Thursday, April 25, 2024
Home Search

గాంధీజీ - search results

If you're not happy with the results, please do another search

భారత కోకిల పుట్టినిల్లు …

  హైదరాబాదు నడి బొడ్డున, నాంపల్లి రైల్వే స్టేషన్‌కు సమీపంలో గోల్డెన్ త్రెషోల్డ్ అనే భవనం సరోజినీ నాయుడు నివాస గృహం. ఈ చారిత్రాత్మక బంగళాలో సరోజినీ నాయుడు తండ్రి అఘోరనాథ్ ఛటోపాథ్యాయ నివాసముండేవారు. అఘోరనాథ్...
Kerala-Budget

కేరళ బడ్జెట్ ముఖచిత్రం.. నెత్తురోడిన గాంధీ.. హేరాం

తిరువనంతపురంః కేరళ బడ్జెట్ పత్రాల ముఖచిత్రంగా నెత్తురోడుతున్న గాంధీజీని పొందుపర్చారు. 1948లో ప్రార్థనా స్థలంలో నాథూరాం గాడ్సే తూటాలకు బలి అయి, కుప్పకూలిన గాంధీని ఈ ముఖచిత్రంగా పెట్టారు. ప్రతి సారి కేరళ...

సూర్యుడి మీద ఉమ్మి!

  ఆవు ముసుగు తొలగిపోయి పులి కోరలు బయటపడుతున్నాయి అనుకోవాలా? కేంద్రంలోని బిజెపి పాలకులు క్రమక్రమంగా దేశ సెక్యులర్ స్వరూపాన్ని పూర్తిగా తుడిచిపెట్టి అందుకు చిహ్నాలుగా నిలిచిన జాతి నేతల స్థానంలో తమ మతతత్వ...

ఇవి గాడ్సే రాజకీయాలు

  గాంధీజీపై అనంత్‌కుమార్ వ్యాఖ్యలకు లోక్‌సభలో ప్రతిపక్షాల తీవ్ర నిరసన దద్దరిల్లిన సభ నేనలా అనలేదు, అపాదించారు : పార్టీకి సమాధానంలో అనంత్‌కుమార్ జాతిపితపై హెగ్డే వ్యాఖ్యలకు.. ప్రతిపక్షాల ఆగ్రహం.. దద్దరిల్లిన లోక్‌సభ ‘గాంధీని అవమానించేవారు రావణుడి వారసులు’, కాంగ్రెస్ నాయకుడు...

తెలుగులో తొలి సరళవైజ్ఞానిక రచనలు

మొదటి నుండి శాస్త్రజ్ఞుడికి, సామాన్యుడికి, మధ్య చాలా దూరం ఉంటుంది. శాస్త్రవేత్త తన ప్రయోగాల్ని, ఫలితాల్ని ప్రచురిస్తాడు. కానీ అవి జాతీయ, అంతర్జాతీయ సైన్స్ జర్నల్స్‌లో ఉంటాయి. అవి సామాన్యులకు అందుబాటులో ఉండవు....
President

పౌరసత్వ చట్టం చారిత్రాత్మకం

  గాంధీజీ కలను నెరవేర్చిన ప్రభుత్వం, పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో రాష్ట్రపతి ప్రశంస, హింస దేశాన్ని బల హీనం చేస్తుందని హితవు, ప్రతిపక్షాల నిరసన, అధికార పక్షం హర్షధ్వానాలు . ఈ దశాబ్దం...
President

సిఎఎ వల్ల ఎవరికీ అన్యాయం జరగదు: రాష్ట్రపతి

  ఢిల్లీ: ట్రిపుల్ తలాఖ్ రద్దుతో మైనార్టీ మహిళలకు న్యాయం జరిగిందిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తెలిపారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభకాగానే ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి మాట్లాడారు. భారత్ అనేక రంగాల్లో కొత్త రికార్డులను...
Modi

రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి జాతి నివాళి

న్యూఢిల్లీ : మహాత్మా గాంధీ 72 వ వర్ధంతి సందర్భంగా గురువారం యావత్ జాతి మహాత్ముడిని స్మరించుకుంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో దేశం మహాత్మునికి నివాళులు అర్పించింది. కోవింద్,...

Latest News