Home Search
పెట్రోల్, డీజిల్ - search results
If you're not happy with the results, please do another search
ప్రధానమంత్రి మోడీ ఎన్నికల వరాలు
రాష్ట్రానికి పసుపు బోర్డు,
కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు
మన తెలంగాణ/ హైదరాబాద్/ మహబూబ్నగర్ బ్యూరో : రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు, కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ...
హైదరాబాద్ లో జెన్ నెక్సాన్ను ఆవిష్కరించిన టాటా మోటార్స్
ముంబై: ప్రముఖ ఆటోమోటివ్ తయారీసంస్థ అయిన టాటా మోటార్స్, భారత దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్ యూవీ అయిన సరికొత్త నెక్సాన్ను విడుదల చేస్తున్నట్లు ప్రకటిం చింది. బహుముఖ ప్రజ్ఞ, ఆకాంక్ష, ఆవిష్కరణల...
కేంద్రం దగా
మన తెలంగాణ/హైదరాబాద్: నిధులు, నియామకాలు’ అనే ప్రధానమైన నినాదంతో ఉద్యమించి సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నీళ్ళు, నిధుల విషయంలో తీరని అన్యాయం చేస్తున్నదనే విమర్శలు తారాస్థాయిలో ఉన్నాయి. రాష్ట్రానికి...
మతం ఊతకర్రతో ‘దేశభక్తి’
12 మే 1940లో పశ్చిమ బెంగాల్, ఝర్ గ్రాంలో జరిగిన బహిరంగ సభలో నేతాజీ సుభాస్ చంద్రబోస్ ఈ దేశ ప్రజలను ఉద్దేశించి చెప్పిన మాటల్ని మనం ప్రస్తుత పరిస్థితుల్లో గుర్తు చేసుకోవాల్సి...
రూ.10లు అదనంగా చెల్లిస్తేనే సిఎన్జి గ్యాస్ ! … పలుచోట్ల నో స్టాక్ బోర్డులు
గ్యాస్ బంకులకు నిరంతరం సరఫరా కానీ సిఎన్జి గ్యాస్..
అవకతవకలపై దృష్టి సారించని అధికారులు
క్యూలో ఉన్న వాహనదారులకే గ్యాస్
మనతెలంగాణ/హైదరాబాద్: సిఎన్జి గ్యాస్ను (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. దీంతో గ్యాస్...
పర్యావరణ మార్పులు భారత్ ఆహార భద్రత
మనకు మనం కోరి తెచ్చుకున్న జీవన నడవడిక మన చుట్టూవున్న పర్యావరణ సమతుల్యతను దెబ్బ తీస్తుంది. భవిష్యత్తులో మనం తినే ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలకు కరవురానుంది. ఈ విషయంలో ఇప్పటికే...
రూపాయే
మరింత పతనమైన రూపాయి
డాలర్కు రూ.83.13కు పడిపోయిన భారత కరెన్సీ
డాలర్ బలపడడం, ముడి చమురు ధరల పెరుగుదలే కారణం
రూపాయి క్షీణత కొనసాగవచ్చు : నిపుణులు
ముంబై : భారతీయ కరెన్సీ రూపాయి విలు...
నిత్యావసర సరుకుల ధరలను వెంటనే తగ్గించాలి
సిద్దిపేట జిల్లా సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యుడు జి.భాస్కర్
దుబ్బాక: సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని ఆ పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.భాస్కర్ అన్నారు. సోమవారం...
భారీగా పెంచి కొద్దిగా తగ్గించారు
తెలంగాణ సహా అయిదు రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగనుండటం, మరి కొన్ని నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉండటంతో ఎవరూ అడగకుండానే కేంద్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశమై.. సిలిండర్ రూ. 200 ధర తగ్గించింది....
పెట్రో ధరలూ దిగొస్తాయ్!
న్యూఢిల్లీ: వంట గ్యాస్ ధరలను తగ్గించిన కేంద్ర ప్రభుత్వం పండుగ సీజ న్, 2024 సాధారణ ఎన్నికలకు ముందు పెట్రోల్, డీజిల్ ధరలను కూడా తగ్గించే యోచనలో ఉంది. ప్రజలకు ఊరట కల్గించే...
