Home Search
మంత్రి కెటిఆర్ - search results
If you're not happy with the results, please do another search
మీదే రాబందుల పార్టీ
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎఐసిసి అంటేనే అఖిల భారత కరప్షన్ కమిటీగా రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ట్విట్టర్ ద్వారా నిప్పులు చెరిగారు. ‘మాది బిజెపి బంధువుల పార్టీ కాదు,...
మూసీపై ఎక్స్ ప్రెస్ వే
మనతెలంగాణ/ హైదరాబాద్ : శంషాబాద్ నుంచి నాగోల్ వరకు 55 కిలోమీటర్ల మేర మూసీపై ఎక్స్ప్రెస్ వేను కూడా నిర్మిస్తామని పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. దానికి రూ.15 వేల కోట్ల...
సెప్టెంబర్ 2వ తేదీ నాటికి హైదరాబాద్ మెట్రోకు ప్రత్యేకత రాబోతుంది
హైదరాబాద్: దేశంలో ఏ నగరానికి లేని ప్రత్యేకత హైదరాబాద్కు ఉందని మంత్రి కెటిఆర్ అన్నారు. మూసీ నదిపై 14 బ్రిడ్జిల నిర్మాణాలకు అనుమతులిచ్చామని మంత్రి కెటిఆర్ తెలిపారు. త్వరలోనే వాటికి శంకుస్థాపన చేయనున్నామని,...
ఆ ఊరు పిల్లలంతా ప్రభుత్వ పాఠశాలలోనే..
హైదరాబాద్: జగిత్యాల జిల్ల మేడిపల్లి మండలం తోంబర్రావు పేట గ్రామంలోని పిల్లంతా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుంటున్నారు. ఈ బడిలో 1 నుంచి 5 వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ఉంది. గత...
శంషాబాద్ నుంచి మూసీ వరకు ఎక్స్ ప్రెస్ వే..
హైదరాబాద్: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై నార్సింగి వద్ద రూ 29.50 కోట్ల రూపాయలతో నిర్మించిన ఇంటర్ ఛేంజ్ ను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ ను...
మోడీ క్షమాపణలు చెప్పాలి
మహబూబాబాద్ : రాష్ట్ర విభజనలో పేర్కొన్న అనేక అంశాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన గిరిజన యూనివర్సిటీ, ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విషయంలో ప్రధాని మోడీనే...
ఔటర్పై మరో ఇంటర్ ఛేంజ్
రూ.29.50 కోట్లతో పూర్తి
నేడు ప్రారంభించనున్న పురపాలక శాఖ మంత్రి కెటిఆర్
హైదరాబాద్: ఔటర్ రింగ్రోడ్డు (ఓఆర్ఆర్)పైన మరో ఇంటర్ఛేంజ్ అందుబాటులోకి రానుంది. నార్సింగి వద్ద రూ.29.50 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఇంటర్ఛేంజ్...
ఇతర పార్టీల నేతల చూపు బిఆర్ఎస్ వైపే
ఇబ్రహీంపట్నం : తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన 20 సంవత్సరాలలోనే ఆ పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో తన ఉనికిని విస్తరించే దిశగా...
జల్.. జంగల్.. జమీన్… కుమ్రం భీం కలలు సాకారం…
అసిఫాబాద్: శుక్రవారం 1.51 లక్షల మంది గిరిజనులకు 4.60 లక్షల ఎకరాల పోడు భూముల పట్టాలను సిఎం కెసిఆర్ పంపిణీ చేస్తున్న సందర్భంగా మంత్రి కెటిఆర్ తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.
నీళ్ళు..
నిధులు..
నియామకాలు..
అనే...
ఉద్యమ పాట ఆగింది..తెలంగాణ గుండె చెదిరింది
హైదరాబాద్ : ఉవ్వెత్తున ఎగిసిపడిన తెలంగాణ ఉద్యమంలో రాతిబొమ్మలను సైతం కదిలించిన ఆ గానం మూగబోయింది. స్వరాష్ట్రం కోసం జరిగిన సమరంలో పసి పిల్లాడి నుంచి పండు ముసలి వరకు జైకొట్టు తెలంగాణ...
