Home Search
కెటిఆర్ - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలో ఇంటర్నేషనల్ సంస్థ భారీ పెట్టుబడి
హైదరాబాద్: తెలంగాణలో గ్లోబల్ ప్రైవేటు ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్ భారీ పెట్టుబడి పెట్టనుంది. అడ్వెంట్ ఇంటర్నేషనల్ సంస్థ తెలంగాణలో సుమారుగా రూ.16650 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. కెటిఆర్తో సంస్థ ఎండి పంకజ్...
ప్రగతి పరుగులు
పారిశ్రామిక అనుకూల విధానాలు, సమర్థ నాయకత్వంతో అభివృద్ధి
రూ. 1200 కోట్ల తన తయారీ కేంద్రానికి కిటెక్స్ శంకుస్థాపన
మన తెలంగాణ/ హైదరాబాద్/ షాబాద్ : దేశంలో తెలంగాణ అభివృద్దిలో ముందు ఉందని, దానికి సమర్థ...
రేవంత్కు పక్క రాష్ట్రంపై ఉన్న శ్రద్ధ తెలంగాణపై లేదు: బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
తెలంగాణ పర్యటనకు రాబోతున్న ప్రధాని..
రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులకు గ్రీన్సిగ్నల్ ఇవ్వాలి
మనతెలంగాణ/హైదరాబాద్: టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి పక్క రాష్ట్రం రాజకీయాలపై ఉన్న శ్రద్ధ తెలంగాణ రాజకీయాలపై లేకపోవడం శోచనీయమని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ...
షాబాద్ గతంలో ఎలా ఉంది ఇప్పుడెలా ఉంది: రంజిత్ రెడ్డి
హైదరాబాద్: చందనవెల్లిలో సింటెక్స్ ప్లాంట్ ఏర్పాటు సంతోషకరమైన విషయమని మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. వెల్స్పన్ కంపెనీని తీసుకొచ్చిన మంత్రి కెటిఆర్కు ధన్యవాదాలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా చందనవెల్లిలో వెల్స్పన్ ప్లాంట్కు మంత్రి...
వారంటీ పార్టీ గ్యారంటీలు
న తెలంగాణ/సిరిసిల్ల: కాంగ్రెస్కు ఎ ప్పుడో వారంటీ అయిపోయిందని, కాంగ్రెస్కు ఓటేసి అధికారం ఇస్తే మళ్లీ రాష్ట్రంలో చీకటి రోజులు వస్తాయని పురపాలక, ఐటిశాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. బు ధవారం...
మీరు రాజకీయాల నుంచి గవర్నర్ కాలేదా?
తమిళిసై తీరుపై భగ్గుమన్న మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తులనే ఎంఎల్సిలుగా కేబినెట్ సిఫార్సు చేసింది. గవర్నర్ తమిళి సై మంచి మనసుతో ఆలోచించి ఉంటే కేబినెట్ సిఫా ర్సు...
సిఎం కెసిఆర్కు స్వల్ప అస్వస్థత
మంత్రి కెటిఆర్ ట్వీట్
మన తెలంగాణ/హైదరాబాద్ : సిఎం కెసిఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గత వారం రోజులుగా వైరల్ ఫీవర్, దగ్గుతో బాధపడుతున్నారని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ మంగళవారం...
ప్రధానిని ప్రశ్నించే అర్హత మీకు లేదు : బిజెపి
మనతెలంగాణ/ హైదరాబాద్ : మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని, అప్పుల కుప్పగా మార్చిన బిఆర్ఎస్ నేతలు.. ప్రధానిపై వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్ వి సుభాష్ అన్నారు. మంగళవారం...
అభివృద్ధిలో అన్ఫిట్.. : డికె అరుణ
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర ప్రజల సొమ్మును దోచుకోవడంలో బిఆర్ఎస్ ఫిట్ అని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో అన్ ఫిట్ అని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ ఆరోపించారు. మంగళవారం ఆమె...
దక్షిణాదివాణి అణచాలని చూస్తే మౌనం వహించం
దక్షిణాదివాణి అణచాలని చూస్తే మౌనం వహించం
లోక్సభ సీట్లు తగ్గితే బలమైన ప్రజాఉద్యమం వస్తుంది
ట్విట్టర్లో మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: డీలిమిటేషన్(పునర్విభజన)పై దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను కేంద్రం వినాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కె.టి.రామారావు డిమాండ్...
