Home Search
ప్రజాస్వామ్యానికి - search results
If you're not happy with the results, please do another search
సిబిఐ బాధ్యత దేశాన్ని అవినీతి నుంచి విముక్తి చేయడం: మోడీ
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యానికి, న్యాయానికి అవినీతి పెద్ద అడ్డంకని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. నేడు ఆయన కేంద్ర దర్యాప్తు సంస్థ(సిబిఐ) వజ్రోత్సవ వేడుకల్లో (డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్) ప్రసంగిస్తూ ఈ విషయం చెప్పారు....
సమాచారం అడగడమే నేరమా?
ప్రధాని మోడీపై ఈగ వాలనివ్వరాదని, ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా ఈనిపుల్ల కదిపినా వారిని శిక్షించాలని గుజరాత్ న్యాయస్థానాలు కూడబలుక్కున్నాయా? ఈ ప్రశ్న తలెత్తడానికి ఆస్కారం కలగడం అత్యంత బాధాకరం. భారత్ ఆది నుంచి...
ఎన్నికల కార్పొరేటీకరణ!
మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఎన్నికలు కార్పోరేటీకరణ చెంది గుత్త వ్యాపార సంస్థల విష కౌగిలిలోనికి జారిపోతున్నాయి. ఈనాడు తెలుగు నాట ఎంఎల్ఎగా ఎన్నిక అవ్వాలంటే రూ.100 కోట్లు, ఎంపిగా ఎన్నిక కావాలంటే కనీసం...
కాంగ్రెస్, బిఆర్ఎస్ పొత్తుపై జానారెడ్డి కీలక వ్యాఖ్యలు..
కాంగ్రెస్, బిఆర్ఎస్ పొత్తుపై జానారెడ్డి కీలక వ్యాఖ్యలు
బిజెపిని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలతో కలసి పని చేస్తామన్న జానారెడ్డి
పొత్తులపై ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు నిర్ణయిస్తారని వ్యాఖ్య
బిజెపిని వ్యతిరేకించే పార్టీలన్నీ కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని...
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ కారణం
ఉక్రెయిన్ సంఘర్షణకు రష్యా పట్ల అమెరికా శత్రుత్వమే మూలకారణం. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 23 ఫిబ్రవరి 2023 న ఒక తీర్మానన్ని ఆమోదించింది. దీని ప్రకారం వివాదానికి మూలకారణాన్ని పరిష్కరించని ఏ ప్రతిపాదన...
పునఃపరిశీలించాల్సిన చట్టం
రాహుల్ గాంధీకి సూరత్ మేజిస్ట్రేట్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష వేసిన నేపథ్యంలో పరువు నష్టం చట్టం అవసరంపై చర్చించవలసిన అగత్యం ఏర్పడుతున్నది. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత విమర్శ అన్ని అవధులను దాటిపోయి...
ఇంత కక్షా?
రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేస్తూ తీసుకొన్న చర్య దేశ రాజకీయాలను కీలక మలుపు తిప్పింది. ప్రతిపక్షంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం మోపిన ఉక్కు పాదానికి ఈ చర్య నిదర్శనం...
రాహుల్పై ‘అనర్హత వేటు’!
న్యూఢిల్లీ: పరువునష్టం కేసులో రెండేళ్ల శిక్ష పడిన కాంగ్రెస్ఎంపి రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. లోక్సభనుంచి డిస్క్వాలిఫై చేస్తున్నట్లు లోక్సభ సెక్రటేరియట్ శుక్రవారం ప్రకటించింది. సూరత్ కోర్టు తీర్పు వెలువడిన రోజు...
లోక్సభలో రాహుల్ గాంధీపై అనర్హత వేటు!
న్యూఢిల్లీ: 2019 పరువునష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా కోర్టు నిర్దారించడంతో ఆయనపై లోక్సభలో అనర్హత వేటు పడింది. లోక్సభ సెక్రటరియేట్ మార్చి 24న ఈ విషయాన్ని పేర్కొంది. ‘కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ...
Rahul Gandhi: రాహుల్కి శిక్ష!
సంపాదకీయం: నాలుగేళ్ళ క్రితం 2019 లోక్సభ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీను ద్దేశించి చేసిన ఒక వ్యాఖ్యపై దాఖలైన పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి గుజరాత్లోని సూరత్ కోర్టు గురువారం...
