Home Search
సుప్రీంకోర్టు - search results
If you're not happy with the results, please do another search
ఈ నెలలోనే స్థలాల సమస్య ఒక కొలిక్కి రానుంది: సిఎం
త్వరలోనే జర్నలిస్టులకు, ఎంఎల్ఎల స్థలాలు
కొత్త చట్టం తీసుకొచ్చి... అర్హులైన వారందరికి ఇస్తాం: సిఎం కెసిఆర్
హైదరాబాద్ : జర్నలిస్టులకు, శాసనసభ్యులకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు గుడ్న్యూస్ చెప్పారు. ఈ నెలాఖరులోగా ఇళ్ళ స్థలాల సమస్యకు...
మరింత తీవ్రంగా పెగాసస్
కాళ్లకు చుట్టుకొన్న పాము వదిలిపెట్టనట్టు ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని పెగాసస్ స్పైవేర్ ఉదంతం విడిచిపెట్టడం లేదు. అందులోని మానవ హక్కుల హరణం, వ్యక్తిగత గోప్యత హక్కు ఖననం దేశ ప్రజాస్వామ్యాన్ని కళంకితం చేస్తూ...
దిశ ఎన్కౌంటర్ కేసు.. విచారణ పూర్తి చేసిన సిర్పూర్కర్ కమిషన్
విచారణ పూర్తి చేసిన సిర్పూర్కర్ కమిషన్.. సుప్రీంకోర్టుకు చేరిన నివేదిక
హైదరాబాద్: దిశ నిందితుల ఎన్కౌంటర్పై ఏర్పాటైన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ విచారణను పూర్తి చేసింది. విచారణకు సంబంధించిన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. సిర్పూర్కర్...
పెగాసస్ ప్రకంపనలు
2017లోనే స్పైవేర్ను భారత్ కొనుగోలు చేసింది
ఇజ్రాయెల్తో రక్షణ ఒప్పందంలో పెగాసస్ భాగమే
న్యూయార్క్ టైమ్స్ తాజా సంచలన కథనం
మోడీ-నెతన్యాహూ అనుబంధంపై ప్రస్తావన
ప్రధాని మోడీ దేశద్రోహానికి పాల్పడ్డారు : రాహుల్
దేశాన్ని బిగ్బాస్ షోలా మార్చారు :...
రాహుల్పై ఆర్ఎస్ఎస్ పరువునష్టం కేసులో ఫిబ్రవరి 5 నుంచి రోజువారీ విచారణ
థాణె: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కార్యకర్త ఒకరు దాఖలు చేసిన పరువునష్టం కేసు విచారణ ఫిబ్రవరి 5వ తేదీ నుంచి రోజువారీగా జరుగుతుందని మహారాష్ట్రలోని థానె జిల్లాలోని...
చట్టసభల్లో కట్టు తప్పొద్దు
సభ్యులు రాజనీతిని ప్రదర్శించాలి తప్ప, చిక్కులు సృష్టించొద్దు
కేకలు, వ్యక్తిగత విమర్శలతో జనంలో దురభిప్రాయం
మహారాష్ట్ర అసెంబ్లీలో 12మంది సభ్యులపై ఏడాది సస్పెషన్ రాజ్యాంగ విరుద్ధం
స్పీకర్ నిర్ణయంలో హేతుబద్ధత లేదు :...
మేము ఎలాంటి ప్రమాణాలను నిర్దేశించలేము
రాష్ట్రప్రభుత్వాలే లెక్కలు సేకరించాలి
ఎస్సి, ఎస్టి ప్రమోషన్లలో రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ: ప్రమోషన్లలో ఎస్సి, ఎస్టి రిజర్వేషన్ల కేసుపై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో షెడ్యూల్డ్ కులాలు(...
12 మంది బిజెపి ఎమ్మెల్యేల సస్పెన్షన్ రాజ్యాంగ వ్యతిరేకం
మహారాష్ట్ర అసెంబ్లీ తీర్మానంపై సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ: గత ఏడాది జులైలో మిగిలిన సమావేశాల కాలానికి మించి మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి 12 మంది బిజెపి సభ్యులను సస్పెండ్ చేస్తూ ఆమోదించిన తీర్మానాన్ని సుప్రీంకోర్టు...
ఉద్యోగులతో చర్చలు జరిపేందుకు సిద్ధం: సజ్జల
అమరావతి: ఉద్యోగులతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పిఆర్సి విషయంలో అపోహలు తొలగించేందుకు సిద్ధంగా ఉన్నామని, చర్చలతోనే...
