Home Search
మొబైల్ - search results
If you're not happy with the results, please do another search
టి-వ్యాలెట్తో పారదర్శకంగా సేవలు
నెలకు పది లక్షలకు పైగా లావాదేవీలు, మరిన్ని సేవలకు రూపకల్పన
త్వరలో అన్నిరకాల బిల్లులు చెల్లించే సౌకర్యం
హైదరాబాద్ : ప్రజలకు డిజిటల్ లావాదేవీలు జరిపేందుకు అమల్లోకి తీసుకొచ్చిన టి-వ్యాలెట్తో పారదర్శకంగా సేవలు అందుతున్నాయని ప్రభుత్వం...
టోల్ఫ్రీ నంబరు ఎలా పనిచేస్తుంది?
ఏదైనా అత్యవరసర సమయంలో టోల్ఫ్రీ నెంబర్లకు ఫోన్లు చేస్తుంటాం. అయితే ‘దెర్ ఈజ్ నో ఫ్రీ లంచ్’ అని ఆంగ్లంలో ఒక సామెత ఉంది. ఏదీ ఉచితం కాదనేది దానర్థం. వినియోగదారుల్ని ఆకర్షించడానికి,...
చనిపోయిన వాళ్లనూ వదల్లేదు
మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ల పేరిట బ్యాంకుల నుంచి రుణాలు
రూ.53,95,043 తీసుకుని బ్యాంకులను ముంచిన వైనం
వివిధ బ్యాంకుల నుంచి లోన్లు
ఆరుగురు నిందితుల అరెస్టు
మనతెలంగాణ/సిటీబ్యూరో : చనిపోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పేరు మీద రుణాలు...
కశ్మీర్: ఇలా ఎంత కాలం?
ఒక వైపు మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలపై ప్రజా భద్రతా చట్టాన్ని ప్రయోగిస్తూనే మరో వైపు యూరపు తదితర దేశాల రాయబారుల బృందాన్ని మరోసారి కశ్మీర్ సందర్శనకు తీసుకు రావడానికి...
దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉంది: చిదంబరం
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధాన మంత్రి మోడీ నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ...
ఆధార్తో తక్షణమే ఇ-పాన్
ఈ నెలలోనే ప్రారంభం : రెవెన్యూ కార్యదర్శి అజయ్ పాండే
న్యూఢిల్లీ: ఆధార్ వివరాలను అందజేస్తే తక్షణమే ఆన్లైన్ ఇపాన్ కార్డు ను పొందవచ్చు. ఈ సదుపాయాన్ని ప్రభుత్వం ఈ నెలలోనే ప్రారంభించనుందని...
సైబర్ దోపిడీలు
యాప్ల సాయంతో బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్న ముఠాలు
కెవైసి అప్డేషన్ ఫోన్కాల్స్, తాము చెప్పిన యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని
సలహా, చేసుకున్న వారి ఖాతాలు గల్లంతు, పేటిఎం వాడుతున్న వారిపై గురి
ఎనీ డెస్క్, క్విక్...
కియామోటర్స్ను ఎపి నుంచి తరలించం…
హైదరాబాద్ : భారతదేశం అంతటా తమ కంపెనీని విస్తరించాలనే ఆలోచనలో ఉన్నామని, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్లాంట్ను తరలించాలనే ఆలోచన తమకు లేదని గురువారం కియామోటర్స్ ప్రతినిధులు గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు....
మంచి ఆహారమే కేన్సర్కి ఆన్సర్
కేన్సర్ అంటే అందరికీ భయమే. ఈ జబ్బు గురించి అనేక సందేహాలు, అపోహలు..కేన్సర్ ఎలా వస్తుంది? ఎందుకు వస్తుంది? ఎలా వ్యాపిస్తుంది? దానివల్ల మనకు నష్టమేంటి? కేన్సర్ వస్తే చావు తప్పదా? కుటుంబంలో...
హార్స్ రేసింగ్ బెట్టింగ్ నిర్వాహకుల అరెస్టు
హైదరాబాద్: హార్స్ రేసింగ్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు నిందితులను నార్త్ జోన్ టాస్క్ఫోర్స్, కామాటిపుర పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.81,000, టివి, సెట్టాప్ బాక్స్, 20మొబైల్ ఫోన్లు,...
