Home Search
శ్రీశైలం ప్రాజెక్టు - search results
If you're not happy with the results, please do another search
ఫిఫ్టీ ఫిఫ్టీయే
కృష్ణ జలాల్లో సగం
వాటా ఇవ్వాల్సిందే
కృష్ణ బోర్డు ఎదుట గట్టిగా
పట్టుబట్టిన తెలంగాణ
మన తెలంగాణ/హైదరాబాద్ : జూన్ నుంచి ప్రా రంభమయ్యే నీటి సంవత్సరానికి సంబంధించి కృష్ణ నదిలో నీటి కోసం...
కేంద్రం ‘జల’కాలాట
తెలంగాణ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలపై అలవిమాలిన ఆలస్యం
కృష్ణ జలాల్లో నేటికీ నోచుకోని నికర జలాల కేటాయింపు
కొత్త ట్రిబ్యునల్పై 4నెలలు గడిచినా ఉలుకూపలుకూ లేదు
సుప్రీంలో తెలంగాణ కేసు ఉపసంహరించుకున్నా...
హంద్రీ-నీవా విస్తరణ ఆపండి
బేసిన్ వెలుపలికి నీటి తరలింపు
ట్రిబ్యునల్ తీర్పుకి విరుద్ధం కృష్ణ
నది ప్రాజెక్టులకు నష్టం రెండో
ట్రిబ్యునల్ వాటాలు తేల్చేవరకూ
హంద్రీ-నీవా నుంచి ఎపి నీటిని
తరలించకుండా ఆపాలి
కెఆర్ఎంబికి ఇరిగేషన్
ఇఎన్సి...
వాయిదా వేయండి
కృష్ణ నదీ యాజమాన్య బోర్డుకు విజ్ఞప్తి చేసిన రజత్కుమార్
జల విద్యుత్ కేంద్రాలను
బోర్డుకు అప్పగించం ప్రాజెక్టుల
యాజమాన్య హక్కులు రాష్ట్రానివే
బోర్డు నుంచి ప్రతిపాదన
వచ్చాకే అప్పగింత నిర్ణయం
కృష్ణ...
మూసీకి భారీ వరద
పొంగుతున్న గోదావరి, నీటి ముట్టడిలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు
హైదరాబాద్లోని మూసారాంబాగ్, చాదర్ఘాట్ వంతెనలపై రాకపోకలు
నిలిపివేత సిరిసిల్ల కలెక్టరేట్లోకి భారీగా వరద నీరు, రాత్రి ఆఫీసులోనే బస
చేసిన జిల్లా కలెక్టర్ మంగళవారం ట్రాక్టర్...
కృష్ణాలో పెరిగిన వరద ప్రవాహం
శ్రీశైలం ప్రాజెక్టుకు 81వేల క్యూసెక్కులు
హైదరాబాద్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదిలో వరద ప్రవాహం పుంజుకుంది. ఎగువనుంచి జూరాల జలాశయానికి 63,396క్యూసెక్కుల వరదనీరు చేరుతుండగా, ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తివేశారు. జూరాల...
తగ్గుతున్న గోదావరి
కృష్ణ, గోదావరి నదులపై గల ప్రాజెక్టుల్లోకి తగ్గిన వరద నీటి ప్రవాహాలు
మంజీరా నదిపై గల సింగూరు, నిజాం సాగర్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత
శ్రీరాంసాగర్కు పెరిగిన ప్రవాహం, ఎల్లంపల్లి 42 గేట్లు ఎత్తివేత
నిలకడగా కృష్ణ,...
కృష్ణ బోర్డు భేటీ నుంచి రాష్ట్రం వాకౌట్
విద్యుదుత్పత్తి ఆపబోమని స్పష్టీకరణ
ఎపి ప్రాజెక్టులపై రాష్ట్ర అధికారుల అభ్యంతరాలు రాయలసీమ ప్రాజెక్టుపై కెఆర్ఎంబి ఉదాసీనంగా
వ్యవహరిస్తోంది ఎపి చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే తెలంగాణ ప్రాజెక్టులపై లేఖలు గతంలో ఎపి, తెలంగాణ మధ్య...
హంద్రీ-నీవాకు నీరు ఆపండి
అది అనధికార ప్రాజెక్టు కర్నూలు జిల్లాలోని హంద్రీ
నదికి, చిత్తూరు జిల్లాలోని నీవా నదికి శ్రీశైలం నుంచి
నీటి తరలింపు అక్రమం బేసిన్ బయటి ప్రాంతంలో ఉన్న
పెన్నాకు కృష్ణా జలాలను ఎలా...
