Home Search
కార్లను - search results
If you're not happy with the results, please do another search
ఇడి ముందు రెండో రోజూ హాజరైన నటి జాక్వెలైన్ ఫెర్నాండెజ్
న్యూఢిల్లీ: మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్, ఇతరులు పాల్పడిన మనీలాండరింగ్ కేసులో నటి జాక్వెలైన్ ఫెర్నాండెజ్(36) గురువారం వరుసగా రెండో రోజూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) ముందు హాజరైంది. ఆమె ఇడి కార్యాలయంలో ఎనిమిది గంటలు...
ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం.. 8కార్లు ధ్వంసం
హైదరాబాద్: అబ్దుల్లాపూర్ మెట్ పిఎస్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం ఔటర్ రింగ్ రోడ్ పై విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ కారు సడన్ బ్రేక్...
డ్రగ్స్ విక్రయిస్తున్న నిందితుల అరెస్టు
11మందిని అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు
50 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్, 45 కిలోల గంజాయి, మూడు కార్లు స్వాధీనం
వివరాలు వెల్లడించిన సైబరాబాద్ సిపి స్టిఫెన్ రవీంద్ర
హైదరాబాద్ : డ్రగ్స్, గంజాయి విక్రయిస్తున్న పదకొండు...
మత్తు చిత్తు
రాష్ట్రంలో ఒకేరోజు రూ.8కోట్ల డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్ నగరంలో రూ.5.50 కోట్ల ఎపిడ్రిన్ స్వాధీనం
మేడ్చల్,సత్తుపల్లిలో 1025 కిలోల గంజాయి స్వాధీనం
గంజాయి కట్టడికి రాష్ట్ర సరిహద్దుల్లో చెక్పోస్ట్లు
మనతెలంగాణ/సూర్యాపేట,హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్...
వివిప్యాట్ల ఘటనపై వివరణ ఇవ్వండి
నేటిలోగా నివేదిక ఇవ్వాలని కరీంనగర్ కలెక్టర్, హుజూరాబాద్ ఆర్ఒకు సిఇఒ ఆదేశం, రేపే హుజూరాబాద్ ఉపపోరు ఓట్ల లెక్కింపు
కరీంనగర్ కలెక్టర్, హుజూరాబాద్ ఆర్ఒకు సిఇఒ ఆదేశం
ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై అధికారులతో శశాంక్ గోయల్...
మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా
నీరజ్ చోప్రా, సుమిత్ అంటిల్లకు ఎక్స్యువి 700 కార్లు అందజేత
న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన హామీని నిలబెట్టుకున్నారు. టోక్యో ఒలింపిక్స్లో తొలి సారి జావెలిన్ త్రో విభాగంలో...
అతి తక్కువ ధరలో చైనా ఎగిరే ఎలక్ట్రిక్ కారు!
బీజింగ్: చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వెహికిల్ తయారీ సంస్థ ఎక్స్పెంగ్ ఇటీవల ఎగిరే కారును ఆవిష్కరించింది. 2024 నాటికి ఈ ఎగిరే ఇవిని మార్కెట్లోకి తేగలమని ఆ సంస్థ పేర్కొంది. గత వారం...
ఎయిమ్స్లో చేరిన మన్మోహన్సింగ్
మాజీ ప్రధాని ఆరోగ్యం నిలకడగా ఉన్నదన్న కాంగ్రెస్వర్గాలు
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్సింగ్(89)ని బుధవారం సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్లో చేర్చారు. రెండు రోజులుగా స్వల్ప జ్వరంతో బాధపడుతున్న ఆయణ్ని ఎయిమ్స్లో చేర్చినట్టు కాంగ్రెస్పార్టీ...
శంషాబాద్లో 16 ఖరీదైన కార్ల సీజ్
ఉపరవాణా కమిషనర్ పాపారావు నేతృత్వంలో దాడులు
దాడుల్లో పాల్గొన్న 40 మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్లు
రూ.8 కోట్లు పన్ను ఎగవేతకు పాల్పడిన వాహన చోదకులు
హైదరాబాద్: శంషాబాద్ ప్రధాన రహదారిపై ఆదివారం నాడు రవాణా శాఖ ఉపరవాణా...
కరోనాను జయించే దిశగా పంచ సూత్ర ప్రణాళిక: ఉపరాష్ట్రపతి
హైదరాబాద్ : కరోనా మహమ్మారిని జయించే దిశగా ప్రతి ఒక్కరూ పంచ సూత్ర ప్రణాళికను అనుసరించాలని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. ఈ ప్రణాళికతో భవిష్యత్తులో ఎదురయ్యే మహమ్మారులను సైతం సమర్థవంతంగా...
