Home Search
కెటిఆర్ - search results
If you're not happy with the results, please do another search
చంద్రబాబు అరెస్టు దురదృష్టకరం: హరీష్ రావు
హైదరాబాద్: టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం దురదృష్టకరమని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. శనివారం చంద్రబాబు అరెస్టుపై మంత్రి హరీశ్ రావు...
కాంగ్రెస్ కు ఆ రాష్ట్రం నుంచి డబ్బులు వస్తున్నాయి….
హైదరాబాద్: కర్నాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ బెంగళూరులో బిల్డర్ల నుంచి ఒక చదరపు అడుగుకు రూ.500 రాజకీయ ఎన్నికల పన్ను వసూలు చేస్తోందని మంత్రి కెటిఆర్ తన ట్విట్టర్లో ట్వీట్...
అడ్వెంట్ ఆగయా
రూ. 16,650 కోట్ల భారీ పెట్టుబడి
సంస్థకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలందిస్తాం...
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ పెట్టుబడులకు కేంద్రంగా మారుతోంది. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వరుస కడుతున్నాయి. ఇప్పటికే పలు అంతర్జాతీయ,...
అలిశెట్టి కుటుంబానికి సిఎం అండ
కెసిఆర్ ఆదేశాల మేరకు ఇల్లు కేటాయించిన మంత్రి కెటిఆర్
హైదరాబాద్ జియాగౌడలో ఇల్లు కేటాయిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ
తెలంగాణ కవి అలిశెట్టి కుటుంబానికి అండగా నిలిచిన రాష్ట్ర సర్కార్
మన తెలంగాణ / హైదరాబాద్ :...
భద్రాచలంలో కాంగ్రెస్కు షాక్… బిఆర్ఎస్లో చేరిన కీలక నేతలు
హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. భద్రాచలం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో చీలిక ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సర్పంచులు, జడ్పీటిసి, ఎంపిపిలతో పాటు 50...
ఆయిల్పామ్ సాగుతో రైతులకు ఎంతో మేలు: నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు వ్యవసాయాన్ని బలోపేతం చేశారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. సంకిరెడ్డిపల్లి దగ్గర ఆయిల్పామ్ ఫ్యాక్టరీకి మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేసిన సందర్భంగా శుక్రవారం...
తెలంగాణలో ఇంటర్నేషనల్ సంస్థ భారీ పెట్టుబడి
హైదరాబాద్: తెలంగాణలో గ్లోబల్ ప్రైవేటు ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్ భారీ పెట్టుబడి పెట్టనుంది. అడ్వెంట్ ఇంటర్నేషనల్ సంస్థ తెలంగాణలో సుమారుగా రూ.16650 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. కెటిఆర్తో సంస్థ ఎండి పంకజ్...
ప్రగతి పరుగులు
పారిశ్రామిక అనుకూల విధానాలు, సమర్థ నాయకత్వంతో అభివృద్ధి
రూ. 1200 కోట్ల తన తయారీ కేంద్రానికి కిటెక్స్ శంకుస్థాపన
మన తెలంగాణ/ హైదరాబాద్/ షాబాద్ : దేశంలో తెలంగాణ అభివృద్దిలో ముందు ఉందని, దానికి సమర్థ...
రేవంత్కు పక్క రాష్ట్రంపై ఉన్న శ్రద్ధ తెలంగాణపై లేదు: బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
తెలంగాణ పర్యటనకు రాబోతున్న ప్రధాని..
రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులకు గ్రీన్సిగ్నల్ ఇవ్వాలి
మనతెలంగాణ/హైదరాబాద్: టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి పక్క రాష్ట్రం రాజకీయాలపై ఉన్న శ్రద్ధ తెలంగాణ రాజకీయాలపై లేకపోవడం శోచనీయమని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ...
షాబాద్ గతంలో ఎలా ఉంది ఇప్పుడెలా ఉంది: రంజిత్ రెడ్డి
హైదరాబాద్: చందనవెల్లిలో సింటెక్స్ ప్లాంట్ ఏర్పాటు సంతోషకరమైన విషయమని మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. వెల్స్పన్ కంపెనీని తీసుకొచ్చిన మంత్రి కెటిఆర్కు ధన్యవాదాలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా చందనవెల్లిలో వెల్స్పన్ ప్లాంట్కు మంత్రి...
