Home Search
టీమిండియా - search results
If you're not happy with the results, please do another search
కోహ్లి, రాహుల్ ర్యాంక్లు పదిలం
కోహ్లి, రాహుల్ ర్యాంక్లు పదిలం
టాప్లోనే మలాన్, ట్వంటీ20 ర్యాంకింగ్స్
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన ట్వంటీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, కెఎల్.రాహుల్లు తమ ర్యాంక్లను నిలబెట్టుకున్నారు....
చివరి టెస్టు రద్దుపై కోహ్లీ వివరణ ఇవ్వాలి
లండన్: ఇంగ్లాండ్తో జరగాల్సిన అయిదో టెస్టు మ్యాచ్ రద్దు కావడానికి దారితీసిన పరిస్థితులపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వివరణ ఇవ్వాలని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ డేవిడ్ గోవర్ కోరాడు. లేకపోతే అది...
ధోనీని మెంటార్గా అందుకే ఎంపిక చేశాం
న్యూఢిల్లీ: టీ20ల్లో ఘనమైన రికార్డు ఉన్న మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అనుభవం టీ20 ప్రపంచకప్లో జట్టుకు ఉపయోగపడుతుందనే అతన్ని టీమిండియా మెంటార్గా ఎంపిక చేశామని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)...
నేనే బాధ్యుడిననడం సరికాదు: రవిశాస్త్రి
లండన్: టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ కొవిడ్ కారణంగా అర్ధంతరంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. టీమిండియా బృందంలో ఒక సపోర్టిగ్ సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో అయిదో టెస్టును రద్దు...
ఐసిసికి చేరిన ఐదో టెస్టు వివాదం
పరిష్కారం చూపపాలని లేఖ రాసిన ఇసిబి
లండన్: టీమిండియా, ఇంగ్లండ్ మధ్య రద్దయిన అయిదో టెస్టు వ్యవహారం తాజాగా ఐసిసికి చేరింది. ఈ మ్యాచ్ భవితవ్యం సిరీస్ ఫలితంపై ఆధారపడి ఉండడంతో ఇంగ్లాండ్, వేల్స్...
ఇంగ్లాండ్ నుంచి నేరుగా దుబాయ్కి..
ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న ఐపిఎల్ ఫ్రాంచైజీలు
సుదీర్ఘ పర్యటన నుంచి విశ్రాంతి కోసమేనని వెల్లడి
న్యూఢిల్లీ: టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఆ సక్తికరంగా సాగిన ఐదు టెస్టుల సిరీస్ చివరి మ్యాచ్ జరగకుండానే పూర్తయింది....
మ్యాచ్ రీషెడ్యూల్ చేసే ఆలోచనలో బిసిసిఐ
మ్యాచ్ రీషెడ్యూల్ చేసే ఆలోచనలో బిసిసిఐ
ఈ నెల 22న ఇంగ్లాండ్కు గంగూలీ?
న్యూఢిల్లీ: కరోనా కేసుల కారణంగా ఇంగ్లాండ్తో శుక్రవారం ప్రారంభంకావాల్సిన ఐదో టెస్టు రద్దవ్వడం అందర్నీ నిరాశకు గురిచేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ...
ఇంగ్లాండ్-ఇండియా జట్ల మధ్య ఐదో టెస్టు రద్దు
మాంచెస్టర్: ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన ఐదో టెస్టును ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు రద్దు చేసింది. టీమిండియా శిక్షణ బృందంలోని సభ్యులకు కరోనా పాజిటివ్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇసిబి వెల్లడించింది. ఇప్పటికే...
టీ20 వరల్డ్కప్కు భారత జట్టు ప్రకటన
అశ్విన్, అక్షర్ పటేల్కు స్థానం
టి20 వరల్డ్కప్కు భారత జట్టు ప్రకటన
కొత్త బాధ్యతల్లో ధోనీ
ముంబయి: వచ్చే అక్టోబర్లో జరగనున్న టి20 వరల్డ కప్ మ్యాచ్లకు టీమిండియా జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) బుధవారం...
