Friday, April 26, 2024
Home Search

డీజిల్ ధరలు - search results

If you're not happy with the results, please do another search

పతనమైన ఆర్థిక వ్యవస్థ

దేశంలో కేవలం 12 నెలల దిగుమతులకు సరిపడా మాత్రమే నిల్వలున్నాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే మన చుట్టు పక్కల దేశాలైన పాకిస్థాన్, శ్రీలంక, భూటాన్‌లు ఆర్థిక సంక్షోభంలోనే ఉన్నాయి. మన ఆర్థిక...
Rupee falls to 80 level against US dollar

రూపాయి @ 80.05

చరిత్రలోనే తొలిసారి డాలర్‌పై అత్యంత కనిష్టానికి విలువ నియంత్రణ చర్యలు చేపట్టిన ఆర్‌బిఐ ముంబై : చరిత్రలోనే తొలిసారి డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 80 దాటి పతనమైంది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల...
CM KCR Slams BJP Party and PM Modi

విశ్వగురు కాదు.. విష పురుగు

మన తెలంగాణ/హైదరాబాద్: మోడీది ఒక అసమర్ధపాలన, దౌర్భాగ్య పాలన, దరిద్రపు కొట్టు పాలన అని టిఆర్‌ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశాన్ని పూర్తిగా భ్రష్టుపట్టించారని విమర్శించారు. మోడీ...
Govt slaps tax on petrol, diesel and ATF exports

కేంద్రం ఇంధన ఆపరేషన్

పెట్రోలు డీజిల్ ఎటిఎఫ్ ఎగుమతులపై పన్ను దేశీయ ముడిచమురు ఉత్పత్తిపై భారీగా సుంకం రిలయన్స్, ఒఎన్‌జిసి వేదాంత లాభాలపై నజర్ సరికొత్తగా విండ్‌ఫాల్ టాక్స్ పరిధిలోకి హుటాహుటిన విదేశాలకు చమురుపై బ్రేక్‌లు న్యూఢిల్లీ :...
Minister Niranjan Reddy Fires on bjp government

దేశంలో రైతుల కష్టాలు తెలిసిన ఏకైక సిఎం కెసిఆర్: మంత్రి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: రైతుబంధు నిధులు రైతుల ఖాతాలలో జమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ కు ధన్యవాదాలు తెలుపుతూ, వివిధ రంగాలలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను, వివక్షను ఒక ప్రకటనలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి...

లబ్ధిదారులందరికీ రైతుబంధు జమ చేస్తాం: మంత్రి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: రైతుబంధు స్వీకరిస్తున్న అన్నదాతలకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం రెండెకరాలలోపు ఉన్న 16.32 లక్షల మందికి రైతుబంధు డబ్బులు వేశామని నిరంజన్ రెడ్డి తెలిపారు. 24.68...

మీది రైతు బంద్

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకంలో కొత్తవారికి నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని కేంద్రాన్ని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతుబంధు పథకంలో 66 లక్షల...
Dissatisfaction prevails in farmers' unions over MSP prices

మొక్కుబడిగా మద్దతు

పంటలకు మొక్కుబడిగా మద్ధతు ధరలు పెంచిన కేంద్రం వరికి రూ.100 పెంపుతో క్వింటాలు ధర రూ.2060 కందికి రూ.300 ..పెసర్లకు రూ.400 పెంపుదల రూ. 6380కి చేరిన పత్తి ధర..మార్కెట్ ధర 12500 వానాకాలం సాగుకు ముందే...

కేంద్రం- రాష్ట్రాల వ్యాటు ఘాటు

పెట్రోడీజిల్ రేట్లపై ప్రకంపనలు తగ్గించిన మహారాష్ట్ర , రాజస్థాన్, కేరళ సమయం కావాలన్న కర్నాటక కుదరదన్న తమిళనాడు బకాయిలు చెల్లిస్తే వీలు : బెంగాల్ న్యూఢిల్లీ/ ముంబై : పెట్రోలు డీజిల్‌లపై వ్యాట్‌ను ఇప్పుడు...
Union govt negligent in implementing PM Kisan for new farmers

సగం రైతులకే పిఎం కిసాన్

రాష్ట్రంలో 30లక్షల మందికిపైగా ఎదురుచూపులు మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగంలో రైతుల ఆదాయాన్ని 2022నాటికి రెట్టింపు చేస్తామన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడి కేంద్ర ప్రభుత్వ పధకాల అమలులో మాత్రం రైతుల పట్ల కఠిన వైఖరి వీడటం...
LPG Gas Cylinder Price Hiked by Rs 101

