Wednesday, April 24, 2024
Home Search

కిందపడి మృతి - search results

If you're not happy with the results, please do another search

అధికారుల నిర్లక్ష్యం..కార్మికుడు బలి

గుడిహత్నూర్ ః విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వీధి దీపాలు బిగిస్తున్నా మానే దత్తా ( 40) అనే పంచాయతీ కార్మికుడు విద్యుత్‌ఘాతానికి గురై మృతి చెందిన సంఘటన గుడిహత్నూర్ మండలంలోని...

కార్మికుడిని బలిగొన్న అధికారుల నిర్లక్షం

గుడిహత్నూర్ :విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్షం కారణంగా వీధి దీపాలు బిగిస్తున్నా మానే దత్తా ( 40) అనే పంచాయతీ కార్మికుడు కరెంట్ షాక్‌కు గురై మృతి చెందిన సంఘటన గుడిహత్నూర్ మండ...

ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన బస్సు

కొండపాక : ద్విచక్రవాహనాన్ని ఆర్టిసి బస్సు ఢీ కొట్టింది .ఈ సంఘటన కుకునూరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్న కిష్టాపూర్ సమీపంలో రాజీవ్ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో వృద్ధుడు...

పేదింట్లో విషాదం

గజ్వేల్: బాసర ట్రిపుల్ ఐటిలో ప్రధమ సంవత్సరం చదువుతున్న గజ్వేల్‌కు చెందిన బుర్ర లిఖిత(16) అనే విద్యా కుసుమం గురువారం తెల్లవారు జామున ప్రమాదవశాత్తు హాస్టల్ భవనం పై అంతస్థు నుంచి కింద...

ఆర్‌టిసి బస్సు, బైక్, ఆటో ఢీ

బూర్గంపాడు : మండల పరిధిలో ఆర్‌టిసి బస్సు, ఆటో ఢీకొని ద్విచక్రవాహన దారుడు మృతి చెందిన ఘటన గురువారం బూర్గంపాడు మండలం పినపాక పట్టి నగర్ గ్రామం వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.....
Minister sabitha indra reddy on incidents in Basara RGUKT

బాసర ఆర్‌జియుకెటిలో వరస ఘటనలు బాధాకరం

నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటిలో జరుగుతున్న విద్యార్థినిల ఆత్మహత్యలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. బాసర ఆర్జీయూకేటీలో వరస ఘటనలు బాధాకరమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. దీపిక మృతిపై...

రైలుకు ఢీకొని ఇద్దరు దుర్మరణం

తూప్రాన్: మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని బ్రాహ్మణపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో వేర్వేరు కారణాలతో ఇద్దరు వ్యక్తులు రైలుకు ఢీకొని దుర్మరణం చెందిన సంఘటన సోమవారం తెల్లవారు జామున జరిగింది. వివరాలలోకి వెళితే.....

నగరంలో భారీగా డిడి కేసులు

సిటిబ్యూరోః ఈ ఏడాది నాలుగు నెలల్లో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు భారీగా నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు హైదరాబాద్ పోలీసులు వివిధ...
Firing on College Student in UP

దారుణ ఘటన.. పట్టపగలే కాలేజీ విద్యార్థిని కాల్చివేత..

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో సోమవారం పట్టపగలు అంతా చూస్తూ ఉండగానే ఓ యువతిని బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అతి సమీపం నుంచి గన్‌తో కాల్చి చంపారు. జలౌన్ జిల్లాలో కాలేజీ పరీక్ష రాసి...
Overspeeding took the life of class 10 student

ట్రిపుల్ రైడింగ్.. పదో తరగతి విద్యార్థి ప్రాణం తీసిన అతివేగం

సంతోష్ నగర్: హైదరాబాద్ లోని సంతోష్ నగర్ లో బుధవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందాడు. ముగ్గురు యువకులు డిఆర్ డిఎల్ వద్ద బైకుపై...
Singer Vanijayaram passed away

బల్ల పై నుంచి పడటంతోనే వాణీజయరాం మరణం

చెన్నై : ప్రముఖ గాయని వాణీజయరాం పోస్టుమార్టం నివేదిక విడుదల అయింది. నివాసంలో ఒంటరిగా ఉంటున్న వాణీజయరాం రెండు అడుగుల ఎతైన పాత టేబుల్ పై నుంచి కిందపడిన క్రమంలో నుదుటికి బలమైన...
toll plaza worker heart attack

పెళ్లి ఇంట్లో విషాదం..

