Home Search
తిరుమల శ్రీవారి ఆలయం - search results
If you're not happy with the results, please do another search
శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం..
అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం కూడా అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో...
తిరుమల ఆలయ సమాచారం..
అమరావతి: శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రేపు(సోమవారం) ఆణివార ఆస్థానం నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం పుష్ప పల్లకిలో మలయప్పస్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రేపు శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు...
తిరుమలలో భక్తుల రద్దీ..
అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. శనివారం శ్రీవారి దర్శనం కోసం 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి...
శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం..
అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. గురువారం శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి...
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం శ్రీవారి దర్శనం కోసం 20 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి...
తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం
అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం శ్రీవారి దర్శనం కోసం 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి...
శ్రీవారి సన్నిధిలో మంత్రి సత్యవతి రాథోడ్
కెసిఆర్ మరోసారి సిఎం కావాలని మొక్కుకున్నాని వెల్లడి
హైదరాబాద్ : తిరుమల శ్రీవారిని రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు. ఆదివారం విఐపి బ్రేక్ సమయంలో కుటుంబ...
యాదాద్రి ఆలయంలో భక్తుల రద్దీ..
యాదాద్రి భువనగిరి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు రోజు కావడంతో స్వామివారి దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. దీంతో స్వామివారి ఉచిత...
శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం..
అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం వీకెండ్ కావడంతో అధిక సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు చేరుకుంటున్నారు. స్వామివారి సర్వదర్శం కోసం భారీగా...
తిరుమల శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం..
అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం అధిక సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు చేరుకుంటున్నారు. స్వామివారి సర్వదర్శం కోసం 21 కంపార్టుమెంట్లలో భక్తులు...
తిరుమలలో భక్తుల రద్దీ…
అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. బుధవారం అధిక సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు చేరుకుంటున్నారు. స్వామివారి సర్వదర్శం కోసం 22 కంపార్టుమెంట్లలో భక్తులు...
తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 15 గంటల సమయం
అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. మంగళవారం అధిక సంఖ్య శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 15...
తిరుమలలో భక్తుల రద్దీ సాదారణం
అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. సోమవారం శ్రీవారి దర్శనం కోసం ఐదు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి...
శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం..
అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో వైకుంఠ క్యూకాంప్లెక్సులన్ని...
తిరుమలలో భక్తుల రద్దీ సాదారణం..
అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. దీంతో బుధవారం భక్తులు కంపార్టుమెంట్లలో వేచి ఉండకుండా నేరుగా స్వామివారిని దర్శించుకుంటున్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి...
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం..
అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ సాదారణంగా ఉంది.మంగళవారం స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు 9 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. స్వామి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 5...
తిరుమల శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం
అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దీంతో సోమవారం స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు 9 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి వచ్చిన...
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..
అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. దీంతో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లన్నీ నిండిపోయాయి. పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి వచ్చిన నేపథ్యంలో.. స్వామి సర్వదర్శనానికి...
సిద్దిపేటలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టిటిడి ఆమోదం
తిరుమల: టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఇందులో తీసుకున్న ప్రధాన నిర్ణయాలను ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు . వివరాలు...
తిరుమల ఆలయ సమాచారం..
తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి సర్వదర్శనం కోసం భారీగా భక్తులు వస్తుండడంతో క్యూ కాంప్లెక్స్లోని అన్నీ కంపార్టుమెంట్లు నిండిపోయాయి. దీంతో టోకెన్ రహిత సర్వదర్శనానికి...