Home Search
బీహార్ సిఎం - search results
If you're not happy with the results, please do another search
దళారులు మోపైన్రు..
మహబూబ్నగర్ బ్యూరో / గద్వాల ః రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న ధరణిని తీసేస్తామంటున్న కాంగ్రెస్కు వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ది చెప్పాలని ముఖ్యమంత్రి కెసిఆర్ పిలపునిచ్చారు. అదిలాబాద్ మొదలుకొని అన్ని...
మద్దతు ధరల పేరిట మోసం
ఖరీఫ్ పంటలకు కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరలు ద్రవ్యోల్బణం తగ్గించేందుకు తోడ్పడుతా యని ఆర్థిక వేత్తలు స్పందించారు. ఎన్నికల సంవత్సరంలో ధరలు పెరగకుండా, తద్వారా బిజెపికి జనం దూరం కాకుం డా...
చేప మందు పంపిణీకి ముమ్మర ఏర్పాట్లు
నాంపల్లి: దేశ, విదేశాల నుంచి వచ్చే ఆస్తమా రోగులకు చేప మందు పంపిణీ ప్రక్రియకు సర్వం సిద్ధ్దమవుతోంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో మూడేళ్ల తర్వాత బత్తిన కుటుంబం మళ్లీ ఈ దఫా జనానికి...
మృత్యు సిగ్నల్.. 288 ప్రాణాలు బలిగొన తప్పిదం
తొలుత కోరమాండల్ ఎక్స్ప్రెస్కు మెయిన్ లైన్లో వెళ్లడానికి గ్రీన్సిగ్నల్.. ఆ వెంటనే సిగ్నల్ నిలిపివేత
దీంతో లూప్లైన్లోకి వెళ్లి గంటకు 130 కి.మీ. వేగంతో గూడ్స్ను ఢీకొట్టిన ఎక్స్ప్రెస్
ఆ ధాటికి పక్క ట్రాక్లపై...
పెద్ద ఎత్తున సహాయక చర్యలు
పెద్ద ఎత్తున సహాయక చర్యలు
200 అంబులెన్స్లు, రంగంలోకి సైన్యం
న్యూఢిల్లీ: ఒడిషాలో క్షతగాత్రులను ఆదుకునేందుకు, సహాయక చర్యలకు పెద్ద ఎత్తున యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. కేంద్రం, ఒడిషా, కర్నాటక, తమిళనాడు ఇతర...
స్టాలిన్తో కేజ్రీవాల్ భేటీ..
స్టాలిన్తో కేజ్రీవాల్ భేటీ
కేంద్రం ఆర్డినెన్స్పై ఆప్కు డిఎంకె మద్దతు
చెన్నై: ఢిల్లీలో అధికారుల బదిలీలు, నియామకాలపై కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీల అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన...
వలస కూలీల పక్షులకు స్వర్గధామం పాలమూరు
నాడు పాలమూరు వలస
నేడు ఇక్కడికే ఇతర రాష్ట్రాల వలస
మారుతున్న పాలమూరు స్వరూపం
సాగునీటి,24గంటల విద్యుత్తో
పెరుగుతున్న ఉపాధి
ఒరిస్సా,బీహార్, యుపి, మధ్యప్రదేశ్, రాయలసీమ నుంచి వలసలు
నాడు కన్నీటి వ్యధ నేడు
ఉపాధికి భరోసా
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20...
రాహుల్, ఖర్గేలతో నితీష్ కుమార్ భేటీ
న్యూఢిల్లీ : 2024 సాధారణ ఎన్నికల నాటికి బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల కూటమిని పటిష్టం చేయాలన్న లక్షంతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వరుసగా విపక్ష నేతలను కలుసుకుని చర్చిస్తున్న సంగతి తెలిసిందే....
బిజెపిని నీటముంచిన పాల రైతులు!
కర్ణాటక నందిని పాల సంస్థను మూతపెట్టి అమూల్కు మార్కెట్ను కట్టబెట్టేందుకు కర్ణాటకలోని బిజెపి పాలకులు చూడటాన్ని అక్కడి రైతులు జీర్ణించుకోలేకపోయారు. పాల రైతులకు మేలు చేసేందుకు గాను తమకు తిరిగి అధికారం అప్పగిస్తే...
