Wednesday, April 24, 2024
Home Search

జర్నలిస్టులు - search results

If you're not happy with the results, please do another search
560 corpses dismembered

560 శవాలను ముక్కలు చేసి అవయవాలను అమ్ముకుంది

  కొలరాడో(అమెరికా): తన దహనవాటికకు వచ్చిన 560 మృతదేహాల నుంచి అవయవాలను వేరు చేసి అక్రమంగా వాటిని విక్రయించిన 46 ఏళ్ల ఒక మహిళకు కోర్టు మంగళవారం 20 ఏళ్ల కారాగార శిక్ష విధించింది....

జూ.ఎన్టీఆర్ ను సిఎం చేయాలి: ఎర్రబెల్లి

హనుమకొండ: చంద్రబాబు తెలంగాణలో ఫెయిల్ అయి..అటు ఆంధ్రలో ఫెయిల్ అయి ఎక్కడ పొద్దుబోక బిజెపితో మూలాఖత్ అయ్యి చిచ్చుపెట్టే పని మొదలు పెట్టాడని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి...
Journalists kileed this year

ఈ ఏడాది 29 దేశాల్లో 115 మంది మీడియా వర్కర్ల చంపివేత

జెనీవా: ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 29 దేశాల్లో 115 మంది మీడియా సిబ్బంది చంపివేతలకు గురయ్యారు. కాగా ఉక్రెయిన్, మెక్సికోలలోనే అత్యధిక చంపివేతలు జరిగాయి. ఈ వివరాలను జెనీవాలోని...
No one can excel in politics without talent:KTR

‘వారసత్వం ఎంట్రీ పాస్ మాత్రమే’.. ప్రతిభతోనే రాణింపు

మన తెలంగాణ/హైదరాబాద్:  రాజకీయాల్లో వారసత్వం అనేది ఎంట్రీ కార్డ్ మాత్రమే అని, తర్వాత మన సమర్థతే మనల్ని ప్రజల్లో నిలబెడుతుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మం త్రి కె.టి.రామారావు అన్నారు. ప్రతిభ...

మోడీ నిజమైన దేశ భక్తుడా!

‘భారత నిజమైన దేశ భక్తుడు నరేంద్ర మోడీ’ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇచ్చిన కితాబిది అని కొన్నింటిలో ‘భారత దేశభక్తుడు నరేంద్ర మోడీ’ అన్నట్లుగా మీడియాలో భిన్న వర్ణనలు వచ్చాయి. మొత్తం...
UN chief is serious about India's human rights record

భారత్ మానవ హక్కుల రికార్డుపై యుఎన్ చీఫ్ సీరియస్

ముంబై : ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెర్రెస్ తన మూడు రోజుల పర్యటనలో భారత్ మానవ హక్కుల రికార్డుపై విమర్శలు గుప్పించారు. ఈమేరకు ఆయన ముంబై లో ప్రసంగిస్తూ ప్రభుత్వ విమర్శకులు,...
CM KCR National police commemoration day wishes

ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ బయల్దేరిన ముఖ్యమంత్రి కెసిఆర్

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు బయల్దేరారు. ఆయయన తొమ్మిది రోజుల పాటు ఢిల్లీలోనే ఉన్నారు. ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు హాజరైన సిఎం, అక్కడ్నుంచి...
Spyware is a threat to journalism

జర్నలిజానికి ముప్పు స్పైవేర్

మనకు తెలియకుండానే మన ఫోన్‌లను తమ స్వాధీనం చేసుకోగల హైటెక్ ‘జీరో-క్లిక్’ స్పైవేర్ అభివృద్ధి ప్రజాస్వామ్య మౌలిక విలువలకు, వ్యక్తిగత గోప్యతకు ప్రమాదకారిగా మారుతుండగా, మరోవంక ఇది ప్రపంచంలో జర్నలిజం అస్తిత్వానికి పెను...

తప్పుడు కథనాల వ్యాప్తిని అరికట్టండి : యుఎస్ కాన్సుల్ జనరల్

  మన తెలంగాణ / హైదరాబాద్ : సమాజాన్ని చైతన్యపరచటంలో అత్యంత కీలక పాత్ర పోషించే జర్నలిస్టులు తప్పుడు సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌లోని యుఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ అన్నారు....
CM KCR wishes the nation a happy Diwali

బిఆర్‌ఎస్ అవతరణ క్రమం

‘జాతీయ పార్టీని ప్రారంభించాలన్నది తొందరపాటు నిర్ణయం కాదు’ అని టిఆర్‌ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు ప్రకటించారు. పార్టీ కార్యకలాపాలను జాతీయ స్థాయికి విస్తరించడంతో పాటు, త్వరలోనే...
CBI clean chit for lobbyist Neera Radia in tapping case

ట్యాపింగ్ కేసులో లాబీయిస్ట్ నీరా రాడియాకు సీబీఐ క్లీన్‌చిట్

న్యూఢిల్లీ : ట్యాపింగ్ కేసులో కార్పొరేట్ లాబీయిస్ట్ నీరా రాడియాకు సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చింది. రాజకీయ నాయకులు, లాయర్లు, జర్నలిస్టులు, పారిశ్రామికవేత్తల మధ్య జరిగిన సంభాషణల టేపులను కార్పొరేట్ లాబీయిస్టు నీరా రాడియా...