కెసిఆర్ మదిలో అద్భుత ప్రణాళికలు
హైదరాబాద్: తొమ్మిదేళ్లలో మీరు చూసింది ట్రైలరే అని.. అసలు సినిమా ముందు ఉందని, తొందరపడకండని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. హైదరాబాద్ జర్నీ ఇప్పుడే మొదలైందని, కెసిఆర్ మనసులో ఇంకా...
ఈటలతో మేడ్చల్ డిసిపి భేటీ..
హైదరాబాద్ : ఈటల రాజేందర్కు ప్రాణహాని ఉందని, హత్యకు కుట పన్నుతున్నారంటూ ఈటల రాజేందర్ భార్య జమున చేసిన ఆరోపణల నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం భద్రత కల్పించాలని నిర్ణయించింది. రాష్ట్ర డిజిపి అంజనీకుమార్ ఆదేశాల...
పెళ్లి కుమార్తె తండ్రిని చంపిన పక్కింటి యువకుడు
తిరువనంతపురం: పెళ్లి కూతురు తండ్రిని పక్కింటి యువకుడు హత్య చేసిన సంఘటన కేరళలోని తిరువనంతపురం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... కల్లంబలం ప్రాంతంలో రాజు(61) అనే వ్యక్తి తన కమార్తెకు...
మౌలిక వసతులు కల్పించాలి
జగిత్యాల: జగిత్యాల మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులు, డబుల్ బెడ్ రూం ప్రాజెక్టు నిర్మాణం దాదాపు చివరి దశలో ఉన్నందున ప్రాజెక్టు కోసం తాగునీటి సౌకర్యం, కరెంట్ సదుపాయం కల్పించాలని బుధవారం...
పేదల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
కొల్లాపూర్ ః బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం గ్రామానికి చెందిన దేశావత్ బాలునాయక్, దేశావత్ నాను నాయక్, కొడావత్ లక్ష్మణ్, కేతావత్ శక్రుబాలు,...
నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందు ఉంచడమే లక్షం
హసన్పర్తి: సిఎం కెసిఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ సహకారంతో వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధ్ది చేయడమే లక్షంగా కృషి చేస్తు న్నామని బిఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే...
వారాహి అనే లారీ ఎక్కి నోటికొచ్చినట్లు తిడుతున్నాడుః జగన్
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లపై ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. బుదవారం పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాంనులో ఏర్పాటు చేసి వేదిక...
అలర్ట్గా ఉండండి
మన తెలంగాణ/హైదరాబాద్ :పట్టణాల్లో వర్షాకాల పరిస్ధితులను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని పురపాలక శాఖ అధికారుల ను మంత్రి కెటిఆర్ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పురపాలికల్లోని వర్షాకాల సన్నద్ధతపై మం త్రి కెటిఆర్...
వర్షాకాల పరిస్ధితులను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలి
ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రాణనష్టం జరగకుండా చూడాలి
పురపాలక శాఖ, జిహెచ్ఎంసి, వాటర్వర్క్ అధికారులతో
పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ సమీక్ష
పట్టణాల్లో చేపట్టాల్సిన అంశాలపై కెటిఆర్ దిశా నిర్ధేశం
హైదరాబాద్ : పట్టణాల్లో వర్షాకాల పరిస్ధితులను ఎదుర్కొనేందుకు అధికారులు...
రయ్…రయ్
ఓఆర్ఆర్ పై గరిష్ఠ స్పీడ్ 120 కిమీ.కు పెంపు
హైదరాబాద్ : ఇక నుంచి ఔటర్ రింగ్రోడ్డుపై 120 కి.మీల వేగంతో వెళ్లేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గతంలో ఉన్న 100 కి.మీల వేగాన్ని...