Home Search
టీమిండియా - search results
If you're not happy with the results, please do another search
ఆ ఇద్దరి బ్యాటింగ్పై ప్రశంసల వర్షం
లండన్: ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో చారిత్రక బ్యాటింగ్తో అదరగొట్టిన మహ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రాలపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. క్లిష్ట సమయంలో బ్యాటింగ్కు దిగిన షమి, బుమ్రాలు...
షమీ హాఫ్ సెంచరీ… ఇండియా 298/8 డిక్లేర్డ్
లార్డ్స్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ ఐదో రోజు టీమిండియా 109.3 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేయగానే విరాట్ కోహ్లీ డిక్లేర్ చేశాడు. ప్రస్తుతం...
పంత్, ఇషాంత్ ఔట్… భారత్ 209/8
లార్డ్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ ఐదో రోజు టీమిండియా 89.3 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 209 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుతం భారత్ 182 పరుగుల...
లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 56/3
లండన్: లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో టీమిండియాకు మరో కీలక వికెట్ కోల్పోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(20) మరోసారి నిరాశపర్చాడు. జట్టు స్కోరు 27 పరుగులకే ఇండియా...
రెండో వికెట్ కోల్పోయిన భారత్..
లండన్: లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు కెఎల్ రాహుల్, రోహిత్ శర్మలు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. జట్టు స్కోరు...
రెండో ఇన్నింగ్స్: తొలి వికెట్ కోల్పోయిన ఇండియా..
లండన్: లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మొదటి ఇన్నింగ్స్ శతకంతో మెరిసిన ఓపెనర్ కెఎల్ రాహుల్ రెండో ఇన్నింగ్స్ లో నిరాశపర్చాడు....
అదరగొట్టిన రూట్
రాణించిన ఇషాంత్, సిరాజ్, రసవత్తరంగా లార్డ్స్ టెస్టు
లండన్: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఇంగ్లండ్ కెప్టెన్ కెప్టెన్ జో రూట్ అజేయ శతకంతో చెలరేగడంతో...
చివరి రోజు ఆట వర్షార్పణం
నాటింగ్ హామ్: భారత్, ఇంగ్లండ్ మధ్య నాటింగ్హామ్లోని ట్రెంట్బ్రిడ్జిలో జరిగిన తొలి టెస్టు డ్రా అయింది. వరుణుడే ఈ టెస్టును డ్రా చేశాడనడమే సబబుగా ఉంటుంది. చివరి రోజు 157 పరుగుల విజయ...
ఓడినా ‘మనసులు గెలిచారు’
కాంస్యం పోరులో భారత్ ఓటమి
చిరస్మరణీయం రాణి సేన పోరాటం
మహిళా హాకీ జట్టు ఆటకు దేశం ఫిదా
టోక్యో: ఒలింపిక్స్లో చరిత్ర సృష్టించే అవకాశాన్ని భారత మహిళా హాకీ జట్టు తృటిలో చేజార్చుకుంది. కాంస్యం కోసం...
కోహ్లి సేనకు పరీక్ష
ఆత్మవిశ్వాసంతో ఇంగ్లండ్, నేటి నుంచి తొలి టెస్టు
నాటింగ్హామ్: సుదీర్ఘ భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్కు బుధవారం తెరలేవనుంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో సిరీస్ ఆసక్తికరంగా సాగడం ఖాయం. ఇరు జట్ల మధ్య...
పసిడి ఆశలు ఆవిరి
హాకీ సెమీస్లో భారత్ చిత్తు, కాంస్యం కోసం జర్మనీతో పోరు
టోక్యో: వరుస విజయాలతో టోక్యో ఒలింపిక్స్లో పెను ప్రకంపనలు సృష్టించిన భారత పురుషుల హాకీ జట్టు సెమీఫైనల్లో ఘోర పరాజయం పాలైంది. మంగళవారం...
ఇంగ్లండ్కు పయనమైన సూర్యకుమార్, పృథ్వా షా..
కొలంబో: శ్రీలంక పర్యటనలో రాణించిన టీమిండియా బ్యాట్స్మన్స్ సూర్యకుమార్ యాదవ్, పృథ్వా షా ఇద్దరూ సోమవారం ఇంగ్లండ్కు బయల్డేరాడు. రేపటి(బుధవారం)నుంచి భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది....
రాణి సేన సంచలనం
రాణి సేన సంచలనం
మహిళల హాకీ సెమీస్లో భారత్
టోక్యో: భారత మహిళా హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్లో చారిత్రక విజయంతో సెమీఫైనల్కు చేరుకుంది. సోమవారం హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో రాణి రాంపాల్ టీమ్...
చేతులెత్తేసిన బ్యాట్స్ మెన్స్.. శ్రీలంక టార్గెట్ 82
కొలంబో:ఆతిథ్య శ్రీలంక జట్టుతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా బ్యాట్స్ మెన్లు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో భారత్ టీ20లో మరోసారి తక్కువ స్కోరుకే పరిమితమైంది. టాస్ గెలచి ముందుగా బ్యాటింగ్...
మూడో టీ20: 25 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన భారత్..
కొలంబో: ఆతిథ్య శ్రీలంక జట్టుతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. టాస్ గెలచి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఆదిలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది....
రెండో టి20లో లంక గెలుపు
రెండో టి20లో లంక గెలుపు
సిరీస్ సమం, నేడు ఆఖరి పోరు
కొలంబో: భారత్తో జరిగిన రెండో ట్వంటీ20లో శ్రీలంక నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో లంక సిరీస్ను 1-1తో సమం...
రెండో టీ20: నిరాశపర్చిన బ్యాట్స్ మెన్స్.. లంక టార్గెట్ 133
కొలంబో: ఆతిథ్య జట్ట శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా బ్యాట్స్ మెన్స్ విఫలమయ్యారు. దీంతో భారత్, శ్రీలంక జట్టుకు 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. టాస్...
నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి యువరాజ్ సింగ్ సాయం
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వాస్పత్రికి టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సాయం చేశారు. యువికెన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ. 2.5 కోట్లతో 120 ఐసియు పడకలను ఏర్పాటు చేశాడు. ఈ బెడ్లను...
శ్రీలంక టూర్.. పాండ్యాకు పాజిటివ్
కొలంబో: టీమిండియా శ్రీలంక టూర్ లో కరోనా కలకలం రేపుతోంది. భారత ఫ్లేయర్ కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఇరు జట్లు ఐసోలేషన్ లో ఉన్నాయి. దీంతో భారత్-శ్రీలంక...
రాణించిన సూర్య, భువీ
తొలి టి20 మ్యాచ్లో లంకపై భారత్ ఘన విజయం
కొలంబో: శ్రీలంకతో ఆదివారం ఇక్కడ జరిగిన తొలి టి20 మ్యాచ్లో భారత్ 38 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 165...