Home Search
మొబైల్ - search results
If you're not happy with the results, please do another search
రూ.6299కే నయా స్మార్ట్ఫోన్…
ముంబై: స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేవారికి ఇది ఖచ్చితంగా గుడ్న్యూస్ అని చెప్పవచ్చు. ప్రముఖ ఎలక్ట్రానిక్ మొబైల్స్ తయారీదారు లావా 'జడ్71' పేరిట తన కొత్త స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో పలు...
రేపు పోలియో చుక్కల కార్యక్రమం
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 19న పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఆరోగ్యశాఖ ప్రకటించింది. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేండ్లలోపు వయసున్న 38,36,505 మంది పిల్లలకు చుక్కలు వేయడానికి ఏర్పాట్లు చేశామని శుక్రవారం ఓ...
పోలీస్ శాఖకు సిఎస్ఐ ఎక్సలెన్స్ అవార్డు
హైదరాబాద్ : రాష్ట్రంలో మహిళలు, పిల్లల భద్రతకు పోలీస్ శాఖ రూపొందించిన హాక్.ఐ యాప్ను ప్యాసింజర్ క్యాబ్ సర్వీసులైన ఓలా, ఊబెర్ తదితర ప్రైవేట్ క్యాబ్ సర్వీసుల మొబైల్ యాప్లకు అనుసంధానం చేయడం...
టెలికాం కంపెనీలకు నిరాశ
ఎజిఆర్ రివ్యూ పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
రూ.92,000 కోట్ల స్పెక్ట్రమ్ ఫీజులు చెల్లించాల్సిందే
న్యూఢిల్లీ: టెలికాం కంపెనీలకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. జనవరి 23 నాటికి పాత బకాయిలు చెల్లించాలని గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని...
సీతాఫల్మండిలో మహిళల కిడ్నాప్ కలకలం
హైదరాబాద్ : మహిళలు కిడ్నాప్కు గురయ్యారనే సమాచారం నగరంలోని సీతాఫల్మండిలో శనివారం రాత్రి కలకలం సృష్టించింది. సీతాఫల్మండిలో శనివారం రాత్రి ఇద్దరు మహిళలు కారులో ఉన్న ఇద్దరు యువకులతో మాట్లాడుతున్నారు. ఇది చూసిన...
ఆన్లైన్ డిస్కౌంట్లను ఆపకపోతే అమ్మకాలు బంద్
శాంసంగ్, షియోమిలకు ఆఫ్లైన్ రిటైలర్ల హెచ్చరిక
న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీలయిన షియోమి, శాంసంగ్లకు దేశవ్యాప్తంగా ఉన్న 20 వేలకు పైగా ఉన్న ఆఫ్లైన్ రిటైలర్లు హెచ్చరికలు జారీ చేశారు. ఆన్లైన్లో ఆయా కంపెనీలకు...
ఇది సవాళ్ల బడ్జెట్
మందగమనం, జిడిపి పతనం ప్రభావం
ఆర్థికవేత్తలతో మోడీ సర్కార్ సమావేశాలు
లీక్ చేయకూడదు
ఇంటెలిజెన్స్ విభాగం నుండి సైబర్ సెక్యూరిటీ సెల్ వరకు ప్రతి ఒక్కరూ ఆర్థిక మంత్రి త్వ శాఖకు రక్షణగా ఉంటారు. ఈ 10...
పదితో కొట్టేశారు.. రూట్మార్చిన సైబర్ నేరస్థులు
హైదరాబాద్ : సైబర్ నేరస్థులు కొత్త దారిలో వెళ్తున్నారు. నిరుద్యోగులను టార్గెట్ చేసుకుని దోచుకుంటున్నారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఫోన్ చేసి మినిమం ఫీజు పేరు చెప్పి వారి ఖాతాల్లోని...
లంచం అడిగితే ఫోన్ చేయండి: సిపి అంజనీకుమార్
లంచం అడిగితే 9490616555 ఫోన్ చేయండి
మొబైల్ నంబర్ ఇచ్చిన నగర సిపి అంజనీకుమార్
జూబ్లీహిల్స్ ఇన్స్స్పెక్టర్, ఎస్సై సస్పెన్షన్
హైదరాబాద్ : అవినీతి అధికారులను ఉపేక్షించేది లేదని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ స్పష్టం చేశారు....
జార్ఖండ్లో చిక్కిన గౌరీ లంకేష్ హత్య కేసు నిందితుడు
బెంగళూరు: ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యకేసులో నిందితుడు ఒకరిని బెంగళూరు పోలీసులకు చెందిన ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం గురువారం రాత్రి జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్బాద్ జిల్లాలో అరెస్టు చేసింది. రుషికేష్...
ఏ ఒక్క విద్యార్థికీ అన్యాయం జరగనీయం
ఇంటర్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
చిన్న పొరపాటు కూడా జరుగకుండా చర్యలు
మూల్యాంకనం చేసే ఎగ్జామినర్లకు శిక్షణ
ఇంటర్ ఆన్లైన్ ఫిర్యాదు విధానం (బిఐజిఆర్ఎస్) ప్రారంభంలో సిఎస్
హైదరాబాద్ : ఇంటర్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో...
ఆర్అండ్బి ఇంజనీర్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరించిన మంత్రి వేముల
హైదరాబాద్ : తెలంగాణ ఆర్అండ్బి ఇంజనీర్స్ అసోసియేషన్ డైరీని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆవిష్కరించారు. హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లో మంగళవారం తెలంగాణ ఆర్అండ్బి శాఖ ఇంజనీర్స్ అసోసియేషన్...
నేటి నుంచి జెఇఇ మెయిన్ పరీక్షలు
హైదరాబాద్ : ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ-(ఎన్ఐటి), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ(ఐఐటి)లతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్(సిఎఫ్టిఐ)లలో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్-(జెఇఇ...
త్వరలో మార్కెట్లోకి 5జి ఫోన్లు!
ధర రూ.35 వేల పైమాటే
మరో ఏడాది దాకా ధరలు తగ్గే అవకాశాలు లేవంటున్న టెక్ ఆర్క్
న్యూఢిల్లీ: దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే 4 జి సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ సేవల నాణ్యత...
శాంసంగ్ వినియోగదారులకు శుభవార్త
గెలాక్సీ ఎస్10, నోట్ 10కు లైట్ వేరియంట్లు
న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ శాంసంగ్ తన వినియోగదారులకు శుభవార్త అందించింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్10 లైట్ స్మార్ట్ ఫోన్ను...
కొట్టేసిన బైక్తో చోరీలు…
హైదరాబాద్: మొబైల్ ఫోన్ను చోరీ చేసిన ఇద్దరు దొంగలను అబిడ్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్, టివిఎస్ అపాచీ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. అబిడ్స్ ఇన్స్స్పెక్టర్ రవికుమార్...
పొటాటో కట్టర్ కొంటే.. కారు వచ్చిందని ఆశపడితే.. రూ.2.30లక్షలు స్వాహా
హైదరాబాద్ : బహుమతుల పేరుతో అమాయకుల వద్ద నుంచి డబ్బులు దోచుకుంటున్న ఆరుగురు సభ్యుల ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకోగా ఇద్దరు పరారీలో...
టూవీలర్లో ప్రియాంక.. యజమానికి జరిమానా
లక్నో: నిషేధాజ్ఞలు ఉల్లంఘించి గత శనివారం యుపిలోని లక్నోలో మాజీ ఐపిఎస్ అధికారి ఎస్ఆర్ దరాపురి కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ప్రయాణించిన ద్విచక్రవాహన యజమానికి ట్రాఫిక్ పోలీసులు...