Home Search
కేరళకు - search results
If you're not happy with the results, please do another search
హీరోయిన్ పూర్ణకు బెదిరింపులు.. నలుగురు అరెస్టు
హైదరాబాద్: హీరోయిన్ పూర్ణకు బెదిరింపులు కలకలం రేపాయి. తనను నలుగురు యువకులు బ్లాక్ మెయిల్ చేస్తూ వేధిస్తున్నారంటూ హీరోయిన్ పూర్ణ అలియాస్ శ్యామ్నా కాసిమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లాక్ డౌన్ కారణంగా...
రాష్ట్ర వ్యాప్తంగా గాలివాన బీభత్సం
నెలకొలరిగిన స్తంభాలు...తడిసిపోయిన ధాన్యపురాశులు
పిడుగుపాటుకు ఎద్దు మృతి
జూన్ 9, 10 తేదీల్లో తెలుగు రాష్ట్రాలకు నైరుతి రుతుపవనాల రాక
మనతెలంగాణ/హైదరాబాద్ : పశ్చిమ విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు, తెలంగాణ మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తున...
టిప్పర్ను ఢీకొన్న కారు: ముగ్గురు మృతి
డిచ్పల్లి: నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి మండలం నాకతండా జాతీయరహదారిపై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ కారు ఆగి ఉన్న టిప్పర్ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి...
యుఎఇలో భారతీయ నృత్య కళాకారిణి దీపా నాయిర్ మృతి
దుబాయ్ : అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) సాంస్కృతిక విభాగానికి చెందిన ప్రఖ్యాత భారతీయ సంప్రదాయ నాట్య కళాకారిణి దీపా నాయిర్ (47) గుండెపోటుతో ఆదివారం మృతి చెందారు. కేరళకు చెందిన దీపా నాయిర్...
వెనుకబాటు నుంచి ముందు వరుసలోకి..
ఒకప్పటి వలసల జిల్లా పాలమూరు నుంచి కేరళకు బియ్యం ఎగుమతి
ముఖ్యమంత్రి కృషి వల్లే ఇది సాధ్యమైందని
రైల్వే మంత్రి పీయూష్ ట్వీట్కు స్పందించిన
మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదాబాద్: దేశంలో అత్యంత పేదజిల్లాగా ఉన్న మహబూబ్నగర్...
సరిహద్దు పేచీకి సరైన పరిష్కారం
కరోనా వైరస్ ఇరుగు పొరుగులను సైతం ఎడమొగం పెడమొగంగా చేస్తున్నది. ఎవరికి వారు తలుపులు మూసుకొని ఏకాంత తపస్సు చేసుకోవలసిన పరిస్థితిని సృష్టించింది. ఆత్మరక్షణే ప్రధానమై భౌతిక దూరాన్ని పాటించడం తప్పనిసరి అవుతున్నది....
కరోనాపై భారతీయులు ఆందోళన చెందొద్దు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు కలిగిన నలుగురైదుగురు తమకు తామే కోలుకోగలుగుతారని, వైరస్ వ్యాప్తిపై దేశ ప్రజలు భయాందోళనలు చెందనక్కర లేదని భారతీయ పరిశోధకురాలు, శాస్త్రవేత్త గగన్దీప్ కాంగ్ గురువారం నిబ్బరం...
నీట్ నకిలీ అభ్యర్థుల గుట్టు విప్పండి…
చెన్నై: తమిళనాడులో గత ఏడాది నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్) పరీక్షలో అసలు అభ్యర్థులకు బదులుగా పరీక్ష రాసిన ఇద్దరు మహిళలతో సహా 10 మంది నకిలీ అభ్యర్థుల ఫోటోలను...
‘కా’ ఆందోళనలపై ప్రధాని వ్యాఖ్యల్లో వాస్తవం లేదు
ఘాటుగా స్పందించిన కేరళ సిఎం పినరయ్
తిరువనంతపురం : కేరళలో ‘కా’ కు వ్యతిరేకంగా జరిగే ఆందోళనల్లో తీవ్రవాదులు అక్రమంగా ప్రవేశిస్తున్నారని ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా...
కోటీశ్వరి కౌశల్య కార్తీక
మీలో ఎవరు కోటీశ్వరి షోలో కౌశల్య కార్తీక పాల్గొని కోటి రూపాయలు గెల్చుకొంది. మాట్లాడలేని, వినలేని కౌశల్య మదురై ప్రిన్సిపుల్ సెషన్స్ జడ్జి కోర్టులో, జూనియర్ అసిస్టెంట్ ప్లస్ టూ వరకు, నాగర్...
దేశంలో తొలి కరోనా కేసు
చైనా నుంచి వచ్చిన కేరళ విద్యార్థినిలో వ్యాధి లక్షణాలు
ప్రస్తుత పరిస్థితి నిలకడగా ఉందని వైద్యుల ప్రకటన
న్యూఢిల్లీ : భారతదేశంలో తొలి కరోనా కేసు నమోదైంది. కేరళకు చెందిన విద్యార్థి కరోనా వైరస్ సోకినట్లు...
కేరళలో తొలి కరోనా వైరస్ పాజిటివ్ కేసు
న్యూఢిల్లీ: కేరళలో మొట్టమొదటి కరోనా వైరస్ కేసు అధికారికంగా నమోదైంది. చైనాలోని వుహాన్ యూనివర్సిటీలో చదువుతున్న కేరళకు చెందిన విద్యార్థికి కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ సోకినట్లు నిర్ధారణైంది.ఆ విద్యార్థికి వైద్య పరీక్షలు నిర్వహించగా...
అమెరికాలో భారతీయ సంతతి విద్యార్థిని మృతి
వాషింగ్టన్: అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోని యూనివర్సిటీ ఆఫ్ నాట్రె డామెలో గ్రాడ్యుయేషన్ కోర్సు చదువుతున్న భారతీయ సంతతికి చెందిన ఒక 21 ఏళ్ల యువతి మృతదేహం యూనివర్సిటీ క్యాంపస్లోని చెరువులో లభించింది. ఆన్రోస్...