ఉట్నూర్: మర్నాడు కుటుంబంలో పెళ్లి జరిగి ఆనందాలతో ఉండే సమయంలో వరుడు గుండెపోటుతో మృతి చెందిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో చోటుచేసుకుంది. దీంతో పెళ్లి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ...
EFLU Students end life

బిల్డింగ్‌పై నుంచి దూకి ఇఫ్లూ విద్యార్థిని ఆత్మహత్య..

హైదరాబాద్: బిల్డింగ్‌పై నుంచి దూకి ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఓయూ క్యాంపస్‌లోని ఇఫ్లూలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హర్యానాకు చెందిన అంజలి(22) ఇఫ్లూలో ఎం.ఏ(ఇంగ్లీష్) ఫైనల్ ఇయర్...
Police recovered unknown body at Adibhatla ORR

బిల్డింగ్‌ పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్: బిల్డింగ్‌పై నుంచి దూకి ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఓయూ క్యాంపస్‌లోని ఇఫ్లూలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.....హర్యానాకు చెందిన అంజలి(22) ఇఫ్లూలో ఎం.ఏ(ఇంగ్లీష్) ఫైనల్ ఇయర్ చదువుతోంది....
Attack of robbers: SOT constable's health is critical

దొంగల దారిదోపిడీ… శృంగారం చేయాలని బెదిరింపు… హత్య

నార్సింగిలో దోపిడి దొంగల భీభత్సం డబ్బుల కోసం యువకుడి హత్య మరో వ్యక్తిని బెదిరించి రూ.15వేలు లాక్కున్న నిందితులు పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై దాడి బాలానగర్ ఎస్‌ఓటి పిసిలకు గాయాలు ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు మనతెలంగాణ, సిటిబ్యూరో: దోపిడి...
Amit Shah orders probe on Delhi woman's dragged case

అంజలి ఉదంతంపై తక్షణ దర్యాప్తుకు అమిత్ షా ఆదేశాలు..

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో యువతి అంజలి విషాదాంతంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు జరిపించి తనకు నిజనిర్థారణ నివేదికను సాధ్యమైనంత త్వరగా...

సైబర్ నేరగాళ్ల విజృంభణ..

హైదరాబాద్ : రాష్ట్రంలో 2022లో సైబర్ నేరగాళ్లు విజృంభించారు. కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. విస్తుగొలిపే సంచల నాత్మక కేసులు అంతే స్థాయిలో నమోదయ్యాయి. హత్య, కిడ్నాప్ కేసులు సంచలనం సృష్టించాయి. డ్రగ్స్, రేప్,...
Road accident in Chadarghat

చాదర్‌ఘాట్‌లో రోడ్డు ప్రమాదం

ఆర్టిసి బస్సు కిందపడి మహిళ మృతి మనతెలంగాణ, హైదరాబాద్ : ఆర్టిసి బస్సు వెనుక చక్రాల కిందపడడంతో ఓ మహిళ మృతిచెందిన సంఘటన చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం...
Husband murder by Wife in peddapally

ప్రేమించింది… పెళ్లి చేసుకుంది… చంపేసింది

  కరీంనగర్: ప్రేమించి పెళ్లి చేసుకుంది... ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడంతో తన తల్లితో కలిసి భర్తను భార్య చంపిన సంఘటన పెద్దపల్లి జిల్లా ఎన్‌టిపిసి ఆటోనగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.....

ప్రియుడి మోజులో పడి… కన్న కుమారుడిని చంపించిన తల్లి

ప్రియుడి మోజులో కన్న కొడుకు హత్య కొడుకును దారుణంగా చంపించి కట్టుకథ మనతెలంగాణ/హైదరాబాద్/ముషీరాబాద్: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ వివాహిత మహిళ తన మూడేళ్ల కుమారుడిని ప్రియుడి తో చిత్ర హింసలకు గురిచేయించి చివరకు చం...

Latest News