ఓట్ల పండుగొస్తేనే ధరలు కొండ దిగుతాయా?
న్యూఢిల్లీ : ఆడబిడ్డలకు రాఖీ కానుకగా రూ.200 వంట గ్యాస్ ధరలు తగ్గించామని చెబుతున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమాంతం పెంచింది మీరే.. ఇప్పుడు అవసరానికి తగ్గిస్తున్నది మీరేనంటూ...
అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి: నామా
ఢిల్లీ: మోడీ ప్రభుత్వం గత తొమ్మిదేళ్ల నుంచి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని బిఆర్ఎస్ ఎంపి నామా నాగేశ్వర్ రావు మండిపడ్డారు. లోక్ సభలో నామా నాగేశ్వర్ రావు మీడియాతో మాట్లాడారు. ఖమ్మం జిల్లాకు...
ప్రకృతితోనే భద్రమైన భవిష్యత్తు
భూమి మీద ఉన్న సకల జీవకోటికి ప్రకృతే ఆధారం. ఇది సృష్టి, స్థితి, లయలకు కారణమైన ఒక శాశ్వతమైన మౌలిక ప్రమాణం. ఈ రోజు మనం చూస్తున్న ప్రకృతి సుమారు 450 కోట్ల...
రూ. 1.5 కోట్ల ల్యాండ్ రోవర్లో బాబా రాందేవ్ షికార్లు(వైరల్ వీడియో)
న్యూస్ డెస్క్: యోగా గురు బాబా రాందేవ్ రూ. 1.50 కోట్ల ఖరీదైన సరికొత్త ల్యాండ్ రోవర్ దిఫెండర్ 130 కారులో ఇటీవల ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో డ్రైవింగ్ సీటులో కూర్చుని షికారు చేశారు....
పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడిన నాయకుడు ప్రకాశం శర్మ
సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బాలరాజు
మన తెలంగాణ/మోత్కూరు: కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని నమ్మి పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడిన నాయకుడు మోత్కూరు ప్రకాశం శర్మ అని, ప్రకాశం శర్మ స్ఫూర్తితో యువత ప్రభుత్వ...
పేద, మధ్యతరగతి జీవితాలను దుర్భరంగా మార్చేస్తున్న మోడీ ప్రభుత్వం
సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్య పద్మ
హైదరాబాద్ : అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అధిక ధరలు కట్టడి చేయడంలో ఫుర్తిగా విఫలమై మోడీ ప్రభుత్వం పేద, మధ్యతరగతి...
మోడీ పాలన వైఫల్యాల పుట్ట!
గత 9 ఏళ్ళలో మోడీ పరిపాలనా తీరుపై నిష్పాక్షిక పరిశీలన జరిపితే అంతటా వైఫల్యాలే కనిపిస్తున్నాయి. నిజానికి భారత ప్రజలు కాంగ్రెస్ సుదీర్ఘ పాలనా తీరుతో విసిగివేసారి ఉన్న సమయంలో బిజెపి ఆశాకిరణంలా...
గ్రామాల్లో పార్టీని బలోపేతం చేద్దాం… కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొద్దాం
టిపిసిసి ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్
ఫరూఖ్నగర్: గ్రామాల్లో పార్టీని అన్ని రంగాల్లో బలోపేతం చేసి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొద్దామని టిపిసిసి ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు....
కాంగ్రెస్ పార్టీలో చేరికలు
కామరెడ్డి : కామారెడ్డి పట్టణంలోని 25 వ వార్డు నుండి 25 కుటుంబాలకు చెందిన వంద మంది బుధవారం మాజి మంత్రి షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా షబ్బీర్...
కేంద్రంలోని బిజెపి పాలనలో ఎస్సి,ఎస్టిలపై అఘాయిత్యాలు 50 శాతం పెరిగాయి
హైదరాబాద్ : బిజెపి కేంద్ర ప్రభుత్వ పాలనలో షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల ప్రజలపై 50 శాతం అఘాయిత్యాల సంఘటనలు పెరిగాయని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.బాలనరసింహ ఆరోపించారు. నేషనల్...