ప్రగతికి శిక్ష?
ఒక రాష్ట్ర జన సంఖ్యను బట్టి లోక్సభలో దాని స్థానాల సంఖ్య వుండాలని రాజ్యాంగం నిర్దేశించిన పద్ధతి మంచికి శిక్ష, చెడుకి బహుమతి లభించేలా చేస్తున్నది. ప్రతి ఒక్క జనాభా లెక్కల సేకరణ...
మూసీ, ఈసీపై రూ. 545 కోట్లతో 14 బ్రిడ్జిలు
అక్టోబర్ చివరి నాటికి మూసీనీటి శుద్ధీకరణ పనులు పూర్తి
గత ప్రభుత్వాల వల్లే మురికి కూపంగా మూసీనది
సివరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ను పూర్తి చేసి ఈ బ్రిడ్జిలు కడుతున్నాం
గోదావరి జలాలతో గండిపేట చెరువును నింపుతాం
రాష్ట్ర పురపాలక,...
మూసీ, ఈసా నదులపై వంతెనలు
రూ.168 కోట్లతో హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఐదు బ్రిడ్జిల నిర్మాణం
నేడు శంకుస్థాపన చేయనున్న మున్సిపల్ మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మూసీ, ఈసా నదులపై వంతెనల (బ్రిడ్జిల) నిర్మాణపనులు త్వరలో ప్రారంభం...
మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా చేయడం హర్షనీయం: ఆడెపు వరలక్ష్మి
మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రం ప్రభుత్వం మినీ అంగన్వాడీ టీచర్లను ఎలాంటి షరతులు లేకుండా మెయిన్ అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేసినందుకు తెలంగాణ రాష్ట్ర మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు...
అమెరికా వేదికగా మన విజయగాథ
తెలంగాణ వ్యవసాయ రంగంపై అంతర్జాతీయ సదస్సులో ప్రదర్శనకు అవకాశం
మంత్రి కెటిఆర్కు ఆహ్వానం
అక్టోబర్ 24నుంచి 26వరకు నార్మన్ ఇ బోర్లాగ్ డైలాగ్
మనతెలంగాణ/హైదరాబాద్ : అమెరికా వేదిక గా జరిగే నార్మన్ ఇ. బోర్లాగ్...
మరో అద్భుతానికి వేదిక కానున్న భాగ్యనగరం
ప్రపంచ ప్రఖ్యాత లులూ గ్రూప్
కూకట్పల్లిలో దేశంలోనే అతిపెద్ద మెగా షాపింగ్ మాల్
రూ.300 కోట్లతో నిర్మాణం.. రెండు వేల మందికి ఉపాధి కల్పన
26వ తేదీన మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా ప్రారంభం
మన...
జగద్గిరిగుట్టలో యువకుడి ఆత్మహత్య
హైదరాబాద్: మొబైల్ ఫోన్ పోయిందని మనస్థాపం చెందిన ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం తెల్లవారుజామున జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... జగద్గిరిగుట్ట పిఎస్...
ఫోన్ పోయిందని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య
మేడ్చల్: ఫోన్ పోయిందని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జగద్గిరిగుట్టలో చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం జగద్గిరిగుట్ట ఎళ్లమ్మబండలో కెటిఆర్ కాలనీలో నివాసముంటున్న నితీష్ రాజు(26) అనే యువకుడు ఇంట్లో ఫ్యాన్...
తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి
రూ. 350 కోట్ల రూపాయలను పెట్టుబడి పెడుతున్న సింటెక్స్
అందుబాటులోకి రానున్న 1000 ఉద్యోగాలు
28న ప్లాంట్ శంఖుస్థాపన
పెట్టుబడిని ఆహ్వానించిన మంత్రి కెటిఆర్
మన తెలంగాణ / హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానున్నది....
హరీశ్వర్రెడ్డికి అంతిమ వీడ్కోలు
మనతెలంగాణ/హైదరాబాద్ : పరిగి మాజీ ఎంఎల్ఎ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ ఉపసభాపతి కొప్పుల హరీశ్వర్ రెడ్డి శుక్రవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కొప్పుల హరీశ్వర్రెడ్డి ఇటీవలే కోలుకుని...