Home Search
సౌదీ అరేబియా - search results
If you're not happy with the results, please do another search
విదేశీ జైళ్లలో 8300 మంది భారత ఖైదీలు
న్యూఢిల్లీ : విదేశీ జైళ్లలో 8300 మంది భారత ఖైదీలు మగ్గుతున్నారని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇందులో యూఏఇ, సౌదీ అరేబియా, కువైట్ తదితర గల్ఫ్ దేశాల్లోనే ఎక్కువ మంది ఉన్నారని తెలిపింది....
ఎస్సిఒ భేటీ
భారత అధ్యక్షతన జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సిఒ) శిఖరాగ్ర సభ విడుదల చేసిన న్యూఢిల్లీ డిక్లరేషన్ వాతావరణ, పర్యావరణ పరిరక్షణ రంగంలో సహకారానికి సభ్య దేశాలు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. వాతావరణంపై...
మధ్యప్రాచంలో బలమైన శక్తిగా ఎదిగిన భారత్
మధ్యప్రాచంలో బలమైన శక్తిగా ఎదిగిన భారత్
గత దశాబ్ద కాలంలో చోటు చేసుకున్న అత్యంత ఆసక్తికర పరిణామం ఇదే
అమెరికా ప్రముఖ మ్యాగజైన్ విశ్లేషణ
న్యూఢిల్లీ: భారత దేశం మధ్య ప్రాచ్యంలో ఓ ప్రముఖ శక్తిగా ఎదగడం...
హజ్ యాత్రికుల కోసం ఎయిర్ ఇండియా ప్రత్యేక విమాన సర్వీస్లు
న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలోని జెడ్డా, మదీనాలకు వెళ్లే హజ్ యాత్రికుల కోసం ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థలు ప్రత్యేక విమాన సర్వీస్లు నడపడానికి సిద్ధమయ్యాయి. జైపూర్, చెన్నై, కొజికోడ్, కన్నూర్,...
దుబాయ్లో ‘ది లాంచ్ ఆఫ్ మదర్ ఇండియా’ ప్రోగ్రామ్ ప్రారంభం
మే 14న మదర్స్ డే సందర్భంగా దుబాయ్లోని ప్రతిష్టాత్మక అర్మానీ హోటల్, బుర్జ్ ఖలీఫాలో మదర్ ఇండియా ప్రోగ్రాం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. భారతదేశం, UAE, సౌదీ అరేబియా, యునైటెడ్ కింగ్డమ్, జపాన్ల...
సామూహిక అత్యాచారం…. రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థిని చనిపోయిందని….
జైపూర్: ఇంటర్ చదువుతున్న విద్యార్థినిపై ముగ్గురు సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిదని నమ్మించిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని సికార్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...
సూడాన్ నుంచి ప్రతిభారతీయుడిని సురక్షితంగా తరలిస్తాం : కేంద్రం
న్యూఢిల్లీ : ఘర్షణలతో చెలరేగుతున్న సూడాన్లో చిక్కుకుపోయిన ప్రతి భారతీయుడ్ని స్వదేశానికి సురక్షితంగా తరలిస్తామని విదేశాంగశాఖ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా హామీ ఇచ్చారు. సూడాన్లో అంతర్యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అక్కడి పరిస్థితులను...
సూడాన్ నుంచి భారతీయుల తరలింపుకు ‘ఆపరేషన్ కావేరీ’!
హింసాత్మకంగా మారిన సూడాన్ నుంచి తన పౌరులను తరలించడానికి భారత్ ‘ఆపరేషన్ కావేరీ’ అనే రెస్యూ ఆపరేషన్ చేపట్టింది.
న్యూఢిల్లీ: హింసాకాండ చెలరేగుతున్న సూడాన్ నుంచి భారతీయులను ఖాళీ చేయించేందుకు భారత్ ‘ఆపరేషన్ కావేరీ’...
తెలంగాణలో ‘ఈద్-ఉల్-ఫితర్’ ఎప్పుడు?
‘ఈద్-ఉల్-ఫితర్’ ఎప్పుడు జరుపుకోవాలో ప్రకటించేందుకు రూయెత్-ఇ-హిలాల్ కమిటీ ‘రంజాన్ 29న’ సమావేశం కానున్నది.
హైదరాబాద్: షవ్వాల్ మొదటి రోజున వచ్చే ‘ఈద్-ఉల్-ఫితర్’ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే ముఖ్యమైన పండుగ. తెలంగాణలో కూడా ముస్లింలు ఈ...
మిత్రులపై అమెరికా నిఘా!