ఔరంగజేబు చూపిన ఔదార్యం
మొఘల్ చక్రవర్తులంతా ఈ దేశ ప్రజలకు అన్యాయం చేసినట్టు, ఈ దేశంలోని ముస్లింలందరూ ఉగ్రవాదులయినట్టూ ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో వున్నవారు తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు. తప్పుడు ఆలోచనలు చేసేవారు తప్పుడు మాటలు...
పార్లమెంటు సమావేశాల వృథా!
దేశ అత్యున్నత శాసన నిర్మాణ వ్యవస్థ, ప్రజాస్వామ్య తలమానిక సంస్థ అయిన పార్లమెంటు సమావేశాలు విజ్ఞత, పరిణతతో కూడిన చర్చకు నోచుకొని చాలా కాలమైంది. కీలకాంశాలపై పాలక, ప్రతిపక్షాల మధ్య ప్రశాంతమైన వాదప్రతివాదలు...
‘మోదానీ’లను పెంచిన మోడీ!
మోడీ ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాలననుపూర్తి చేసుకున్న సందర్భాన్ని బిజెపి, ఆర్ఎస్ఎస్ శ్రేణులు ఘనాతిఘనంగా, ఒక పెద్ద ఉత్సవ సందర్భంగా చెప్పుకుంటున్నారు. మోడీ ప్రభుత్వ పాలనలో ఒక్క మంచి పని కూడా కనిపించదని నిస్సందేహంగా,...
పార్లమెంటు ఉభయసభలు మళ్లీ మరో రోజుకు వాయిదా!
న్యూఢిల్లీ: యునైటెడ్ కింగ్డమ్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆరోపణలు, ప్రత్యారోపణల రణగోణుల మధ్య రాజ్యసభ, లోక్సభ మరో రోజుకు వాయిదా పడ్డాయి. కాంగ్రెస్ నాయకుడు క్షమాపణలు చెప్పాలని డిమాండ్...
ప్రజాస్వామ్య దిక్సూచి
సంపాదకీయం: మహారాష్ట్రలో అధికార మార్పిడిపై దాఖలైన ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు బుధవారం నాడు చేసిన వ్యాఖ్య గవర్నర్లు విధిగా పోషించాల్సిన నిర్మాణాత్మక పాత్రను గురించి నొక్కి చెప్పింది. ప్రతిపక్ష పాలిత...
విపక్షం ‘ఈ’ఢీ
న్యూఢిల్లీ/హైదరాబాద్: అదానీ గ్రూప్పై అవినీతి ఆరోపణలు తీవ్రస్థాయిలో ఉన్నందున వీటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) వెంటనే దర్యాప్తును చేపట్టాలని పలు ప్రతిపక్షాల నేతలు బుధవారం ఓ లేఖ ద్వారా విజ్ఞప్తి చేశాయి. పలు...
ప్రజాస్వామ్యవాదుల్లో ఆశల చిగుళ్ళు!
ప్రజాస్వామ్యం కోసం ప్రపంచంలో జరుగుతున్న పోరాటంలో 2022 ఒక మలుపుగా నిలబడవచ్చు. ఒకవైపు ప్రజాస్వామిక సంస్థలపై బాహ్యంగానూ, అంతర్గతంగానూ దాడులకు తెగబడిన ఏడాదిగా గడిచింది. క్రెమ్లిన్ కైవ్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని తొలగించాలని...
ఉపరాష్ట్రపతి అపవ్యాఖ్యలు
మంచి గతమున కొంచెమేనోయ్ అని గురజాడ అన్నట్టు మానవ విజ్ఞానం, సత్యశోధన బలం పుంజుకొని నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు మెరుగ్గా వుండడానికి దోహదపడతాయి. కాని అరుదైన సందర్భాల్లో ఇది...
ప్రశ్నిస్తే దర్యాప్తు దాడులు
హైదరాబాద్: ఈడీ విచారణకు వంద శాతం సహకరిస్తానని, తానే ఈడీ ముందుకు ధైర్యంగా వచ్చి, విచారణ ఎదుర్కొంటానని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. ఈ...
ఆర్ఎస్ఎస్ వ్యక్తి కుమార్తె ఆ మాట అనడం గొప్ప: రాహుల్ (వైరల్ వీడియో)
న్యూస్డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లండన్లో భారత ప్రజాస్వామ్యంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో లడన్లోని ఛతమ్ హౌస్లో రాహుల్తో ప్రవాస భారతీయుల ముఖాముఖీలో లండన్కు చెందిన సిఇఓ మాలినీ...