Home Search
సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం - search results
If you're not happy with the results, please do another search
ప్రదాని గుప్పిట్లోకి ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గురువారం ఎన్నికల సంఘానికి సంబంధించి రాజ్యసభలో గురువారం కొత్త బిల్లు తీసుకువచ్చింది. దీని మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సిఇసి), ఎన్నికల కమిషనర్ల ఎంపిక ఇకపై ప్రధాని...
ఢిల్లీలో సుప్రీం తీర్పుకి విఘాతం!
కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలను సమాఖ్య సంబంధాలుగా పరిగణించాలనడం ఎన్డిఎకి సారథ్యం వహిస్తున్న బిజెపి పాలకులకు బొత్తిగా నచ్చదనేది అందరికీ తెలిసిన కఠోర వాస్తవం. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు కూడా తన చెప్పుచేతల్లో...
కుల గణనకు దన్ను
బీహార్ కుల గణనకు పాట్నా హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో దేశంలో అత్యంత వివాదాస్పదంగా మారిన ఒక ప్రధాన అంశం మరొక అడుగు ముందుకు జరిగిందని భావించాలి. ఈ కుల గణన...
సిఫార్సుదారే లేనప్పుడు ఆర్టికల్ 370 పునరుద్ధరణ కుదిరేనా
న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్లో ఎటువంటి నియుక్త కానిస్టూట్ అసెంబ్లీ లేనప్పుడు ఆర్టికల్ 370 పునరుద్ధరణ సిఫార్సు ఎవరు చేస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆర్టికల్ 370 రద్దు వల్ల ఈ రాష్ట్రం మునుపటి...
యంత్రాంగం కుప్పకూలింది
న్యూఢిల్లీ: మణిపూర్లో మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో తీవ్ర జాప్యం జరిగిందని సుప్రీంకో ర్టు వ్యాఖ్యానించింది.దర్యాప్తు నత్త నడకన సాగడంపై ఆందోళన వ్యక్తం చేసిన న్యాయస్థానం6 వేలకు...
మణిపూర్లో శాంతి భద్రతలే లేవు
న్యూఢిల్లీ: మణిపూర్లో మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో తీవ్ర జాప్యం జరిగిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దర్యాప్తు నత్త నడకన సాగడంపై ఆందోళన వ్యక్తం చేసిన న్యాయస్థానం6 వేలకు...
నేర రాజకీయాలను అడ్డుకోవాలి
భారత ప్రజాస్వామ్యం నేరచరితుల చేతిలో బందీ అయింది. స్వచ్ఛమైన రాజకీయాలు, విలువలతో కూడిన సేవాతత్పరులు, అభివృద్ధి రాజకీయాలు కనుచూపు మేరలో కనిపించనిస్థితి నెలకొన్నది. దురాజకీయాల ఉధృతిలో ప్రజాస్వామ్యం అపహాస్యం కావడం ఆధునిక రాజకీయాల...
అసోం డిలిమిటేషన్పై స్టే నిరాకరణ
న్యూఢిల్లీ : అసోంలో లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై స్టే మంజూరీకి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. ఎన్నికల సంఘం ఇప్పుడు ఈ ప్రక్రియను చేపట్టింది. దీనిపై పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి....
మానవత్వానికి మచ్చ
మణిపూర్లో తెగల మధ్య ఘర్షణ అమానుషమైన మలుపు తిరిగి దేశం తల వంచుకొనేలా చేసింది. మెజారిటీ మెయితీ తెగకు చెందిన మూకలు గిరిజన కుకీ తెగకు చెందిన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన...
సుప్రీం సీరియస్
న్యూఢిల్లీ: మణిపూర్లో ఇదరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై సుప్రీంకోర్టుగురువారం తీవ్రంగా స్పందించింది. ఈ దాడా ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మణిపూర్ మహిళలపై...
భర్తకు రేప్ శిక్ష నుంచి రక్ష సబబేనా..
న్యూఢిల్లీ : భార్యతో భర్త బలవంతపు లైంగిక చర్యకు దిగితే లేదా బలవంతం చేస్తే సదరు మగవాడు శిక్షార్హుడు అవుతాడా? కాడా అనే విషయం ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణకు వచ్చింది. మైనర్ కాని...
మోడీ పాలన వైఫల్యాల పుట్ట!
గత 9 ఏళ్ళలో మోడీ పరిపాలనా తీరుపై నిష్పాక్షిక పరిశీలన జరిపితే అంతటా వైఫల్యాలే కనిపిస్తున్నాయి. నిజానికి భారత ప్రజలు కాంగ్రెస్ సుదీర్ఘ పాలనా తీరుతో విసిగివేసారి ఉన్న సమయంలో బిజెపి ఆశాకిరణంలా...
ఇడికి ఉద్వాసన!
ఈ నెలాఖరున (జులై 31) తప్పుకోవలసిందిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ (ఇడి) డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రాను సుప్రీంకోర్టు ఆదేశించడం ఒక మంచి పరిణామం. వాస్తవానికి ఆయన పదవీకాలం ఈ నవంబర్తో ముగిసిపోవలసి వుండగా,...
ఢిల్లీ ఆర్డినెన్స్ వ్యవహారంలో కేంద్రానికి సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య వివాదం సాగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అధికారాల నియంత్రణ విషయంలో కేంద్రం...
రాహుల్కు మళ్ళీ చుక్కెదురు!
రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టులో కూడా చుక్కెదురైంది. పరువు నష్టం కేసులో కింది కోర్టు ఆయనకు క్రిమినల్ సెక్షన్ కింద శిక్ష విధించిన సంగతి తెలిసిందే. దాని వల్ల రెండేళ్ల శిక్ష, పార్లమెంటు...
సత్వర న్యాయం ఇంకెప్పుడు?
ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం గల మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రధానంగా నాలుగు స్తంభాల ఆధారంగా మనుగడ కొనసాగిస్తున్నది. వాటిలో మొదటి స్తంభం పార్లమెంటు, శాసన సభలు (Legislature). ఈ...
సుప్రీంపై వివాదాస్పద వ్యాఖ్యలు: యతి నరసింఘానందకు కోర్టు ధిక్కార నోటీసు
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానంపై నిరాధార, కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు దాఖలైన కోర్టు ఘధిక్కార పిటిషన్కు సంబంధించి హిందూత్వ నాయకుడు యతి నరసింఘానందకు సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీచేసింది.
యతి నరసింఘానందపై సాక్షి నెల్లి...
ఎమర్జెన్సీకి ‘పరివార్’ మద్దతు!
ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో తాము ప్రజాస్వామ్య పరిరక్షకులుగా పని చేశామని సంఘ్పరివార్ చెప్పుకుంటుంది. జైళ్ళ నుంచి విడుదలవ్వడానికి వారు ఇందిరా గాంధీని సమర్థించినట్టుగా చారిత్రక రికార్డులు వెల్లడిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించిన...
డిఇఆర్సి చైర్మన్ ప్రమాణ స్వీకారాన్ని నిలిపివేసిన సుప్రీం
న్యూఢిల్లీ : అధికారుల బదిలీకి సంబంధించిన ఆర్డినెన్స్ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం విచారించింది....
కేంద్రంపై సుప్రీంలో ఆప్ పిటిషన్
న్యూఢిల్లీ : కేంద్రం వెలువరించిన సర్వీసెస్ ఆర్డినెన్స్ను ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టులో సవాలుచేసింది. కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్తో ఢిల్లీ బ్యూరోక్రాట్ల నియామకాలు, బదిలీల అధికారం అంతా కేంద్రం గుప్పిట్లో...