కోహ్లీ కెప్టెన్సీ అద్భుతం
కరాచి: ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్టులో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ అద్భుతంగా ఉందని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ ప్రశంసించాడు. ఈ మ్యాచ్లో భారత్తొలి ఇన్నింగ్స్లో 191 పరుగులకే కుప్పకూలినప్పటికీ.....
విడిపోయిన ధావన్, ఆయేషా జంట
తొమ్మిదేళ్ల వివాహ జీవితానికి స్వస్తి చెప్పిన దంపతులు
న్యూఢిల్లీ: టీమిండియా ఆటగాడు శిఖర్ ధావన్, ఆయేషా ముఖర్జీ జంట విడిపోయింది. ఈ విషయాన్ని ఆయేషా ముఖర్జీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిది. దీంతో ఈ జంట...
అశ్విన్ విషయాన్ని కోహ్లికి వదిలేసి విజయాన్ని ఆస్వాధించండి: ఏబీడీ
లండన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి ఐపీఎల్ సహచర క్రికెటర్, దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ అండగా నిలిచాడు. తుది జట్టు ఎంపిక విషయంలో కోహ్లి సరైన నిర్ణయాలే తీసుకున్నాడని సమర్థించాడు. తుది...
కెఎల్ రాహుల్కు జరిమానా..
లండన్: టీమిండియా బ్యాట్స్మన్ కెఎల్ రాహుల్కు ఐసిసి జరిమానా విధించింది. అంపైర్ నిర్ణయంపై రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేసినందుకు అతని మ్యాచ్ ఫీజులో 15శాతం కోత విధించారు. ఐసిసి కోడ్ ఆఫ్ కాండక్ట్...
అదరగొట్టిన శార్దూల్, పంత్
ఏడో వికెట్కు సెంచరీ భాగస్వామ్యం
భారత్ 466 పరుగులకు ఆలౌట్
ఇంగ్లాండ్ ముందు 368 పరుగుల భారీ లక్ష్యం
లండన్: ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ భారీ స్కోరు సాధించడం ద్వారా మ్యాచ్పై పట్టు బిగించింది....
రవిశాస్త్రికి కరోనా పాజిటివ్
ఓవల్: ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్ నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు టీమిండియాకు షాకింగ్ వార్త తెలిసింది. జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు బిసిసిఐ కార్యదర్శి జై...
రోహిత్ సెంచరీ.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 270/3
లండన్: ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో కదం తొక్కాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ 14 ఫోర్లు, సిక్స్తో 127 పరుగులు చేశాడు. మరోవైపు పుజారా కూడా...
రసవత్తరంగా నాలుగో టెస్టు: రెండో ఇన్నింగ్స్ లో భారత్ 43/0
లండన్: ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న నాలుగో టెస్టులో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(20),...
ఇంగ్లండ్కు భారీ ఆధిక్యం
లండన్: భారత్తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యాన్ని సాధించింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 191 పరుగులు చేసింది. తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన ఇంగ్లండ్ 290...
కోహ్లిపై విమర్శల వర్షం..
ముంబై:ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో జట్టు ఎంపికపై విమర్శలు వెల్లువెత్తాయి. వరుస వైఫల్యాలు చవిచూస్తున్నా పుజారా, రహానె, జడేజాలను తుది జట్టులో కొనసాగించడంపై పలువురు మాజీ క్రికెటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక...
ఇంగ్లండ్ కు బుమ్రా ఝలక్..
లండన్ (ఓవల్): నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ జట్టుకు టీమిండియా బౌలర్ బుమ్రా షాకిచ్చాడు. తొలి రోజు టీమిండియాను మొదటి ఇన్నింగ్స్లో 191 పరుగులకే ఆలౌట్ చేసి బ్యాటింగ్ చేపట్టిన...