Home Search
కులం మతం - search results
If you're not happy with the results, please do another search
కొత్త కార్లు కొనొద్దు.. పాదాలకు సమస్కారాలు పెట్టించుకోవద్దు : తేజస్వి
పాట్నా : బీహార్లో ఆర్జేడీ పొత్తుతో నితీశ్ కుమార్ (జేడీయా) నేతృత్వంలో ఇటీవలే కొత్త ప్రభుత్వం ఏర్పడింది. సుమారు 30 మంది మంత్రివర్గంలో చేరారు. వీరిని ఉద్దేశిస్తూ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కొన్ని...
మోసపోతే గోసపడ్తరు
ఎవరో వచ్చి ఏదో చెబితే నమ్మవద్దు, ఆ క్షణానికి తమాషా అనిపించినా తర్వాత ఫలితాలు దుర్మార్గంగా ఉంటాయి
ముమ్మాటికీ తెలంగాణ ధనిక రాష్ట్రమే
రాష్ట్ర ప్రగతిని చూసి దేశమే ఆశ్చర్యపోతున్నది, జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు...
బిజెపిపై మంత్రి హరీశ్ రావు ఫైర్
హైదరాబాద్: బిజెపిపై రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ ఫైర్ అయ్యారు. ఉద్యోగాల విషయంలో బండి సంజయ్ పార్లమెంటులో నిలదీయమని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... 16.5 లక్షల...
అన్నీ అమ్మేశాక ఇంకెక్కడి కోటా!
స్వాతంత్య్రం రాక ముందు బ్రిటిష్ వాళ్ళు కనీసం వ్యాపార దృక్పథం కోసమే అయినా వాళ్ళు నిర్మించిన ఓడ, రైలు, చివరకు విమాన సంస్థలు కూడా నేడు దేశంలో అమ్ముడు పోయాయి. రైతులు సాగు...
భారత్ ఫైల్స్ బయటపెట్టిన కెసిఆర్
దిగజారుడు భాషతో, అర్థంలేని నిందలతో కెసిఆర్ ఎజెండాను నిలువరించగలమని రాష్ట్రంలోని విపక్ష పార్టీల నేతలు భావిస్తే వారి గోతి వారు తొవ్వుకున్నట్లే అవుతుంది. విషయ పరిజ్ఞానం లేకుండా చేసే సత్యదూరమైన ప్రసంగాలు అభాసు...
అగ్ని రగిలేది ఏ పథంలో..?
అగ్నిపథ్ పథకాన్ని దాదాపుగా పోలిన షార్ట్ సర్వీస్ కమిషన్ కింద మిలిటరీ ఆఫీసర్ల నియామకాలను భారతీయ సైన్యం ప్రకటించినప్పుడు ప్రజల నుండి వ్యతిరేకత రాలేదు. దానికి కారణం పూర్తి స్థాయి ఆఫీసర్ నియామకాలతో...
రావణకాష్టంలా దేశం
బిజెపి విధానాలతో పెరుగుతున్న విద్వేషాలు
మాట్లాడితే విషం చిమ్మడం
కమలనాథుల సంస్కృతి
తెలంగాణను కేంద్రం సతాయిస్తోంది
దేశంలో తెలంగాణ వంటి
సంస్కారవంతమైన ప్రభుత్వం
ఉందా? 8ఏళ్లలో సిఎం కెసిఆర్
తెలంగాణను అగ్రభాగంలో
నిలిపారు...
యువత ముందుకు వస్తేనే సంస్కరణలు సాధ్యం: జస్టిస్ చలమేశ్వర్
హైదరాబాద్/హైదరాబాద్: ప్రజలకు పట్టింపు లేనంత కాలం వ్యవస్థలో ఎన్ని సంస్కరణలు తీసుకువచ్చినా లాభం ఏమిటని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ప్రశ్నించారు. విశ్రాంత డీజీపీ పద్మశ్రీ ప్రకాశ్ సింగ్ రాసిన.....
కుల, మత పిచ్చి ఎక్కువైంది: కెటిఆర్
ఖమ్మం: తెలంగాణలో నంబర్ వన్ కార్పొరేషన్ ఖమ్మం అని మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. ఖమ్మం జిల్లాలో మంత్రి కెటిఆర్ పర్యటించారు. రఘునాథపాలెంలో పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. పల్లె...
ఒడిశాలో కొలువుదీరిన కొత్త మంత్రివర్గం
సీఎం నవీన్ పట్నాయక్ నయా టీం
భువనేశ్వర్ : ఒడిశా ప్రభుత్వంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదేశాలతో మంత్రులంతా శనివారం మూకుమ్మడిగా రాజీనామా చేయడంతో ఆదివారం కొత్త కేబినెట్...