వారంటీ పార్టీ గ్యారంటీలు
న తెలంగాణ/సిరిసిల్ల: కాంగ్రెస్కు ఎ ప్పుడో వారంటీ అయిపోయిందని, కాంగ్రెస్కు ఓటేసి అధికారం ఇస్తే మళ్లీ రాష్ట్రంలో చీకటి రోజులు వస్తాయని పురపాలక, ఐటిశాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. బు ధవారం...
మీరు రాజకీయాల నుంచి గవర్నర్ కాలేదా?
తమిళిసై తీరుపై భగ్గుమన్న మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తులనే ఎంఎల్సిలుగా కేబినెట్ సిఫార్సు చేసింది. గవర్నర్ తమిళి సై మంచి మనసుతో ఆలోచించి ఉంటే కేబినెట్ సిఫా ర్సు...
సిఎం కెసిఆర్కు స్వల్ప అస్వస్థత
మంత్రి కెటిఆర్ ట్వీట్
మన తెలంగాణ/హైదరాబాద్ : సిఎం కెసిఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గత వారం రోజులుగా వైరల్ ఫీవర్, దగ్గుతో బాధపడుతున్నారని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ మంగళవారం...
ప్రధానిని ప్రశ్నించే అర్హత మీకు లేదు : బిజెపి
మనతెలంగాణ/ హైదరాబాద్ : మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని, అప్పుల కుప్పగా మార్చిన బిఆర్ఎస్ నేతలు.. ప్రధానిపై వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్ వి సుభాష్ అన్నారు. మంగళవారం...
అభివృద్ధిలో అన్ఫిట్.. : డికె అరుణ
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర ప్రజల సొమ్మును దోచుకోవడంలో బిఆర్ఎస్ ఫిట్ అని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో అన్ ఫిట్ అని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ ఆరోపించారు. మంగళవారం ఆమె...
దక్షిణాదివాణి అణచాలని చూస్తే మౌనం వహించం
దక్షిణాదివాణి అణచాలని చూస్తే మౌనం వహించం
లోక్సభ సీట్లు తగ్గితే బలమైన ప్రజాఉద్యమం వస్తుంది
ట్విట్టర్లో మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: డీలిమిటేషన్(పునర్విభజన)పై దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను కేంద్రం వినాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కె.టి.రామారావు డిమాండ్...
ప్రగతికి శిక్ష?
ఒక రాష్ట్ర జన సంఖ్యను బట్టి లోక్సభలో దాని స్థానాల సంఖ్య వుండాలని రాజ్యాంగం నిర్దేశించిన పద్ధతి మంచికి శిక్ష, చెడుకి బహుమతి లభించేలా చేస్తున్నది. ప్రతి ఒక్క జనాభా లెక్కల సేకరణ...
మూసీ, ఈసీపై రూ. 545 కోట్లతో 14 బ్రిడ్జిలు
అక్టోబర్ చివరి నాటికి మూసీనీటి శుద్ధీకరణ పనులు పూర్తి
గత ప్రభుత్వాల వల్లే మురికి కూపంగా మూసీనది
సివరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ను పూర్తి చేసి ఈ బ్రిడ్జిలు కడుతున్నాం
గోదావరి జలాలతో గండిపేట చెరువును నింపుతాం
రాష్ట్ర పురపాలక,...
మూసీ, ఈసా నదులపై వంతెనలు
రూ.168 కోట్లతో హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఐదు బ్రిడ్జిల నిర్మాణం
నేడు శంకుస్థాపన చేయనున్న మున్సిపల్ మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మూసీ, ఈసా నదులపై వంతెనల (బ్రిడ్జిల) నిర్మాణపనులు త్వరలో ప్రారంభం...
మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా చేయడం హర్షనీయం: ఆడెపు వరలక్ష్మి
మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రం ప్రభుత్వం మినీ అంగన్వాడీ టీచర్లను ఎలాంటి షరతులు లేకుండా మెయిన్ అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేసినందుకు తెలంగాణ రాష్ట్ర మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు...