Home Search
ఎర్రబెల్లి దయాకర్రావు - search results
If you're not happy with the results, please do another search
పంచాయతీ రిజర్వేషన్ల్లో బిసి కోటా పెంచాలి
హైదరాబాద్: పంచాయతీరాజ్ రిజర్వేషన్లను 22 శాతం నుంచి 52 శాతానికి పెంచాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం ప్రతినిధులు కోరారు. శుక్రవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ను జాతీయ బిసి...
త్వరలో కొత్త పింఛన్లు
అదనంగా మరి 10లక్షల మందికి..
సంక్షేమం పంచేవారు
కావాలో.. పన్నులు
పెంచేవారు కావాలో ప్రజలే
తేల్చుకోవాలి వంద
అబద్ధాలాడైనా
అధికారంలోకి రావాలని
బిజెపి చూస్తోంది
దానికి ప్రజలు గుణపాఠం
చెప్పాలి సంగారెడ్డి సభలో
మంత్రి హరీశ్రావు
మన...
కొనేదాకా కొట్లాటే
యాసంగి ధాన్య సేకరణపై ధర్నాలతో దద్దరిల్లిన జిల్లా కేంద్రాలు
కేంద్రంపై ఇక యుద్ధమే
రైతుల కోసం చేసేది ధర్మ పోరాటం
ధాన్యాన్ని బేషరతుగా కొనాల్సిందే
నాడు తెలంగాణ కోసం.. నేడు తెలంగాణ రైతుల కోసం పోరాటం
రైతుల హక్కు సాధించేంత...
సభలో పలు పద్దులను ప్రవేశపెట్టిన మంత్రులు
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభలో సోమవారం మధ్యాహ్నం పలు బడ్జెట్ పద్దులను మంత్రులు ప్రవేశపెట్టారు. సిఎం కెసిఆర్ తరపున మంత్రి హరీశ్రావు సాగునీరు, ఆయకట్టు అభివృద్ధి కోసం రూ.22,637,82,35,000 మొత్తాన్ని బడ్జెట్...
గ్రామాలు అభివృద్ధి చెందాలన్నదే సిఎం కెసిఆర్ ఉద్ధేశ్యం
పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతానికి అనేక చర్యలు చేపట్టాం
పద్దులపై జరిగిన చర్చలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
మనతెలంగాణ/హైదరాబాద్: గ్రామాలు అభివృద్ధి చెందాలన్నదే సిఎం కెసిఆర్ ఉద్ధేశ్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు...
నేడు జనగామకు సిఎం
సమీకృత కలెక్టరేట్ భవనం, టిఆర్ఎస్ కార్యాలయం ప్రారంభించి భారీ బహిరంగ సభలో మాట్లాడనున్న ముఖ్యమంత్రి
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్
ఒకప్పటి కరవు సీమ జనగామలో కెసిఆర్ అద్భుత పాలన వల్ల...
ది (టి) బెస్ట్
దేశంలోని టాప్ 10 గ్రామాల్లో 7 తెలంగాణవే
పల్లె ప్రగతి, మిషన్ భగీరథలో సకల సౌకర్యాలతో అలరారుతున్న పల్లెలు
సిఎం కెసిఆర్ దిశానిర్దేశంలో దేశంలోనే అగ్రగామిగా కొనసాగుతున్న రాష్ట్రం
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం...
46000
రెండో రోజు ఫీవర్ సర్వేలో తేలిన లక్షణాలున్న వారి సంఖ్య
అక్కడికక్కడే కిట్ల పంపిణీ
ఒక్కరోజే ఇంటింటా 12లక్షల మందికి పరీక్షలు, తీవ్ర లక్షణాలున్న వారిని ఆసుపత్రులకు తరలింపు
జ్వర సర్వేను దగ్గరుండి పర్యవేక్షించిన మంత్రి...
కేంద్రానికి తెలంగాణ రుచి చూపిస్తాం
ఎరువుల ధరల పెంపుపై మంత్రుల ఫైర్
ఎరువుల ధరలను పెంచాలని చూస్తే
తెలంగాణ దెబ్బ రుచి చూపిస్తాం
రైతు వ్యతిరేక విధానాలను వెంటనే మార్చుకోవాలి
కేంద్రంపై మరోసారి రాష్ట్ర మంత్రుల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ ఎంఎల్సిలు
మన తెలంగాణ/హైదరాబాద్ :...
