Home Search
కేరళ - search results
If you're not happy with the results, please do another search
సెకండ్ వేవ్ ముప్పు తొలగిపోలేదు
మెట్రో నగరాల్లో ఆర్ వాల్యూ 1కన్నా ఎక్కువ ఉంటోంది
44 జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు 10 శాతంకన్నా ఎక్కువ ఉంది
ఇది ఆందోళనకరమన్న కేంద్రం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ముప్పు ముగియలేదని...
ఇక థర్డ్వేవ్ మొదలు!
ఈ నెలలో ప్రారంభమై అక్టోబర్ నాటికి పరాకాష్టకు
హైదరాబాద్, కాన్పూర్ ఐఐటి నిపుణుల అధ్యయన నివేదిక
న్యూఢిల్లీ : కరోనా రెండో దశ నుంచి దేశం ఇంకా బయటపడలేదు. ఇటీవల రోజువారీ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి....
దేశంలో సాధారణం కంటే 7 శాతం తక్కువ…
రాష్ట్ర వ్యాప్తంగా అధిక వర్షపాతం నమోదు
జూన్, జూలై, ఆగష్టు కలిపి 548.1 మిల్లీమీటర్ల వర్షపాతం
గత సంవత్సరం కన్నా ఇది అధికం
9 జిల్లాలో 60 శాతానికి పైగా....
18 జిల్లాలో 20 శాతం అధిక వర్షపాతం...
46 జిల్లాల్లో 10 శాతం మించి కరోనా పాజిటివ్ రేటు
నిబంధనలు కచ్చితంగా పాటించాలని 10 రాష్ట్రాలకు కేంద్రం సూచన
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడంపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా పది రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కేసులు...
డెల్టాతో జాగ్రత్త
భారత్ సహా 135 దేశాల్లో డెల్టా వేరియెంట్ తీవ్ర ప్రభావం
ఈ వైరస్ శరీరం మీద ఎక్కువగా ఉండే అవకాశం
కేరళలో ప్రస్తుతం 50% డెల్టా కేసులు
రాష్ట్రంలో కరోనా అదుపులో ఉంది
సెకండ్ వేవ్ పూర్తిగా పోలేదు
అజాగ్త్రత...
దేశంలో 44,230 కేసులు, 555 మరణాలు
రికవరీ రేట్ 97.38, మరణాలు 1.34 శాతం
న్యూఢిల్లీ: దేశంలో శుక్రవారం ఉదయం 8 గంటల వరకల్లా 24 గంటల్లో కొవిడ్19 కేసులు 44,230,మరణాలు 555 నమోదయ్యాయి. దీంతో,మొత్తం కేసుల సంఖ్య 3,15,72,344కి,...
మమత అడుగులు
2024 లోక్సభ ఎన్నికలు ఇంకా దూరంలోనే ఉన్నాయి. మామూలుగా అయితే వాటికోసం రాజకీయ పక్షాలు సమాయత్తం కావడానికి ఇది సమయం కాదు. కానీ, దేశంలోని పరిస్థితులు, ప్రతిపక్ష శిబిరంలోని అస్పష్టత బలమైనజాతీయ ప్రత్యామ్నాయం...
రైతుల పోటీ పార్లమెంట్
పార్లమెంట్ భవనంలో వర్షాకాలపు సమావేశాలు జరుగుతున్నాయి. జులై 22 నుండి మొదలైన ఈ సమవేశాలు ఆగస్టు 13 దాకా కొనసాగుతాయి. మరో విశేషమేమిటంటే దేశ రాజధాని నగరంలో మరో పార్లమెంట్ కూడా మొదలైంది....
సీరో సర్వేలు నిర్వహించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచన
న్యూఢిల్లీ : స్థానిక ప్రజారోగ్య పరిస్థితిని , కొవిడ్ మహమ్మారి వ్యాప్తిని అంచనా వేయడానికి ఐసిఎంఆర్తో సంప్రదించి జిల్లా స్థాయిలో సీరో సర్వేలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర...
భార్యతో వివాహేతర సంబంధం… ప్రియుడి పురుషాంగాన్ని తుపాకీతో కాల్చి…
తిరువనంతపురం: భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ప్రియుడి పురుషాంగంపై ఆమె భర్త కాల్పులు జరిపిన సంఘటన కేరళలోని చెంగనూరు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చెంగనూరుకు చెందిన ఓ వ్యక్తితో...
