Home Search
హరికృష్ణ - search results
If you're not happy with the results, please do another search
క్రీడా పాఠశాల ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ
త్వరలో నూతన క్రీడా విధానం అమలుల్లోకి తెస్తాం: మంత్రి శ్రీనివాస్గౌడ్
మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి నూతన విధానాన్ని రూపొందిస్తున్నామని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ...
అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాం
రాష్ట్రంలో జోనల్ విధానం పూర్తి అయ్యింది
రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడిన తరువాత సిఎం కెసిఆర్ ప్రజా సంక్షేమాన్ని...
గేమింగ్ హౌస్పై పోలీసుల దాడి
20మందిని అరెస్టు చేసిన ఎస్ఆర్ నగర్ పోలీసులు
హైదరాబాద్ : గేమింగ్ హౌస్పై దాడి చేసిన పోలీసులు పేకాడుతున్న ఇరవైమందిని ఆదివారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.4,88,260 నగదు, 104 ప్లేయింగ్...
నారా లోకేష్ను కలిసిన పలువురు టిటిడిపి నాయకులు
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను శుక్రవారంనాడు పలువురు పార్టీ నాయకులు హైదరాబాద్లోని స్వగ-హంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వారిలో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి వెంకట్గాంధీతో...
మొక్కల ఉద్యమంలో కలాలు, గళాలు
అక్షరాలను పూయించే కవులు, రచయితలు అడవుల పెంపకంలో భాగంగా మొక్కలు నాటే ఉద్యమంలో పాలుపంచుకోవాలని ప్రముఖ కవులు గోరటి వెంకన్న, జూలూరు గౌరీశంకర్ లు కోరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా...
అందరూ పుస్తక పఠనంపై మక్కువ పెంచుకోవాలి
సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
మనతెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ పుస్తక మహోత్సవానికి ఎంతో పేరుందని, అందరూ పుస్తక పఠనంపై మక్కువ పెంచుకోవాలని సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ స్టేడియం,...
‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ప్రత్యేక గీతావిష్కరణ
రాజ్యసభ సభ్యులు, ప్రకృతి ప్రేమికుడు, ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోష్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’పై రూపొందించిన ప్రత్యేక గీతాన్ని సోమవారం సాయంత్రం హైదరాబాద్లోని రవీంద్రభారతి జరిగిన...
మహనీయుడు, వైతాళికుడు కాళోజీ నారాయణ రావు
రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
మనతెలంగాణ/హైదరాబాద్ : పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణ కిచ్చిన మహనీయుడు, వైతాళికుడు కాళోజీ నారాయణ రావు అని మంత్రి శ్రీనివాస్గౌడ్...
నీట్లో మనోళ్ల సత్తా
తెలంగాణకు చెందిన
మృణాల్ మొదటిర్యాంకు
హైదరాబాద్కు చెందిన ఖండవల్లి శశాంక్కు ఆలిండియా ఐదో ర్యాంకు
కోరుట్ల విద్యార్థిని శరణ్యకు 60వ ర్యాంకు
మనతెలంగాణ/హైదరాబాద్ : నీట్ యుజి 2021 ఫలితాలలో తెలంగాణకు మృణాల్ కుట్టేరీ 720 మార్కులతో...
ఫ్యాన్సీ నెంబర్ కోసం రికార్డు వేలం పాడిన ఎన్టీఆర్..
మన తెలంగాణ/హైదరాబాద్: వాహనాల ఫ్యాన్సీ నెంబర్లకు క్రేజ్ ఏ రేంజ్లో ఉంటుందో మరోసారి నిరూపితమైంది. ఖైరతాబాద్ ఆర్టిఎ అధికారులు ఫ్యాన్సీ నెంబర్లకు బుధవారం వేలం పాట నిర్వహించారు. టిఎస్ 09 ఎఫ్ఎస్ 9999...
లిక్కర్ షాపుల కేటాయింపులో రిజర్వేషన్లు
ఉత్తర్వుల జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్: రాష్ట్రంలో ఏ-4 కేటగిరిలో లిక్కర్ షాపుల కేటాయింపులో గౌడ్ లకు 15 శాతం, షెడ్యూల్డు కులాలకు (ఎస్సీలకు) 10 శాతం, షెడ్యూల్డు తెగలకు (ఎస్టీలకు) 5 శాతం...
ఆ ముగ్గురు కళాకారులకు ప్రత్యేక పింఛను విడుదల
హైదరాబాద్: ప్రముఖ కళాకారులు గుస్సాడీ కనక రాజ్, దర్శనం మొగిలయ్య, భరత్ భూషణ్ లకు నెలకు పదివేల ఆర్థిక సహాయం అందించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన మేరకు 2021 జూన్ మాసం నుండి నగదు...
మిరుదొడ్డిలో దంపతుల ఆత్మహత్య
సిద్దిపేట: భార్యభర్తల మధ్య గొడవలు జరగడంతో ఆ దంపతులు ఉరేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ధర్మారం గ్రామంలో దేవరాజు(30), మమత(26)...
రేపు శ్రీకృష్ణజన్మష్టమి వేడుకలు
జంబాగ్ యాదవ సంఘంలో ఘనంగా ఏర్పాట్లు
హైదరాబాద్: నగరంలో శ్రీకృష్ణా జయంతోత్సవం పురస్కరించుకుని సోమవారం జంబాగ్లోని యాదవ సంఘం భవన్లో వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు గ్రేటర్ యాదవ సంఘం చైర్మన్ చిట్టబోయిన నందకిషోర్ యాదవ్...
ఎసిబి వలలో కాటారం తహసీల్దార్
జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలోని కాటారం తహసీల్దార్ లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టబడింది. కొత్తపల్లికి చెందిన ఐత హరికృష్ణ అనే వ్యక్తి గ్రామ శివారులోని సర్వే నెంబరు 3లో తన భూమికి పట్టా...
కత్తి మహేశ్ చికిత్సకు ఎపి సర్కార్ సాయం
అమరావతి: ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినీ నటుడు కత్తిమహేశ్ కు ఎపి ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. కత్తి మహేశ్ వైద్య ఖర్చుల కోసం చెన్నై...
ఆ హీరోలు ఒకే రోజున పుట్టారు… పోలికలు కూడా సేమ్
టాలీవుడ్ లో ఇద్దరు హీరోలు ఒకే రోజున జన్మించారు. ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టులుగా పని చేశారు. ఇద్దరు సినీ రంగంలో హీరోలు అభిమానుల మనసు గెలుచుకున్నారు. గతంలో వారి తండ్రులు కూడా మంచి...
యోగా టీచర్ ని చంపి…. బాత్రూమ్ లో పూడ్చి పెట్టి… లాయర్ ఆత్మహత్య
చెన్నై: యోగా టీచర్ ని చంపిన అనంతరం లాయర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడు రాష్ట్రం మదురై ప్రాంతం తిరుమంగళం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...మదురైలో హరిక్రిష్ణన్...
చిరస్మరణీయుల జీవన ప్రస్థానం!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన గొప్ప పరిణామం ఏమిటంటే - మన చరిత్రను, సాహిత్యాన్ని, సంస్కృతిని, ములాలలోకి అన్వేషించడం, వాటిని రికార్డు చేయడం జరుగుతొంది. అలాగే సాంఘిక, రాజకీయ, విద్యా, వైద్య,...
కొరటాల శివతో మూవీ
భారీ అంచనాలతో సిద్ధమవుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివతో చేయబోతున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన...