Friday, March 29, 2024
Home Search

కేరళకు - search results

If you're not happy with the results, please do another search
Two youths raped a young woman in Guntur

సహోద్యోగి భార్యపై అత్యాచారం….

ముంబయి: హెడ్ మసాజ్ పేరుతో వాయు సేన సహోద్యోగి భార్యపై అత్యాచారం చేసిన సంఘటన మహారాష్ట్రలోని ముంబయిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వాయుసేన ఉద్యోగి విధుల నిమిత్తం ముంబయి నుంచి...
'Yaas' Cyclone will hit coast of West Bengal and Odisha on 26 May

అటువైపు మరో తుపాన్

26న బెంగాల్‌కు యాస్ న్యూఢిల్లీ : మరో తుపాన్ ముప్పు ముంచుకొస్తోంది. ఈ నెల 26వ తేదీ సాయంత్రానికి ‘యాస్’ తుపాన్ పశ్చిమ బెంగాల్ ఒడిషా తీరాలను తాకుతుంది. ఈ విషయాన్ని భారత వాతావరణ...
32 Palestinians killed in Gaza

జెరూసలెంలో హింస: 32 మంది పాలస్తీనియన్ల మృతి

జెరూసలెం: ఇజ్రాయెల్ లో గత కొన్నివారాలుగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. జెరూసలెం ఘర్షణలు యుద్ధరూపు సంతరించుకుంటున్నాయి. జెరూసలెంలోని మసీదు వద్ద ఇజ్రాయెల్, పాలస్తీనియన్ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. మసీదు నుంచి బలగాలు ఉపసంహరించుకోవాలని...

‘టీకా’ రాజకీయం..!

60 శాతం డోసులు ఆ‘8’ రాష్ట్రాలకే తెలంగాణకు మొండిచెయ్యి చూపుతున్న కేంద్రం 30 లక్షల అడిగితే నాలుగున్నర లక్షల డోసులు సరఫరా ఈ నెమ్మదితో లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమంటున్న నిపుణులు మన తెలంగాణ/హైదరాబాద్ : టీకాల సప్లాయ్‌లోనూ కేంద్ర...
PM-CARES for Children Says Supreme Court

ఇటలీ నుంచి వచ్చే నష్టపరిహారం

మా ఖాతాలో డిపాజిట్ చేయండి కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం న్యూఢిల్లీ: కేరళకు చెందిన ఇద్దరు మత్స్యకారుల కుటుంబాలకు ఇటలీ చెల్లించిన నష్టపరిహారాన్ని తమ ఖాతాలో డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇటలీ...
North-South divide toolkit adopted by BJP: Congress

ఉత్తరాది-దక్షిణాది మధ్య చీలికలు తెస్తున్న బిజెపి

ఉత్తరాది-దక్షిణాది మధ్య చీలికలు తెస్తున్న బిజెపి కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు న్యూఢిల్లీ: దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రజలకు పిలుపు ఇచ్చారని, రాహుల్ గాంధీ ఉత్తరాది-దక్షిణాది మధ్య...
Plane hits pole at Gannavaram airport

కరెంట్ స్తంభాన్ని ఢీకొన్న విమానం

గన్నవరంలో తప్పిన పెనుముప్పు విజయవాడ : ఎయిరిండియా విమానం ఒకటి ల్యాండింగ్ దశలో అక్కడి కరెంట్ స్తంభాన్ని ఢీకొంది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. ఈ ఘటనలో ప్రయాణికులు...
Dubai-based Indian student makes special Modi portrait

మోడీ కి దుబాయ్ భారతీయ విద్యార్థి ‘చిత్ర’ కానుక

  దుబాయ్: ప్రధాని మోడీ ప్రత్యేక చిత్రాన్ని దుబాయ్‌కు చెందిన 14 ఏళ్ల భారతీయ విద్యార్థి రూపొందించారు. రిపబ్లిక్ డే నాడు ఈ చిత్రాన్ని ప్రధానికి బహూకరిస్తారు. కేరళకు చెందిన తొమ్మిదో గ్రేడ్ విద్యార్థి...
Seven Members dead in Bus accident in Karnataka

పెళ్లి బస్సు బోల్తా: ఏడుగురు మృతి

  తిరువనంతపురం: కేరళ రాష్ట్రం కాశరా గోడ్ దగ్గర పానాతూరు గ్రామ సమీపంలో ఆదివారం ఉదయం పెళ్లి బృందం బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు...

24 గంటల్లో 92,605 కేసులు

న్యూఢిల్లీ : దేశంలో ఆదివారం ఉదయం8 గంటల వరకల్లా 24 గంటల్లో కొవిడ్19కేసులు 92,605 నమోదయ్యాయి. దీంతో, మొత్తం కేసుల సంఖ్య 54,00,619కి చేరింది. అదే సమయంలో 1133 మరణాలు నమోదయ్యాయి. దీంతో,...
Periyar EV Ramasamy birth anniversary

నాస్తికోద్యమ వీరుడు పెరియార్

కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లాలో వైక్కోమ్ అనే పట్టణం ఉంది. అక్కడి శివాలయం ముందు నాలుగు వీధుల్లో అంటరాని వారు నడవగూడదని, ఆ చుట్టు పక్కల కనిపించగూడదని ఆంక్షలుండేవి. వాటిని ఎత్తివేయాలని అక్కడి...

