Home Search
మొబైల్ - search results
If you're not happy with the results, please do another search
ఆసియాలో అత్యంత సంపన్నుడి హోదా కోల్పోయిన ముకేశ్
మొదటి స్థానానికి ఎగబాకిన అలీబాబా జాక్ మా
చమురు సంక్షోభంతో రిలయన్స్ షేరు 12 శాతం డౌన్
కరిగిపోయిన ముకేశ్ సంపద విలువ
న్యూఢిల్లీ : ఆసియాలోనే అత్యంత ధనవంతుడనే ట్యాగ్ ను రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్...
కమల్నాథ్పై ఆపరేషన్ కమల్?
పెను సంక్షోభంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం
జోతిరాదిత్య, 17మంది కాంగ్రెస్ ఎంఎల్ఎలు అదృశ్యం, బెంగళూరు రిసార్ట్లో బస, సింధియా సహా ఆరుగురు మంత్రుల ఫోన్లు ఆఫ్
బిజెపి పనేనని కాంగ్రెస్ ఆరోపణ, ఖండించిన కమలనాథులు
ఢిల్లీ నుంచి హుటాహుటిన...
ప్రయాణికులే ఆర్టిసికి జీవనాధారం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రజా రవాణా సంస్థ(టిఎస్ఆర్టిసి)కి ప్రయాణికులే జీవనాధారం, ప్రయాణికుల ఆశీస్సులే సంస్థ మనుగడకు బలం అనే నినాదం మొబైల్ మైకు ప్రచార కార్యక్రమాన్ని మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ ఆదివారం లాంఛనంగా...
గూగులమ్మలు టెక్నాలెడ్జిలోనూ తీసుపోరు
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
దేవుడు వరమిస్తాడని ఎవరైనా అంటే అదొక నమ్మకం. ఏదైనా వెతికి కావాల్సిందల్లా పొందాలనుకోవడం ఒక ప్రయత్నం. ఆ నమ్మకంలో దేవుడుంటాడో లేదో కానీ ఈ ప్రయత్నంలో టెక్నాలజీనే దేవుడు....
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
నిమిషం లేటైనా నో ఎంట్రీ
ఉదయం 8.45 గంటలకే సీట్లో కూర్చోవాలి
9 తర్వాత నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
రాష్ట్రవ్యాప్తంగా 1,339 కేంద్రాల ఏర్పాటు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మార్చి 4(బుధవారం) నుంచి ఈ నెల 23వ...
ప్రతి జిల్లాలో ఫిష్ఫుడ్ ఫెస్టివల్
హైదరాబాద్: పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖలలో ఉన్న సమస్యలపై సమగ్ర నివేదికను సమర్పించాలని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. పశుసంవర్ధక, మత్స్య, డెయిరీ అధికారులతో మంగళవారం...
విద్యార్థులు ఒత్తిడికి లోనుకావద్దు
ఏదైనా సమస్య ఉంటే మానసిక నిపుణులు,
స్టూడెంట్ కౌన్సిలర్లను సంప్రదించండి
రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు, పటిష్ట ఏర్పాట్లు
ఉదయం 9 తర్వాత నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ స్పెషల్ సిఎస్...
ఇంటర్ పరీక్షలకు 1,339 కేంద్రాలు
మార్చి 4 నుంచి 18 వరకు
నేటి నుంచి ఆన్లైన్లో హాల్టికెట్లు
9,65,839 మంది విద్యార్థులు
విద్యాశాఖ స్పెషల్ సిఎస్ చిత్రారామచంద్రన్
హైదరాబాద్ : రాష్ట్రంలో మార్చి 4 నుంచి 18వ తేదీ వరకు ఇంటర్మీడియేట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు...
పెద్దపల్లి జూనియర్ సివిల్ జడ్జి సర్వీసు నుంచి తొలగింపు
హైదరాబాద్ ః పెద్దపల్లి జూనియర్ సివిల్ జడ్జి, జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్గా పనిచేస్తున్న కే బాలచందర్ను సర్వీసు నుంచి తొలగిస్తూ హైకోర్టు గురువారం నాడు ఉత్వర్వులు జారీ చేసింది. కొంత కాలంగా...
అమ్మాయి గొంతుతో సెక్స్ చాట్..ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అరెస్ట్
చెన్నై: అమ్మాయి గొంతుతో పురుషులతో సెక్స్ సంభాషనలు జరిపి వారిని బెదిరించి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్న వల్లల్ రాజ్కుమార్ రీగన్ అనే ఒక 27 ఏళ్ల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ను చెన్నై పోలీసులు...