అమెరికాలో అంతో ఇంతో అంతర్గత ప్రజాస్వామ్యమే గాని, అంతర్జాతీయ మానవత్వం బొత్తిగా శూన్యం. ఈ విషయం చరిత్ర పుటల నిండా అమాయకుల నెత్తుటి మరకల రూపంలో కనిపిస్తూనే వుంటుంది. ముఖ్యంగా తన సైద్ధాంతిక...
హక్కులపై ద్వంద్వ ప్రమాణాలు!
ఉక్రెయిన్పై రష్యా పూర్తి స్థాయి దండయాత్రకు పాల్పడడం అనేక యుద్ధ నేరాలకు దారితీసింది. అంతర్జాతీయంగా ఇంధనం, ఆహార సంక్షోభానికి దారితీసింది. నిస్సహాయంగా ఉంటున్న అంతర్జాతీయ బహుళపక్ష వ్యవస్థలు మరింత బలహీనం కావడానికి దారితీసింది....
పుతిన్కు నైతిక మద్దతు
సంపాదకీయం: చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ రష్యాలో మూడు రోజుల పాటు జరిపిన పర్యటనకు విశేష ప్రాధాన్యముంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఏడాది దాటి కొనసాగుతున్న నేపథ్యంలో ఈ యాత్ర సాగింది. అలాగే...
జైల్లో పుట్టిన గాలిపటాలు!
జైళ్ళలో నిర్బంధించిన కవుల గీతాలతో ఇంగ్లీషు అనువాదాల నూతన కవితా సంకలనం వెలువడింది. పాకిస్థాన్కు చెందిన ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ను 1951 మార్చి 9వ తేదీన అక్కడి ప్రభుత్వం తొలిసారిగా...
సౌత్ సమస్యలు పట్టని వెస్ట్
కొవిడ్ మహమ్మారి, అధిక రుణ సేవలు, ఇంధన ధరలతో పాటు వారి జీవితాలను నాశనం చేస్తున్న వాతావరణ సంక్షో భం, కరువులు, పేదరికం, ఆహార కొరతలతో సతమతమవుతున్న అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజలు...
పర్యాటకులకు రష్యా కొత్త వీసా విధానం
మాస్కో: పర్యాటకుల కోసం రష్యా కొత్త వీసా విధానం ప్రవేశపెట్టింది. భారత్ సహా 19 దేశాలకు చెందిన పర్యాటకులకు ఆఫర్ ప్రకటించింది. అదేమిటంటే తమ దేశంలోని హోటళ్లలో రూమ్ బుక్ చేసుకుంటే వీసా...
ఎయిరిండియా విమానానికి త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
తిరువనంతపురం : ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. హైడ్రాలిక్ వైఫల్యంతో విమానం కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా దిగింది. అంతకుముందు ఎయిర్పోర్టులో పూర్తి స్థాయి అత్యవసర స్థితి...
ఆర్థిక ఊబిలో పాకిస్తాన్
గత ఏడాది శ్రీలంక పుట్టి ముంచిన మాదిరి ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్ కూరుకుపోతున్నది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) దయాదాక్షిణ్యాల ముంగిట నిలుచున్న అది మరొకసారి పెట్రోల్ ధరలను పెంచింది. పెట్రోల్, గ్యాస్ ధరలను...
అద్భుతం..అమోఘం
గజ్వేల్: తెలంగాణలో చేపట్టిన సాగునీటి పథకాలు ‘మహాద్భుతం.. పంజాబ్ ముఖ్యమంత్రి భ గవంత్ సింగ్ మాన్ ప్రశంసించారు. ఈ పథకాలు దేశానికే రోల్ ఉన్నాయన్నారు. సాగునీటి రంగంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె....
అదానీపై రాజకీయ ప్రకంపనలు!
అదానీ గ్రూప్ తన ఖాతాల్లో, షేర్లలో భారీగా అవకతవకలకు పాల్పడుతోందంటూ అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధనా సంస్థ హిండెన్బర్గ్ గత నెలలో విడుదల చేసిన నివేదిక భారత ఆర్ధిక వ్యవస్థను ఓ కుదుపు...
రొనాల్డోకు జాక్పాట్.. రూ.4400 కోట్లతో..
రియాద్: పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో జాక్పాట్ కొట్టేశాడు. ఇటీవల మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్తో బంధాన్ని తెంచుకున్న రొనాల్డోకు సౌదీ అరేబియాకు చెందిన అల్ నజర్ క్లబ్ అండగా నిలిచింది. రొనాల్డోకు...