పరిమితులు అవసరం
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు తెర లేచి ఓటు పోరు హోరాహోరీగా సాగుతున్న దశలో, బరిలోని పార్టీలు ఓటర్లకు పలు రకాల ఉచితాలను వాగ్దానం చేసి ఖజానాలను గుల్లచేసే సంప్రదాయంపై సుప్రీంకోర్టులో వ్యాజ్యం...
కేంద్రం ‘జల’కాలాట
తెలంగాణ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలపై అలవిమాలిన ఆలస్యం
కృష్ణ జలాల్లో నేటికీ నోచుకోని నికర జలాల కేటాయింపు
కొత్త ట్రిబ్యునల్పై 4నెలలు గడిచినా ఉలుకూపలుకూ లేదు
సుప్రీంలో తెలంగాణ కేసు ఉపసంహరించుకున్నా...
రాజ్యాంగ పతనంలో రాజకీయుల పాత్ర
రాజ్యాంగ ముసాయిదాను సమర్పిస్తూ ముసాయిదా కమిటీ అధ్యక్షులు అంబేడ్కర్, రాజ్యాంగ నిర్మాణసభ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ ప్రజలను హెచ్చరించారు. పాలకులు చెడ్డవారైతే మంచి రాజ్యాంగమైనా చెడుగా మారుతుంది. మంచివారైతే రా జ్యాంగం చెడ్డదైనా...
విల్లు రాయకున్నా తండ్రి ఆస్తిలో కూతుళ్లకు వాటా
సుప్రీంకోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ : ఆస్తి హక్కుకు సంబంధించిన వ్యవహారంలో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. వీలునామా రాయకుండా ఒక వ్యక్తి మరణిస్తే.. అతని స్వార్జితం, వారసత్వంగా సంక్రమించిన ఆస్తుల్లో.. అతని...
యాంట్రిక్స్ దేవాస్ కేసు దేశంపై మోసం
ఇది ఎలా జరిగిందో గత యుపిఎ ప్రభుత్వం చెప్పాలి
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ : ఇస్రోకు చెందిన కమర్షియల్ వింగ్ యాంట్రిక్స్దేవాస్ మల్టిమీడియా మధ్య వివాదాస్పద ఒప్పందం కేసుపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్...
అభ్యర్థుల నేరచరిత్ర వెల్లడించేలా చూడాలంటూ పిటిషన్
ఎన్నికలకు ముందే పరిశీలించనున్న సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికకు కారణాలతో పాటుగా వారి క్రిమినల్ కేసుల వివరాలను కూడా తమ వెబ్సైట్లలో ప్రచురించేలా చూసే విధంగా ఎన్నికల కమిషన్కు ఆదేశాలు ఇవ్వాలని...
మహిళలపై కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకే అరెస్ట్ చేశాం
నర్సింహానంద్ అరెస్టుపై పోలీసుల వివరణ
లక్నో: గత నెలలో హరిద్వార్లోని ‘ధర్మ సన్సద్‘ లేదా మతపరమైన సభలో మత పెద్ద నర్సింహానంద్ ద్వేషపూరిత ప్రసంగాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే పోలీసులు అతన్ని మహిళలపై...
నా హత్యకు కుట్ర వైసిపి రెబల్ ఎంపి రఘురామ సంచలన ఆరోపణలు
మన తెలంగాణ/హైదరాబాద్: జార్ఖండ్కు చెందిన వారితో తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందని నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజు సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం నాడు న్యూఢిల్లీలో వైసిపి రెబెల్ ఎంపి రఘురామకృష్ణంరాజు...
నిష్పక్షపాత దర్యాప్తు!
పంజాబ్ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ భద్రతా వైఫల్య ఘటనపై సుప్రీంకోర్టు అయిదుగురు సభ్యుల విచారణ కమిటీని నియమించడం వొక మంచి పరిణామం. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా...
సింగరేణి తెలంగాణదే
నిర్ణయాన్ని త్వరలో తెలియజేస్తామన్న అజయ్ భల్లా
ఆప్మేల్ పై సమర్థవంతంగా రాష్ట్రం వాదన
ఎపి నుంచే తెలంగాణ విద్యుత్ సంస్థలకు రూ.12,111కోట్లు రావలసి ఉంది
కోర్టులకెక్కడంతో విభజన సమస్యలు జఠిలం
షెడ్యూల్ 9లోని సంస్థలపై ఎపి షరతులను ఉల్లంఘిస్తూ...
షర్మిల పార్టీ రిజిస్టర్ కాలేదు
ఇతర పేర్లు ప్రతిపాదించాలని సూచించాం
అన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు పరిశీలనలో ఉంది
స.హ.దరఖాస్తుకు భారత ఎన్నికల కమిషన్ స్పష్టం
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిల పెట్టిన వైయస్సార్ తెలంగాణ...