Home Search
కార్లను - search results
If you're not happy with the results, please do another search
పశ్చిమ బెంగాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం: 13 మంది మృతి
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ లో జాల్ పజ్ గురి జిల్లా ధుప్ గురి ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదంలో చోటుు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో 13 మంది...
ఫైనాన్స్లో కార్లు తీసుకుని మోసం
హైదరాబాద్: ఫైన్సాలో కార్లు తీసుకుని డబ్బులు కట్టకుండా మోసం చేసి తప్పించుకు తిరుగుతున్న నిందితుడికి ఎల్బి నగర్ సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి ఇన్నోవా, ఫార్చునర్, వోల్వో కార్లను...
నగర రోడ్లపై.. విచ్చలవిడిగా డ్రైవ్ స్పెషల్ బైక్స్
మన తెలంగాణ , హైదరాబాద్ : నగర రోడ్లపై అనుమతి లేకుండా తిరుగుతున్న‘ డ్రైవ్స్ స్పెషల్ బైక్స్’ తిరుగుతున్న ద్విచక్రవాహనాలపై రవాణాశాఖ అధికారులు దృష్టి పెట్టక పోవడంతో సంస్థ పెద్ద ఎత్తున ఆదాయం...
జలప్రళయం
వద్దు మొర్రో అంటున్నా విడవకుండా కురుస్తున్న వర్షాలు మంగళవారం రాత్రి గరిష్ఠ స్థాయికి మించి రెచ్చిపోయి జల ప్రళయాన్ని సృష్టించాయి. రెండు తెలుగు రాష్ట్రాలనూ అతలాకుతలం చేశాయి. ఇంకా వర్షాలున్నాయని వాతావరణ వార్తలు...
కట్టల గుట్ట
హైదరాబాద్: కార్లలో తరలిస్తున్న హవాలా డబ్బులను వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. రెండు కార్లలో భారీ ఎత్తున డబ్బులు తరలిస్తున్న నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద ఉన్న రూ.3,75,30,000ను స్వాధీని...
అవినీతిపై కెసిఆర్ మహాస్త్రం
తెలంగాణ రాష్ట్రంలో నూతన అధ్యాయానికి తెరలేపిన శుభ రోజు ఈ నెల 9వ తారీఖు. రెవెన్యూ సంస్కరణల కోసం కెసిఆర్ గత 4సంవత్సరాలుగా కఠోర కసరత్తే జరిపారు. రెవెన్యూ వ్యవస్థ అవినీతి కాన్సర్తో...
ఫ్లయింగ్ కారు ప్రయోగం సఫలం
ఓ వ్యక్తితో గాలిలో ఎగిరిన కారు
వీడియో విడుదల చేసిన జపాన్ స్కైడ్రైవ్
టోక్యో: గాలిలో ఎగిరే కారు(ఫ్లయింగ్ కారు)ను రూపొందించడంలో విజయవంతమైనట్టు జపాన్ స్కై డ్రైవ్ ఇంక్ ప్రకటించింది. ప్రయోగ వీడియోను శుక్రవారం విడుదల...
మారుతి స్విఫ్ట్ 2.2 మిలియన్ల సేల్స్
న్యూఢిల్లీ: మారుతి సుజుకి స్విఫ్ట్ మార్కెట్లోకి 2005 సంవత్సరంలో ప్రవేశించగా, ఇప్పటికి ఈ కారు 15 సంవత్సరాలు పూర్తి చేసింది. ఈ సమయంలో ఈ మోడల్ 2.2 మిలియన్లకు పైగా కార్లను విక్రయించింది....
భానుడి ప్రతాపానికి వాహనాలు బుగ్గిపాలు
రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
జాగ్రత్తలు పాటించకుంటే వాహనాలు మాడిమసే..
మధ్యాహ్నం దూరప్రయాణాలు చేయొద్దు : నిపుణులు
హైదరాబాద్: ఒక వైపు నగరంలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగి పోతున్నాయి. వాటి ప్రభావం మనుషుల మీద కాదు వారు నడిపే...