30 మందితో కూడిన కర్నాటక కేబినెట్
బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం చేశారు. ఆయన 30 మందితో కూడిన కేబినెట్ను నడిపించనున్నారని సమాచారం. కర్నాటక కాంగ్రెస్కు 136 సీట్లు ఉన్నాయి. కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్...
నా ప్రభుత్వమంటూనే.. గవర్నర్ వెన్నుపోటు
సచివాలయం ప్రారంభానికి గవర్నర్ను పిలవాలని రాజ్యాంగంలో ఉందా..?
రాజ్యాంగ వ్యవస్థను గవర్నర్ వ్యవస్థ తూట్లు పొడిచే విధంగా తయారయ్యింది
రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా ఉన్న గవర్నర్ రాష్ట్ర ప్రతిష్టను పెంచేలా మాట్లాడాలి
గవర్నర్ పరువుతీసేలా మాట్లాడుతున్నారు
విలేకరులతో చిట్చాట్లో...
ఐక్య ప్రతిపక్షం కోసం…!
‘నాకేమీ వద్దు, ప్రధాని పదవి పోటీలో నేను లేను’ అని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీని దేశాధికార అందలం నుంచి దింపడమే ధ్యేయంగా అడుగులు...
పాట్నా ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు కాల్
పాట్నా: బీహార్ రాజధాని పాట్నాలోని జయప్రకాష్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అమర్చినట్లు బూటకపు కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఫోన్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పాట్నా సీనియర్ ఎస్పి రాజీవ్...
కోర్టుకు వెళ్తేనే బిల్లులకు ఆమోదం
మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి: రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర సర్కార్ కేబినెట్, శాసనసభ ద్వారా ఆమోదించిన బిల్లులను గవర్నర్ నెలల తరబడి పెండింగ్లో పెట్టడం ఏమిటని రాష్ట్ర ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి...
బెంగాల్లోకి బిజెపి కిరాయి గూండాలు: మమత బెనర్జీ
బెంగాల్లోకి బిజెపి కిరాయి గూండాలు
బీహార్ నుంచి బుల్డోజర్లతో రప్పించారు
హౌరా, హుగ్లీ భగ్గుమనడం వెనుక కుట్ర
టిఎంసి అధినేత్రి మమత బెనర్జీ విమర్శలు
కోల్కతా: బెంగాల్ భగ్గుమనేలా చేసేందుకు బిజెపి కిరాయి గూండాలను రంగంలోకి...
25న సిబిఐ విచారణకు హాజరుకానున్న తేజస్వి యాదవ్
పాట్నా : బీహార్ డిప్యూటీ సిఎం , ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ ఈనెల 25న సిబిఐ విచారణకు హాజరుకానున్నారు. ఈమేరకు ఢిల్లీ హైకోర్టు ఆయనను ఆదేశించింది. అయితే సిబిఐ ఆయనను అరెస్టు చేయబోదని...
తేజస్వి ఢిల్లీ నివాసంలో సోదాలు
న్యూఢిల్లీ : ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) శుక్రవారం బీహార్ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఢిల్లీ నివాసంలో సోదాలు చేపట్టింది. బీహార్లో చోటుచేసుకున్న ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసుకు సంబంధించి కేంద్ర...
ఇది దేశ ద్రోహమే
సంపాదకీయం: ప్రాంతాల మధ్య చిచ్చు రగిలించి ఆ మంటల్లో చలి కాచుకోడం ఎంత అమానుషమో మానవత్వం వున్నవారికి వివరించవలసిన పని లేదు. గతంలో బొంబాయిలో, గుజరాత్లో అన్య రాష్ట్రాల, ప్రాంతాల వలస కార్మికులపై...
దర్యాప్తు సంస్థలు దారికి వచ్చేనా?
కాంగ్రెస్ పాలించిన 2004-14 మధ్య కాలంలో 72 మంది రాజకీయ నేతలపై సిబిఐ విచారణ చేపడితే అందులో 43 మంది విపక్షాలకు చెందినవారు కాగా, 2014 నుండి బిజెపి పాలనలో సిబిఐ దాడులు...
బిజెపిని భయపెడుతున్న తులసీదాస్
తులసీదాస్ రచన రామ చరిత మానస్లో వెనుకబడిన తరగతులు, మహి లు, దళితులను కించపరిచే భాగాలు, భావాలు ఉన్నట్లు సమాజవాది పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్వామి ప్రసాద్ మౌర్య, అయోధ్య హనుమాన్...