నగరంలో వేగానికి కళ్లెం
కార్లు 40 స్పీడ్ దాటితే జరిమానా
స్పీడ్ గన్స్ ఏర్పాటు చేయనున్న పోలీసులు
రోడ్డు ప్రమాదాలే కారణం
హైదరాబాద్: నగరంలో వాహనాల వేగానికి కళ్లెం వేయడానికి పోలీసులు సమాయత్తమవుతున్నారు. వరుసగా నగరంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో నగరంలోని...
భూతగాదాలు-పాతకక్షల నేపథ్యం… లారీతో తొక్కించి…
రంగారెడ్డి: భూతగాదాలతో పాటు పాత కక్షల నేపథ్యంలో వారించబోయిన యువకుడిని లారీతో వెంటాడి వెంటాడి ఢీకొట్టిన సంఘటన రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం మేడిగడ్డ గేటు శివారులో బుధవారం సాయంత్రం జరిగింది. పోలీసులు...
నిర్ధారణ పక్షపాతం!
ఆరోగ్యంలో మానసిక ఆరోగ్యం ప్రధానం. ఇది అశ్రద్ధకు గురైంది. నిర్ధారణ పక్షపాతం అభిజ్ఞ పక్షపాతాల్లో ఒకటి. మానసిక శాస్త్రం, అభిజ్ఞ విజ్ఞాన శాస్త్రాల్లో దీని వివరణ లభిస్తుంది. ఒకరి నమ్మకాలు, విలువలను నిర్ధారించి,...
ఉప్పల్ లో విషాదం.. ఇద్దరు సజీవదహనం
హైదరాబాద్:విద్యుదాఘాతంతో మంటలు చెలరేగడంతో ఇద్దరు వ్యక్తులు సజీవదహనమైన సంఘటన నగరంలోని ఉప్పల్లో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్కు చెందిన షహజాబ్(38) కంటైనర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్కు చెందిన గంగా సాగర్(50)...
చిరస్మరణీయుల జీవన ప్రస్థానం!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన గొప్ప పరిణామం ఏమిటంటే - మన చరిత్రను, సాహిత్యాన్ని, సంస్కృతిని, ములాలలోకి అన్వేషించడం, వాటిని రికార్డు చేయడం జరుగుతొంది. అలాగే సాంఘిక, రాజకీయ, విద్యా, వైద్య,...
ముందుగా అనుకున్న ప్రకారమే..
యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో ఓ క్రేజీ ఫిల్మ్ రాబోతోంది. ఈ సినిమాను ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్ఎల్పి సంస్థ తన డెబ్యూ ప్రాజెక్ట్గా నిర్మిస్తోంది. ఈ ఆసక్తికర...
గూఢచర్యానికి పాల్పడినట్లు రుజువైతే కంపెనీని మూసేస్తా
టెస్లా అధినేత మస్క్
వాషింగ్టన్: టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ శనివారం సంచలన ప్రకటన చేశారు. టెస్లా కార్లతో గూఢచర్యానికి పాల్పడినట్లు రుజువైతే కంపెనీని మూసేస్తానని ఎలాన్ మస్క్ ప్రకటించారు. టెస్లాకార్లు గూఢచర్యం...
తెలంగాణ జాతీయోద్యమం
మిశ్రమ సంస్కృతికి ప్రతీకగా పేరొందిన తెలంగాణ జాతీయోద్యమంలో విశిష్ట స్థానాన్ని పొందింది. ఆధునిక యుగంలో మతేతర సెక్యులర్ జాతీయవాదాన్ని పెంపొందించిన ఘనత కూడా కలిగి ఉంది. 1857 లో బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా...
ఇదంతా పోలీసు ట్రాపే : దీప్ సిద్ధూ
చండీగఢ్: ఎర్రకోటపై గణతంత్ర దినోత్సవం నాటి ఘటనలు పోలీసు ట్రాప్గా తాను భావిస్తున్నట్లు ఈ ఉదంతంలో వివాదాస్పదుడైన దీప్ సిద్ధూ తెలిపారు. యాక్టర్ నుంచి సామాజిక కార్యకర్తగా మారిన 36 ఏండ్ల సిద్ధూ...
పశ్చిమ బెంగాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం: 13 మంది మృతి
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ లో జాల్ పజ్ గురి జిల్లా ధుప్ గురి ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదంలో చోటుు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో 13 మంది...