ప్రయాణికురాలితో అసభ్యంగా ప్రవర్తించిన కండక్టర్.. వీడియో వైరల్
బెంగళూరు: మహిళ ప్రయాణికురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కెఎస్ఆర్ టిసి కండక్టర్ ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఫిబ్రవరి 15న కెఎస్ఆర్ టిసి బస్సులో యశ్వంత్ పూర్ నుంచి హాసన్...
బిగ్ ‘C’ చీటింగ్!
బంపర్ ఆఫర్ల పేరుతో బిగ్ సి నిలువుదోపిడీ
స్క్రాచ్ పేరిట ఆకర్షణ
క్యాష్ పాయింట్స్తో మోసం
రూ.12 కోట్ల బహుమతుల ఎర
బిగ్ సి ఉచ్చులో కస్టమర్లు విలవిల
హంగూ ఆర్భాటాలతో కోట్లు కొల్లగొడుతున్న వైనం
అన్నీ...
ఎపిలో తొలి దిశ కేసు నమోదు
ఎక్సైజ్ శాఖ మహిళా ఉద్యోగికి ప్రొఫెసర్ వేధింపులు
‘దిశ’ పోలీసులకు ఫిర్యాదు
ఐదు నిమిషాల్లో నిందితుని పట్టివేత
హైదరాబాద్ : బాలికల, మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం అందుబాటులోకి తెచ్చిన దిశ యాప్...
గేమింగ్ హౌస్పై పోలీసుల దాడి
హైదరాబాద్ : పేకాట స్థావరంపై దాడి చేసి ఎనిమిది మందిని సెంట్రల్ జోన్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.35,500 ప్లేకార్డులు, తొమ్మిది మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు....
టి-వ్యాలెట్తో పారదర్శకంగా సేవలు
నెలకు పది లక్షలకు పైగా లావాదేవీలు, మరిన్ని సేవలకు రూపకల్పన
త్వరలో అన్నిరకాల బిల్లులు చెల్లించే సౌకర్యం
హైదరాబాద్ : ప్రజలకు డిజిటల్ లావాదేవీలు జరిపేందుకు అమల్లోకి తీసుకొచ్చిన టి-వ్యాలెట్తో పారదర్శకంగా సేవలు అందుతున్నాయని ప్రభుత్వం...
టోల్ఫ్రీ నంబరు ఎలా పనిచేస్తుంది?
ఏదైనా అత్యవరసర సమయంలో టోల్ఫ్రీ నెంబర్లకు ఫోన్లు చేస్తుంటాం. అయితే ‘దెర్ ఈజ్ నో ఫ్రీ లంచ్’ అని ఆంగ్లంలో ఒక సామెత ఉంది. ఏదీ ఉచితం కాదనేది దానర్థం. వినియోగదారుల్ని ఆకర్షించడానికి,...
చనిపోయిన వాళ్లనూ వదల్లేదు
మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ల పేరిట బ్యాంకుల నుంచి రుణాలు
రూ.53,95,043 తీసుకుని బ్యాంకులను ముంచిన వైనం
వివిధ బ్యాంకుల నుంచి లోన్లు
ఆరుగురు నిందితుల అరెస్టు
మనతెలంగాణ/సిటీబ్యూరో : చనిపోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పేరు మీద రుణాలు...
కశ్మీర్: ఇలా ఎంత కాలం?
ఒక వైపు మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలపై ప్రజా భద్రతా చట్టాన్ని ప్రయోగిస్తూనే మరో వైపు యూరపు తదితర దేశాల రాయబారుల బృందాన్ని మరోసారి కశ్మీర్ సందర్శనకు తీసుకు రావడానికి...
దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉంది: చిదంబరం
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధాన మంత్రి మోడీ నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ...
ఆధార్తో తక్షణమే ఇ-పాన్
ఈ నెలలోనే ప్రారంభం : రెవెన్యూ కార్యదర్శి అజయ్ పాండే
న్యూఢిల్లీ: ఆధార్ వివరాలను అందజేస్తే తక్షణమే ఆన్లైన్ ఇపాన్ కార్డు ను పొందవచ్చు. ఈ సదుపాయాన్ని ప్రభుత్వం ఈ నెలలోనే ప్రారంభించనుందని...