నకిలీ కరెన్సీ ముఠాల అరెస్టు
హైదరాబాద్ : నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న రెండు ముఠాలను నార్త్, సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.17.77 లక్షల నకిలీ కరెన్సీ, ల్యాప్టాప్, ప్రింటర్, పేపర్బండిల్ను...
వ్యవసాయ.. ఆహార రంగాలలో నూతన ఆవిష్కరణలు
హైదరాబాద్: వ్యవసాయ, ఆహార రంగాలలో నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుదామని వ్యవసాయ, మార్కెటింగ్శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో జరిగిన డిజిటల్ అగ్రికల్చర్ ఇండియా సదస్సుకు మంత్రి...
నడి రోడ్డులో అక్కచెల్లెళ్లపై అమానుషం
సిలిగురి (పశ్చిమబెంగాల్ ): పశ్చిమబెంగాల్ దక్షిణ దినాజ్ పూర్ జిల్లా ఫటానగర్ గ్రామంలో శుక్రవారం ఇద్దరు అక్కాచెల్లెళ్లను కొట్టి, కాళ్లకు తాళ్లు కట్టి ఈడ్చివేసిన అమానుష సంఘటన సంచలనం కలిగించింది. తమకు చెందిన...
వినియోగదారులు ఇవి తెలుసుకోవాలి!
ముంబై: దేశీయ కంపెనీలకు ప్రోత్సాహం అందించేందుకు గాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో పలు ప్రకటనలు చేశారు. టేబుల్వేర్, కిచెన్వేర్ నుంచి ఎలక్ట్రికల్ వస్తువులు, ఫుట్వేర్, ఫర్నిచర్, స్టేషనరీ, బొమ్మలు వంటి...
‘ప్చ్’ నిరాశ కలిగించిన నిర్మల బడ్జెట్
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ శనివారం నాడు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అత్యంత నిరాశాపూరితంగా ఉన్నది. 11ఏళ్లలో ఎన్నడూ లేని సంక్షోభంలో, మాంద్యంలో, నిరుద్యోగంలో కూరుకుపోయిన దేశ ఆర్థిక వ్యవస్థ...
వృద్ధి రేటు 5%
ద్రవ్యలోటు పెరిగినా మౌలిక సదుపాయాల కింద ప్రభుత్వ ఖర్చు పెంపు
రుణ సౌకర్యం, పంటల బీమా, అదనపు ఇరిగేషన్ ద్వారా రైతుల ఆదాయాలు రెట్టింపు
సూచించిన సర్వే
ఆర్థిక సర్వే అంచనా
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి...
సమత కేసులో ముగ్గురికీ ఉరిశిక్ష
రూ.26వేలు జరిమానా
66 రోజుల్లో వెలువడిన ఆదిలాబాద్ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు
మన తెలంగాణ/అసిఫాబాద్ ప్రతినిధి(హైదరాబాద్): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సమత హత్యాచారం కేసులో ముగ్గురు నిందితులు షేక్బాబు, షేక్ షాబుద్దీన్, షే క్ ముఖ్దూంలు...
ఫిబ్రవరి 10లోగా ఆర్టిసి కార్గో సేవలు: మంత్రి పువ్వాడ
సమస్యలుంటే నేరుగా ఫోన్ చేయండి..!
ఫిబ్రవరి 10లోపు సేవలు ప్రారంభం
రవాణా శాఖా మంత్రి పువ్వాడ
కార్యనిర్వహణ కార్యాలయం ప్రారంభం
హైదరాబాద్: సరుకు రవాణా సర్వీసులు ఫిబ్రవరి 10లోపు ప్రారంభిస్తామని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ...
గోల్డ్ వ్యాపారిని బెదిరించి.. బైక్, నగదుతో ఉడాయించిన నకిలీ పోలీసులు..
హైదరాబాద్:ఓ బంగారు ఆభరణాల తయారిదారుడిని పోలీసులమంటూ బెదిరించి.. బైక్, మొబైల్, డబ్బులను లాకెళ్లిన ఘటన మాదన్నపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంగళవారం రాత్రి పాత బస్తికి చెందిన ఇద్దరూ...
మేడారం జాతరలో తెలంగాణ అటవీశాఖ
హైదరాబాద్: తెలంగాణ మహా జాతర సమ్మక్క- సారలమ్మ జాతరకు అటవీ శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతోంది. ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు జరిగే జాతరకు దాదాపు కోటిన్నర మంది...