రాజకీయ ఖైదీలకు స్వేచ్ఛ ఎప్పుడు?

“ఓరా భగత్ సింగ్ భాయ్, ఓరా ఖుదీరామర్ భాయ్, సమస్త రాజ్‌బందిదర్ ముక్తి ఛాయ్, ముక్తి ఛాయ్‌” “వాళ్ళు భగత్ సింగ్ సోదరులు, ఖుదీరావ్‌ు సోదరులు రాజకీయ ఖైదీలందరికీ విముక్తి కల్పించాలి, విముక్తి కల్పించాలి” బిపుల్ చక్రబర్తి,...

పెగాసస్ కేసు తేలేదెప్పుడు?

మొండివాడు రాజు కంటే బలమైనవాడు అంటారు. రాజే మొండివాడైతే ఇక చేసేది ఏముంటుంది? దేశాన్ని పరిపాలిస్తున్న బిజెపి పాలకులు రాజ్యాంగానికి గాని, ప్రజాస్వామిక సత్సంప్రదాయాలకు గాని అణుమాత్రం విలువకూడా ఇవ్వరని ఎప్పుడో తేలిపోయింది....
Degree and PG semester exams postponed in Telangana

డిగ్రీ సైకాలజీలో ప్రవేశాల వెల్లువ

జాతీయోద్యమ కాలంలో వాణిజ్య, వైద్య, న్యాయ శాస్త్రాలకు మిక్కిలి గిరాకి ఉండేది. స్వాతంత్య్రానంతరం భౌతిక రసాయన జీవశాస్త్రాలు, అర్థశాస్త్రం, భాషాధ్యయనం, పారిశ్రామిక శిక్షణ, సాంప్రదాయ కోర్సుల్లో ప్రవేశాలు విరివిగా జరిగేవి. ప్రపంచీకరణ అనంతరం...
Good news for Telangana Journalists

జర్నలిస్టులకు గుడ్ న్యూస్

సిజెఐ జస్టిస్ ఎన్‌వి రమణ ధర్మాసనం తీర్పు స్థలాల స్వాధీనానికి అనుమతి సిజెఐకి మంత్రి కెటిఆర్ కృతజ్ఞతలు ఇళ్ల స్థలాల కేటాయింపునకు సుప్రీం పచ్చజెండా మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ జర్నలిస్టులకు సుప్రీం కోర్టు శుభవార్త తెలిపింది....
Senior citizens should be given concessions in railway fares again

వృద్ధులకు రైల్వేఛార్జీల్లో మళ్లీ రాయితీలు కల్పించాలి

కేంద్రానికి డిఎంకె ఎంపి కనిమోళి వినతి న్యూఢిల్లీ : కరోనా కారణంగా 2020 మార్చిలో లాక్‌డౌన్ విధించినప్పుడు రైలు ఛార్జీల్లో వయోవృద్ధులకు, దివ్యాంగులకు రాయితీలు ఎత్తివేశారని, ఇప్పుడు మళ్లీ వాటిని కల్పించాలని డిఎంకె ఎంపి...
Contradictions in Modi rule

మోడీ పాలనలో విరోధాభాసలు

లక్నోలో రూపొందించిన సుందరమైన పేటికలలో అరుదైన అత్తరు సీసాలను ఫ్రెంచి అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు భారత ప్రధాని మోడీ బహుమతిగా ఇచ్చారు అని ది టైమ్స్ ఆఫ్ ఇండియా, జూన్ 29, 2022...
Pegasus row india

ఇంకా పెగాసస్ దుమారం

  జూలై 2021లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 17 మీడియా సంస్థలకు చెందిన 80 మందికి పైగా జర్నలిస్టులు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సాంకేతిక సహకారంతో విడుదల చేసిన నివేదికలో ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన రాజకీయ...
CM KCR Slams BJP Party and PM Modi

విశ్వగురు కాదు.. విష పురుగు

మన తెలంగాణ/హైదరాబాద్: మోడీది ఒక అసమర్ధపాలన, దౌర్భాగ్య పాలన, దరిద్రపు కొట్టు పాలన అని టిఆర్‌ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశాన్ని పూర్తిగా భ్రష్టుపట్టించారని విమర్శించారు. మోడీ...
Rajasthan

ఉదయ్ పూర్ హత్యపై ఐరాస ప్రతినిధి వ్యాఖ్య

రియాజ్ అఖ్తరీ , గౌస్ మహ్మద్ అనే ఇద్దరు వ్యక్తులు మంగలి కత్తి(క్లీవర్‌)తో ఉదయపూర్ నగరంలో కన్హయ్య లాల్‌ను హతమార్చారు.  వారు ఇస్లాంను అవమానించినందుకు ప్రతీకారం తీర్చుకుంటున్నామని వీడియోలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు....

Latest News