మైనార్టీల కోటాను ప్రశ్నించిన హిందూ సంస్థకు హైకోర్టు జరిమానా
కొచ్చి: కొన్ని వర్గాల వారు వెనుకబడిన తరగతులకు చెందిన వారు కాదని ప్రకటించాలని కోరిన హిందూ సంస్థకు కేరళ హైకోర్టు జరిమానా విధించింది. హిందూ సేవా కేంద్రం దాఖలు చేసిన ఈ పిటిషన్ను...
మహిళా స్ఫూర్తి భగీరథీఅమ్మ మృతి
కొల్లాం: వృద్ధ విద్యార్థిగా ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసలందుకున్న భగీరథీఅమ్మ(107) గురువారం రాత్రి మరణించారు. కేరళలోని కొల్లాం జిల్లా ప్రాక్కుళంకు చెందిన అమ్మ 105 ఏళ్లలో నాలుగో తరగితి పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించడం...
భారత్లో కొవిడ్ మూడోదశ ముప్పు సంకేతాలు
న్యూఢిల్లీ : భారత్లో కొవిడ్ మూడో దశ ముప్పు వేగంగా ముంచుకొస్తోంది. ఒకరోజు కేసులు తగ్గడం మరో రోజు పెరగడం ఇలా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. నిన్న 30 వేలకు పడిపోయిన కేసులు...
భారత్లో తొలి బర్డ్ఫ్లూ మరణం
న్యూఢిల్లీ : ఢిల్లీ ఎయిమ్స్లో బర్డ్ఫ్లూతో 11 ఏళ్ల బాలుడు చనిపోయాడు. దీంతో ఆ బాలుడికి చికిత్స అందించిన వైద్యులు సిబ్బంది ఐసొలేషన్కు వెళ్లారు. భారత్లో బర్డ్ఫ్లూతో వ్యక్తి చనిపోవడం ఇదే మొదటిసారి....
రేడియో జాకీ అనన్య కుమారి ఆత్మహత్య
కొచ్చి: కేరళ ట్రాన్స్ఉమెన్ రేడియో జాకీ అనన్య కుమారి అలెక్స్ మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. కొచ్చిలోని ఎడపల్లి సమీపంలోని తనఅపార్ట్మెంట్లో శవమై కనిపించింది. ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు ప్రాథమిక విచారణలో...
ఒత్తిడికి తలొగ్గి ప్రాణాలను పణంగా పెడతారా?
కేరళ బక్రీద్ సడలింపులపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ
న్యూఢిల్లీ: బక్రీద్ సందర్భంగా కేరళ ప్రభుత్వం మూడు రోజుల పాటు కరోనా ఆంక్షలను సడలించడాన్ని సుప్రీంకోర్టు మంగళవారం తీవ్రంగా ఆగ్రహం...
కాంగ్రెస్ కోమాలోంచి ఇంకా బయటపడలేదు
ప్రధాని నరేంద్రమోడీ
న్యూఢిల్లీ: కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్న విషయాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని ప్రధాని నరేంద్రమోడీ విమర్శించారు. ఇటీవలి ఎన్నికల్లో అసోం, కేరళ, బెంగాల్లో ఎదురైన ఓటమితో కోమాలోకి వెళ్లిందని, ఇంకా బయటపడలేదని ప్రధాని...
అక్కతో గొడవ… చెల్లి ప్రాణం తీసిన టివి
తిరువనంతపురం: టివి చూడడం కోసం రిమోట్ కావాలని అక్కతో గొడవపడి చెల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కేరళలోని ఇడుక్కి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఇడుక్కి ప్రాంతంలో 11 ఏళ్ల...
శబరిమల దర్శన భక్తుల సంఖ్య పెంపు
తిరువనంతపురం : శబరిమల అయ్యప్పస్వామిని దర్శించే రోజువారీ భక్తుల సంఖ్యను 5 వేల నుంచి 10 వేలకు పెంచారు. కేరళ ప్రభుత్వం ఈమేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే భక్తులు కరోనా...
శిశు సంరక్షణలో రాష్ట్రానికి రెండవ స్థానం…!
ఏటా 50 వేల మంది చిన్నారులకు ఎస్ఎన్సియు సేవలు
స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత 24 అదనపు కేంద్రాలు ఏర్పాటు
25 నుంచి19కి తగ్గిన నవజాత శిశు మరణాల రేటు
మన తెలంగాణ/హైదరాబాద్: దేశ వ్యాప్తంగా నవజాత శిశు...