అంతర్ రాష్ట్ర జలాశయాల్లో చేపలవేటకు అండ
మత్సకారుల సమస్యలపై వారంరోజ్లులో నివేదిక
అధికారులకు మంత్రి తలసాని ఆదేశం
మనతెలంగాణ/హైదరాబాద్: అంతర్రాష్ట్ర జలాశయాల్లో చేపల వేటను సాగించే తెలంగాణ రాష్ట్రానికి చెందిన మత్సకారులకు ప్రభుత్వం అన్నివిధాల అండగా ఉంటుందని రాష్ట్ర పశుసంవర్ధక , మత్స...
ఉగ్ర గోదావరి
భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక
రాష్ట్రాన్ని అలర్ట్ చేసిన కేంద్ర జలవనరుల సంఘం
కృష్ణకు వరదలు, జూరాల ప్రాజెక్టుకు 3.33లక్షల క్యూసెక్కుల నీరు రాక
శ్రీశైలానికి భారీగా పెరిగిన ప్రవాహాలు
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర జలవనరుల సంఘం...
జూరాలకు భారీ వరద…..
మహబూబ్ నగర్: జూరాల ప్రాజెక్ట్ కు భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండడంతో వరద నీరు వచ్చి చేరుతోంది. 13 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు....
ఏకపక్షంగా రాయలసీమకు నీళ్లు: నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: కృష్ణా నది నీటి పంపకాలు శాశ్వత ప్రాతిపదికన జరగాలని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టులోని నీటిని ఎపి ప్రభుత్వం తరలిస్తుండడంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి కోసం ...
కేటాయింపులేమో 30 శాతం… 60 శాతం నీళ్లు వాడుకుంటారా?
హైదరాబాద్: ఎపి సిఎం జగన ఆర్డిఎస్ నుంచి దృష్టి మళ్లించడానికే శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కేంద్ర బలగాలు మోహరించాలని అంటున్నారని మంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. అపెక్స్ కౌన్సిల్లో తేల్చుకుందామని, సుప్రీం కోర్టులో కేసు...
తండ్రిని మించిన దుర్మార్గుడు జగన్: జగదీష్ రెడ్డి
హైదరాబాద్: ఎపి సిఎం జగన్ తండ్రిని మించిన దుర్మార్గుడు అని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ప్రధాని మోడీకి ఎపి సిఎం జగన్ మోహన్ రెడ్డి లేఖ రాయడంపై విద్యుత్ శాఖ మంత్రి...
వరద జలాల పేరిట వంకరబుద్ధి
పోతిరెడ్డిపాడు పేరిట తెలంగాణ హక్కులకు బొక్క
కొత్తగా రాయలసీమ ఎత్తిపోతలతో రక్తం పీల్చే యత్నం
ఆంధ్రానేతలవి అసత్యాలు, అసంబద్ధ వాదనలు
ఎపిలోని పెన్నానది పరివాహక ప్రాంతాలకు కృష్ణా జలాల తరలింపేమో న్యాయమట!
తెలంగాణ కృష్ణాబేసిన్లోని పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల...
గండం గడిచినా.. వీడని జలదిగ్బంధం
గోషామహల్ డివిజన్ కొత్తబస్తీలో కూలిన పాతభవనం
పాతబస్తీ కామాటిపురాలో కూలిన పురాతన ఇళ్లు.. తప్పిన ప్రమాదం
బేగంబజార్లో ఓ పురాతన భవనాన్ని జేసీబీతో నేలమట్టం చేసిన జీహెచ్ఎంసీ అధికారులు
శాంతించు గంగమ్మా.. మూసీ నదికి బోనం,...
అపెక్స్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం
హైదరాబాద్: కేంద్ర జల్ శక్తి ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం 12గంటలకు అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో అధికారులు, ఇంజనీర్లు ప్రగతి భవన్ చేరుకున్నారు. ఈ అపెక్స్ కౌన్సిల్ భేటీలో సిఎం...
నేడు అపెక్స్ కౌన్సిల్ భేటీ
గోదావరి, కృష్ణా నీటివాటాలపై పట్టుపట్టనున్న తెలంగాణ n పోతిరెడ్డిపాడును నిలిపేయాలని, పోలవరం నుంచి 45 టిఎంసిల నీరివ్వాలని డిమాండ్ n మధ్యాహ్నం ఒంటి గంటకు వీడియో కాన్ఫరెన్స్ n ప్రగతిభవన్ నుంచి పాల్గొననున్న...
దాహార్తియా ద్రోహానికి హారతియా?
కృష్ణా గోదావరి నదీజలాల వినియోగం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాస్పదం అయింది. ఈ జటిల జల సమస్య పరిష్కారానికి ఏర్పాటు అయిన అపెక్స్ కౌన్సిల్ భేటీ పలు కారణాలతో వాయిదా...