బ్యాడ్మింటన్ మాంత్రికుడు పిచ్చయ్య కన్నుమూత
మనతెలంగాణ / హైదరాబాద్ / వరంగల్ కార్పొరేషన్ : ప్రముఖ బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, అర్జున అవార్డ్ గ్రహీత జమ్మలమడక పిచ్చయ్య కన్నుమూశారు. వరం గల్ దేశాయిపేటకు చెందిన పిచ్చయ్య కొంతకాలంగా హైదరాబాద్లోనే ఉంటున్నారు....
కొనకపోతే ఇండియా గేటు ముందు పారబోస్తాం
వారం రోజులుగా కేంద్రం నుంచి స్పందన లేదు
రెండు రోజులు సమయం అడిగిన కేంద్ర మంత్రి పీయూష్ మళ్లీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు
రాష్ట్రాలు కేంద్రం దయాదాక్షిణ్యాల మీద నడవాలని చూస్తున్నారు
అవమానపరిచినవాళ్లు మూల్యం చెల్లించక...
‘బహిరంగ’ విజయం
బహిరంగ మలమూత్ర విసర్జన రహిత రాష్టాల్లో తెలంగాణకు ప్రథమస్థానం
దేశంలో 17684 ఒడిఎఫ్ గ్రామాలు
అందులో 6537 తెలంగాణవే
తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కర్నాటక
తెలంగాణపై కేంద్రప్రభుత్వం ప్రశంసల జల్లు
నిరంతర పారిశుధ్య పనుల వల్లే ఈ...
తేల్చాకే తెలంగాణకు
ధాన్యం సేకరణపై రాతపూర్వక హామీ ఇవ్వాలి
ఖరీఫ్ టార్గెట్ పూర్తయింది, ఇంకా కొనుగోలు కేంద్రాల
వద్ద 12లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉంది కొనుగోలు
కేంద్రాలు ఉంచాలా? మూసేయాలా? రైతుల నుంచి...
వరంగల్లో జెన్ప్యాక్ట్ టెక్ సెంటర్
దీనితో వరంగల్లో ఐటి మరింత బలోపేతమవుతుంది
వచ్చే ఆరు నెలల్లో ఈ టెక్ సెంటర్ మొదలవుతాయి : మంత్రి కెటిఆర్ ట్వీట్
250 ఐటి ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రికి తెలియజేసిన జెన్ప్యాక్ట్ సిఇఒ త్యాగరాజన్
వరంగల్కు...
యాసంగి వడ్లను కొనేవరకు ఆందోళనలు చేపడుతాం
వరంగల్: కేంద్రం ప్రభుత్వం యాసంగి వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని వరంగల్-ఖమ్మం ప్రధాన రహదారిలో గల రాయపర్తి చౌ రస్తా వద్ద చేపట్టిన టీఆర్ఎస్ ధర్నాలో...
గద్వాల ఎమ్మెల్యేకు పితృవియోగం
సంతాపం తెలిపిన సిఎం కెసిఆర్, శాసన సభాపతి, మంత్రులు
హైదరాబాద్: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తండ్రి బండ్ల వెంకట్రామిరెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ...
‘ధాన్యం ధర్నాలకు’ రాష్ట్రం సన్నద్ధం
రేపటి కార్యక్రమం విజయవంతానికి టిఆర్ఎస్ సన్నాహాలు
కోడ్కు లోబడే ధర్నాలు, కలెక్టర్ల నుంచి అనుమతి తీసుకోండి : కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ / కరీంనగర్/వరంగల్ : కేంద్రం నుంచి ధాన్యాన్ని కొనిపించడం కోసం 12వ తేదీన...
బియ్యం కయ్యం
రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలుపై టిఆర్ఎస్, బిజెపిల మధ్య వాగ్యుద్ధం
ధాన్యాన్ని కొనబోమని కేంద్రం చెప్పినట్టు వ్యవసాయ మంత్రి
నిరంజన్ రెడ్డి దుష్ప్రచారం, నాంపల్లి బిజెపి ఆఫీసు వద్ద దీక్ష
చేపట్టిన బండి సంజయ్...
దిక్కులు పిక్కటిల్లేలా విజయగర్జన
20 సంవత్సరాల సగర్వ ఘనచరిత్రకు అద్దంపట్టేలా ఓరుగల్లు సభకు ఏర్పాట్లు ప్రారంభం
వరంగల్లోని మామునూరు ఎయిర్పోర్టు ప్రాంతం, ఇతర చోట్ల సభకు
స్థలాలను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు రాష్ట్రం
నలుమూలల...
శాసనమండలిలో పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణ బిల్లు…
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణ బిల్లుని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శాసనమండలిలో ప్రవేశపెట్టారు. సోమవారం మండలిలో శాసనసభ్యులు జాఫ్రీ, టి....