మందికి ఉపాధి

కరీంనగర్: గీత కార్మికుల కోసం ఎన్ని అభ్యంతరాలు వచ్చినా.. హైదరాబాద్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ కల్లు డిపోలు తెరిపించారని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. మంగళవారం ఇల్లంతకుంట మండల...
ISL 2021-22 to begin on Nov 19

ఇండియన్ సూపర్ లీగ్ షెడ్యూల్ విడుదల

కోల్‌కతా: ఇండియన్ సూపర్‌లీగ్(ఐఎస్‌ఎల్ 2021-22) 8వ సీజన్ షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 19న ఎటికె మోబగాన్, కేరళ బ్లాస్టర్స్ మధ్య గోవాలోని ఫటోర్డా స్టేడియంలో జరగనున్న తొలి మ్యాచ్‌తో ఈ ఏడాది ఫుట్‌బాల్...
Third wave when new variant arrives:Dr Srinivas

ఐటి కంపెనీలు తెరవాలి

కొత్త వేరియంట్ వస్తేనే థర్డ్‌వేవ్ రాష్ట్రంలో కొవిడ్ పూర్తిగా కేంద్రం ని యంత్రణలో ఉంది పిల్లలను ధైర్యం గా స్కూళ్లకు పంపించొచ్చు స్థానం ఆదేశాలతో కేంద్రం గురుకు లాల ప్రారంభం గ్రామీణ ప్రాంతాల్లో...

దేశంలో తగ్గిన కరోనా కేసులు, మరణాలు..

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.గత 24 గంటల వ్యవధిలో 12,08,247మందిని పరీక్షించగా దేశంలో కొత్తగా 27,254మందికి కరోనా వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. కరోనా...

దేశంలో భారీగా తగ్గిన కేసులు..

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో దేశంలో 28,591 మందికి కరోనా వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. కరోనా బారిన...

దేశంలో కొత్తగా 34,973 కరోనా కేసులు…

  ఢిల్లీ: భారత దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో దేశంలో 34,973 మందికి కరోనా వైరస్ సోకగా 260 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య...

నీట్-పిజి పరీక్షా కేంద్రాల మార్పునకు ‘సుప్రీం’ నో

ప్రయాణాలపై ఆంక్షలు లేవంటూ పిటిషన్ కొట్టివేత న్యూఢిల్లీ: ఈ నెల 11న(శనివారం) జరగనున్న నేషనల్ ఎలిజిబిలిటి ఎంట్రెన్స్ టెస్ట్-పోస్ట్ గ్రాడ్యుయేట్(నీట్-పిజి) పరీక్ష సెంటర్లను మార్చాలని కోరుతూ 9 మంది డాక్టర్లు దాఖలు చేసిన...
NIPAH virus

నిఫా నివారణకు టీకా లేదు.. కట్టడి చేయడమే ఏకైక మార్గం

కొజికోడ్ : కేరళలో ఒకవైపు కరోనా, మరోవైపు నిఫా వైరస్ భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఈ రెండు వైరస్‌లు గబ్బిలాల నుంచి వచ్చినవే అయినా వీటి లక్షణాలు, రోగి ఆరోగ్యసమస్యలు భిన్నంగా ఉంటాయి. కరోనా...

పండుగలు కాదు..ప్రాణాలు ముఖ్యం…

పండుగలు కాదు..ప్రాణాలు ముఖ్యం మహారాష్ట్ర సిఎం థాకరే పిలుపు ముంబయి: తెలంగాణలో కొవిడ్-19 కేసులు స్వల్పంగా పెరిగిన నేపథ్యంలో జన సమూహాలను నివారించడానికి ఆందోళనలు, సభలు, సమావేశాలు, ఇతర కార్యక్రమాలను వెంటనే నిలిపివేయాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి...
Man rape on cows in Kerala

ఆవులపై లైంగిక దాడి…. సిసి టివి ఫుటేజీలో

  తిరువనంతపురం: ఓ వ్యక్తి తమ ఆవులపై అత్యాచారం చేస్తున్నాడని రైతులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంఘటన కేరళలోని కొల్లం జిల్లా మయనాడ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... గత...

‘అయ్యా! అమ్మా!’ కు స్వస్తి!

  ప్రజాస్వామ్య పునాది సూత్రం సమానత్వం. స్త్రీ పురుష, కుల, మత తదితర ఏ ఒక్క తేడా లేకుండా ప్రజలందరూ సమానావకాశాలతో సమానులుగా బతకడమనేదే ప్రజాస్వామ్యానికి ప్రాణ వాయువు. అబ్రహాం లింకన్ అన్నట్టు...
13734 new covid cases reported in india

కరోనా కొత్త కేసులతో కలవరం

గత 24 గంటల్లో 47 వేలు దాటిన కొత్త కేసులు న్యూఢిల్లీ : దేశంలో కరోనా కొత్త కేసులు మళ్లీ పెరుగుతుండడం, అలాగే మరణాలు పెరుగుతుండడం కలవరం కలిగిస్తోంది. తాజాగా 24 గంటల...
Rahul Gandhi says BJP govt clueless on economy

మోడీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం

రాహుల్ గాంధీ ఆరోపణ కన్నూర్: దేశ ఆర్థిక వ్యవస్థను కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అస్తవ్యస్తం చేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశం ఇప్పుడు ఒక సంక్లిష్టమైన కూడలిలో ఉందని, భారతదేశ...

దేశంలో మళ్లీ పెరుగుతున్న కేసులు..

న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ మహమ్మారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 47,092 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. కరోనా వైరస్...
India reports 5784 new Covid cases

దేశంలో మళ్లీ 40వేలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,965 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తాజాగా వెల్లడించింది. కరోనా వైరస్ బారిన పడి...

దేశంలో కొత్తగా 42వేల కరోనా కేసులు..

న్యూఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో 42,909 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో మరో 380మంది బాధితులు మరణించారని తెలిపింది. ఒక్క కేరళలోనే 29,836 కరోనా పాజిటీవ్...
Catherine Tresa shares her hot photos on Insta

అందాలతో కనువిందు

హైదరాబాద్: అందాల భామ క్యాథరిన్ లీడింగ్ హీరోయిన్ అవుతుందని భావించారు సినిమా విశ్లేషకులు. ఇద్దరమ్మాయిలతో, మద్రాస్, రుద్రమదేవి, సరైనోడు, నేనే రాజు నేనే మంత్రి వంటి సినిమాలతో ఆమె టాప్ గేర్‌లో దూసుకుపోతోందనిపించింది....
CM KCR Leaves Delhi To Hyderabad

హస్తినపై దృష్టి

మూడో కూటమి సృష్టి! ముహూర్తం సెప్టెంబర్ 2 ఢిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభం రోజునే కీలక నేతలతో మంతనాలు మూడవ కూటమి ఏర్పాటు దిశగా శరవేగంగా అడుగులు బలమైన ప్రాంతీయ పార్టీలను ఒక్క తాటి మీదికి తెచ్చేందుకు...
193 new covid cases reported in AP

దేశంలో కొత్తగా 46,759 కరోనా కేసులు….

  ఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 46,759 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 509 మంది మృత్యువాతపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 3,26,49,947 చేరుకోగా 4,37,370...

Latest News