మళ్లీ రూ. 3.50 పెరిగిన వంటగ్యాస్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గురువారం వంట గ్యాస్(ఎల్‌పిజి) ధరను సిలిండర్‌కు రూ. 3.50 పెంచింది. ఈ నెలలో ఎల్‌పిజి ధరను పెంచడం ఇది రెండవసారి. దేశ రాజధాని ఢిల్లీలో సబ్సిడీ రహిత 14.2...
Rupee depriciation

రూపాయి స్వల్పంగా రికవరీ

జీవితకాల కనిష్టం తర్వాత 12 పైసలు పెరిగింది.. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ 77.31   ముంబై : భారతీయ కరెన్సీ రూపాయి మంగళవారం స్వల్పంగా 12 పైసలు రికవరీ అయింది. రూపాయి సోమవారం జీవితకాల కనిష్టం...
More Facilities in RTC Hospital

ఆర్టీసీ ఆసుపత్రిలో అత్యాధునిక వసతులు

రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మనతెలంగాణ/ హైదరాబాద్ : ఆర్టీసీ సిబ్బందికి మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో అత్యాధునిక వసతులు కల్పిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ...
Cement prices are likely to rise by 6 to 13 per cent

సిమెంట్ మంటలు

భారీగా 6 నుంచి 13 శాతం పెరగొచ్చు ఉక్రెయిన్ష్య్రా సంక్షోభమే కారణం ముంబై : దేశ వ్యాప్తంగా సిమెంట్ ధరలు 6 నుంచి 13 శాతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్యాఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో దిగుమతి...
New pensions coming soon:Harish rao

త్వరలో కొత్త పింఛన్లు

అదనంగా మరి 10లక్షల మందికి.. సంక్షేమం పంచేవారు కావాలో.. పన్నులు పెంచేవారు కావాలో ప్రజలే తేల్చుకోవాలి వంద అబద్ధాలాడైనా అధికారంలోకి రావాలని బిజెపి చూస్తోంది దానికి ప్రజలు గుణపాఠం చెప్పాలి సంగారెడ్డి సభలో మంత్రి హరీశ్‌రావు మన...
Electra Electric Tipper Trials

ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ టిప్పర్ ట్రయల్స్ సక్సెస్

భారత్‌లో మొట్ట మొదటి హెవీ డ్యూటీ టిప్పర్ త్వరలో హైద్రాబాద్ యూనిట్‌లో ఉత్పత్తి ప్రారంభం మనతెలంగాణ/ హైదరాబాద్ : ఓలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ తన ఉత్పత్తులను ట్రక్ విభాగంలోకి విస్తరించే ప్రయత్నంలో భాగంగా 6...
Successfull of Olectra Electric Tipper Trials

ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ టిప్పర్ ట్రయల్స్ సక్సెస్

భారత్‌లో మొట్ట మొదటి హెవీ డ్యూటీ టిప్పర్ త్వరలో హైద్రాబాద్ యూనిట్‌లో ఉత్పత్తి ప్రారంభం మనతెలంగాణ/ హైదరాబాద్ : ఓలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ తన ఉత్పత్తులను ట్రక్ విభాగంలోకి విస్తరించే ప్రయత్నంలో భాగంగా...
Government arrangements for purchase of yasangi grain

ధాన్యం కొనుగోలు ‘రేపటి నుంచే’

పటిష్టంగా ఏర్పాట్లు క్వింటాలుకు కనీస మద్దతుధర రూ.1960 పక్క రాష్ట్రాల నుంచి వచ్చే గింజ కూడ కొనం రాష్ట్ర సరిహద్దుల్లో 51చెక్‌పోష్టులు మే చివరికి లేదా జూన్ మొదటి వారానికి ధాన్య సేకరణ...

పెట్రోల్‌పై మళ్లీ 80 పైసల వడ్డింపు

16 రోజుల్లో రూ. 10 పెంపు న్యూఢిల్లీ: దేశంలో చమురు మంటలు తగ్గడం లేదు. బుధవారం పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ లీటరుకు 80 పైసల చొప్పున పెరిగాయి. దీంతో గత 16 రోజుల్లో...
Rahul Gandhi Slams PM Modi over fuel hike

ప్రధాన మంత్రి జన్‌ధన్ లూట్ యోజన..

న్యూఢిల్లీ : రోజూ పెరుగుతున్న ఇంధన ధరలపై కాంగ్రెస్ పార్టీ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ‘ప్రధానమంత్రి జన్‌ధన్ లూట్ యోజన’ అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అవహేళన చేశారు....

Latest News