అమిత్షాకు సవాల్
శవం, శివం అంటూ బిజెపి మత ఘర్షణలు సృష్టించే కుట్ర
మసీదులు, గుళ్ల రాజకీయం మాని దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడండి
పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తామని మోడీ ప్రకటించింది వాస్తవం కాదా?
మాచర్ల-గద్వాల రైల్వే లైన్...
కుట్రల కేంద్రం
రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛకు సంకెళ్లు
మత పిచ్చి తప్ప మరో చర్చ
రైతులతో పెట్టుకోవద్దన్నా పెడచెవిన పెట్టారు కేంద్రం సహకరించకపోయినా అన్నదాతలను ఆదుకుంటున్నాం
విభజన చట్టంలోని హామీలన్నీ బుట్టదాఖలు
కేంద్రం నయా పైసా ఇవ్వలేదు, బయ్యారం స్టీల్...
కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు బోర్లకు మీటర్లు పెట్టనివ్వను: కెసిఆర్
హైదరాబాద్: రాజీపడి ఉంటే తెలంగాణ రాష్ట్రం సాధించి ఉండేవాళ్లం కాదని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు. మృత్యువు నోట్లో తలదూర్చి మరీ తెలంగాణను సాధించుకున్నామన్నారు. సంక్షేమ, అభివృద్ధి ఫలాలను పంచుతున్న తెలంగాణ...
జయహో తెలంగాణ
వెలుగు దుస్తులేసుకొని సూరీడు... తూర్పు తలుపు తోసుకొని వచ్చాడు
పాడు చీకటికెంత భయమేసిందో... పక్కదులుపుకొని ఒకే పరుగు తీసింది
కవి మల్లెమాల రాసిన సినీ గీతంలోని వాక్యాలవి.
ఈ రోజు జూన్ 2న, తెలంగాణకు కూడా సూర్యోదయం...
మతపిచ్చి ఓ కేన్సర్
ఎట్టి పరిస్థితుల్లోనూ దాని బారిన పడొద్దు
తాత్కాలికంగా అది అనిపించినా శాశ్వత ప్రయోజనాలు దెబ్బతింటాయి
ప్రశాంతమైన వాతావరణం లేకపోతే పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయా?
టిమ్స్ ఆస్పత్రుల్లో
పేదలకు ఉచితంగా
కార్పొరేట్ స్థాయి
వైద్యం ఇండియాలో
కరెంట్...
వాళ్లకూ.. మనకూ అదే తేడా: సిఎం కెసిఆర్
హైదరాబాద్: వైద్యవిధానాన్ని పటిష్టం చేయడం కోసం ఎన్నో కార్యక్రమాలు చేశామని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ సభలు నిర్వహిస్తున్నామని, మనం వైద్యానికి సంబంధించిన సభ జరుపుకుంటున్నామని సిఎం తెలిపారు. 'వాళ్లకూ...
అసమాన సంఘ సంస్కర్త అంబేడ్కర్
బాబా సాహెబ్ అంబేడ్కర్ అనబడే భీం రావ్ రాంజీ అంబేడ్కర్ మధ్య ప్రావిన్స్ (మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, మహారాష్ట్ర)లో బ్రిటిష్ సైనిక స్థావరం మ్హౌ (Military Headquarters Of Warfare -MHOW)లో 14.04. 1891న...
మహాత్మా జ్యోతిరావు ఫూలే
మహాత్మా జ్యోతిరావు గోవిందరావు ఫూలే సామాజిక విప్లవ పితామహుడు. అస్పృశ్యుల సామాజిక పరివర్తనకు, సమగ్ర అభివృద్ధికి కృషి చేశారు. అత్యంత ప్రభావశీల రైతు నాయకుడు, పితృస్వామ్య నిరసనకారుడు. కులవ్యవస్థపై తిరగబడ్డ, ‘క్రాంతి సూర్య’గా...
ప్రతి ధాన్యం గింజనూ కేంద్ర ప్రభుత్వం కొనాల్సిందే
దేశ వ్యాప్తంగా ఒకే ధాన్యం సేకరణ విధానం ఉండాలి
కేంద్రం ఒక్కో రాష్ట్ర రైతులను ఒక్కోలా పరిగణించకూడదు
గింజ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ఢిల్లీ వీధుల్లో రాష్ట్ర రైతులు ఉద్యమిస్తారు
దేశ రాజధాని వేదికగా కేంద్రంపై నిప్పులు...
మత పిచ్చిగాళ్ల అంతు చూడాలి
10గంటలకు శుభవార్త
నిరుద్యోగులూ టివిల ముందుండండి
అసెంబ్లీ నుంచి ప్రకటన చేస్తా
వనపర్తి సభలో సిఎం కెసిఆర్
కాషాయజెండాను
బంగాళాఖాతంలోకి
విసిరివేయాలి
దేశం కోసం ప్రాణం ఇస్తా
దేశ రాజకీయాలను చైతన్యం చేస్తా...