సంపాదకీయం: కాంగ్రెస్ పార్టీలో మార్పులు

గత నెలలో 23 మంది పార్టీ సీనియర్ నేతలు లేఖాముఖంగా కోరినట్టు కాంగ్రెస్ సమూలమైన మార్పులతో తనను తాను దిద్దుకునే దిశగా అడుగులు వేస్తున్నదా, పార్టీలోని వివిధ పదవులకు ఎన్నికలు జరిపించి అంతర్గత...
Kerala Announces Rs 10 lakhs to Flight Crash victims Families

విమానం బ్లాక్‌బాక్స్ లభ్యం

బ్లాక్ బాక్స్ స్వాధీనం ఏడాది క్రితమే ఎయిర్‌పోర్టును హెచ్చరించిన డిజిసిఎ, పెడచెవిన పెట్టిన విమానాశ్రయం అధికారులు ప్రమాదస్థలిని సందర్శించిన హర్దీప్‌పురి మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల తాత్కాలిక పరిహారం ప్రకటన కేరళ ప్రభుత్వ సాయం మరో రూ.10 లక్షలు కోజికోడ్:...
Indian Nurse Stabbed death in US

అమెరికాలో కేరళ నర్సు హత్య..

వాషింగ్టన్: కేరళకు చెందిన మెరిన్‌జాయ్ (26) అనే నర్సు అమెరికాలో భర్త చేతిలో హత్యకు గురయ్యారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు(అమెరికాలో ఉదయం7:40కి) ఫ్లోరిడాలోని కోరల్ స్ప్రింగ్స్ నగరంలో...
Officials suspects links to Hyderabad in Kerala Gold Scam

కేరళ గోల్డ్ స్కామ్ లో హైదారాబాద్‌కి లింక్..

మనతెలంగాణ/హైదరాబాద్: కేరళ గోల్డ్ వ్యవహారంలో నగదు చెల్లింపులు హైదారాబాద్‌లో హవాలా మార్గంలో జరిగినట్లు కష్టమ్స్ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా హవాలా డబ్బును హైదరాబాద్ నుండి దుబాయ్ కి తరలించినట్లుగా కీలక ఆధారాలను సేకరించారు....

హీరోయిన్ పూర్ణకు బెదిరింపులు.. నలుగురు అరెస్టు

హైదరాబాద్: హీరోయిన్ పూర్ణకు బెదిరింపులు కలకలం రేపాయి. తనను నలుగురు యువకులు బ్లాక్ మెయిల్ చేస్తూ వేధిస్తున్నారంటూ హీరోయిన్ పూర్ణ అలియాస్ శ్యామ్నా కాసిమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లాక్ డౌన్ కారణంగా...
Rainstorm across the Telangana state

రాష్ట్ర వ్యాప్తంగా గాలివాన బీభత్సం

  నెలకొలరిగిన స్తంభాలు...తడిసిపోయిన ధాన్యపురాశులు పిడుగుపాటుకు ఎద్దు మృతి జూన్ 9, 10 తేదీల్లో తెలుగు రాష్ట్రాలకు నైరుతి రుతుపవనాల రాక మనతెలంగాణ/హైదరాబాద్ : పశ్చిమ విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు, తెలంగాణ మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తున...
Car crashes into divider: Two killed

టిప్పర్‌ను ఢీకొన్న కారు: ముగ్గురు మృతి

డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లాలోని డిచ్‌పల్లి మండలం నాకతండా జాతీయరహదారిపై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ కారు ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి...
Death of Indian dancer Deepa Nair in UAE

యుఎఇలో భారతీయ నృత్య కళాకారిణి దీపా నాయిర్ మృతి

  దుబాయ్ : అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) సాంస్కృతిక విభాగానికి చెందిన ప్రఖ్యాత భారతీయ సంప్రదాయ నాట్య కళాకారిణి దీపా నాయిర్ (47) గుండెపోటుతో ఆదివారం మృతి చెందారు. కేరళకు చెందిన దీపా నాయిర్...

వెనుకబాటు నుంచి ముందు వరుసలోకి..

  ఒకప్పటి వలసల జిల్లా పాలమూరు నుంచి కేరళకు బియ్యం ఎగుమతి ముఖ్యమంత్రి కృషి వల్లే ఇది సాధ్యమైందని రైల్వే మంత్రి పీయూష్ ట్వీట్‌కు స్పందించిన మంత్రి కెటిఆర్ మనతెలంగాణ/హైదాబాద్: దేశంలో అత్యంత పేదజిల్లాగా ఉన్న మహబూబ్‌నగర్...

Latest News