ఓఆర్ఆర్పై వాహనాలకు అనుమతి
మనతెలంగాణ/హైదరాబాద్ : ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)పై బుధవారం అర్ధరాత్రి నుంచి వాహనాలను అనుమతించనున్నారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా అర్ధరాత్రి నుంచి ఓఆర్ఆర్పై వాహనాల రాకపోకలకు...
జూన్ నుంచి మీటర్ రీడింగ్ చేపడతాం
హైదరాబాద్ : కరోనా వైరస్ కారణంగా సిబ్బంది ఇంటింటికి వెళ్లి మీటర్ రీడింగ్ తీసుకోవడం కుదరడం లేదు. దీంతో మార్చి, ఏప్రిల్ నెలల బిల్లులను గతేడాది అదే సమయానికి వచ్చిన బిల్లుల ఆధారంగా...
కరోనా కారు
హైదరాబాద్: కరోనా వైరస్ రూపంలో ఉన్న కారును ఓ వ్యక్తి తయారు చేశాడు. కరోనాపై అవగాహన కల్పించేందుకు కారు తయారు చేశానని కనబోయిన సుధాకర్ తెలిపారు. సుధాకర్కు సుధా కార్స్ మ్యూజియం ఉంది....
లాక్డౌన్ పొడిగించే ఆలోచన లేదు: కేంద్రం
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) వ్యాప్తిని ఆరికట్టేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన లాక్డౌన్ను పొడిగిస్తారన్న ప్రచారం అవాస్తవమని కేంద్రం స్పష్టం చేసింది. ఏప్రిల్ 14 తర్వాత లాక్డౌన్ పొడిగిస్తారన్న ప్రచారంలో వాస్తవం లేదని, ప్రజలు...
రాచకొండలో 2,094 కరోనా అనుమానితులు
1,834 గుర్తించాం, ముగ్గురికి పాజిటివ్
హోం క్వారంటైన్లో 1,771మంది
వారిపై నిరంతరం నిఘా పెట్టాం
991 పాస్పోర్టులు సీజ్ చేసి జిల్లా అధికారులకు అందజేత
వివరాలు వెల్లడించిన రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్
మన తెలంగాణ/సిటీబ్యూరో: రాచకొండ...
గోషామహల్లో వైద్యసేవల కోసం ప్రత్యేక వాహనాలు
మన తెలంగాణ/గోషామహల్: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంతో భాగంగా రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో గోషామహల్ నియోజకవర్గంలోని పరిధిలోని ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వెంటనే తన దృష్టికి తీసుకువస్తే సత్వర...
తెలంగాణలో…లాక్డౌన్… రెండోరోజు
రోడ్లపైకి వచ్చినవారికి క్లాస్ తీసుకున్న కలెక్టర్
రా.7 గం.ల నుంచి ఉ. 6 గం.ల వరకు బయటకు రావొద్దు
టూవీలర్పై ఒక్కరే వెళ్ళాలి... అంబులెన్స్ల్లో ప్రయాణికులు
డిఎస్పిపై కేసు... విదేశాల నుంచి వచ్చినవారిపై నిఘా
అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద...
పుకార్లు నమ్మొద్దు
వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించవద్దు
ఐటి కంపెనీలు మూడు నెలలు విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి : రాష్ట్ర ఐటిశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్రంజన్
వదంతులు ప్రచారం చేస్తే కఠిన చర్యలు : సైబరాబాద్ పోలీస్...
కోవిడ్ 19పై అప్రమత్తంగా ఉన్నాం
88 మంది అనుమానితులకు పరీక్షలు
ఏ ఒక్కరికీ వైరస్ ఉన్నట్లు నిర్థారణ కాలేదు
ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్
హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటివరకు 88 మందికి కరోనా అనుమానితులకు పరీక్షలు చేయగా, వారిలో...