Home Search
డీజిల్ ధరలు - search results
If you're not happy with the results, please do another search
ఆగని పెట్రో బాదుడు..
ఆగని పెట్రో బాదుడు
లీటరుపై మరో 80 పైసలు పెంపు
13 రోజుల్లో 11వ సారి పెరిగిన ఇంధన ధరలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం మరోసారి పెరిగాయి. ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు...
పెట్రో ధరలపై ప్రధాని మోడీ రెండు నాల్కలు
యుపిఎ హయాంలో గగ్గోలుపెట్టి ఇప్పుడెందుకు
ధరలు పెంచుతున్నారు? : మంత్రి కెటిఆర్ ట్వీట్
మన తెలంగాణ/హైదరాబాద్ : చమురు ధరల పెంపు విషయంలో ప్రధాని నరేంద్ర మోడీపై కెటిఆర్ విమర్శలు గుప్పించారు. ధరల పెంపుపై...
సిఎన్జి రేట్లు రెండింతలు
కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ : దేశంలో విద్యుత్, ఎరువుల తయారీకి వాడే సహజవాయువు రేట్లను కేంద్ర ప్రభుత్వం గురువారం రెండింతలు చేసింది. ఈ సహజవాయువును సిఎన్జిగా కొన్ని ఇళ్లకు పైపులైన్ల ద్వారా వంటింటి...
ఢిల్లీలో సెంచరీ కొట్టిన పెట్రోల్
పెట్రోల్ పై 80పై., డీజిల్పై 70 పై. పెంపు
న్యూఢిల్లీ: దేశంలో ఇంధన ధరల పెంపు నిర్నిరోధంగా మంగళవారం కూడా కొనసాగింది. గడచిన ఎనిమిది రోజుల్లో ఏడోసారి పెట్రోల్, డీజిల్పై భారం పడింది. లీటర్...
ఉక్రెయిన్, ఇంధన ధరలపై లోక్సభలో వచ్చేవారం చర్చ
న్యూఢిల్లీ : రష్యా ఉక్రెయిన్ ఘర్షణ, దేశంలో ఇంధన ధరల పెరుగుదల విషయాలపై లోక్సభలో వచ్చే వారం చర్చ జరుగుతుంది. ఇవి అత్యంత కీలక విషయాలని, వీటిపై చర్చించేందుకు ప్రభుత్వం ఎందుకు ముందుకు...
ఏడు రోజుల్లో ఆరోసారి పెట్రో వడ్డన
పెట్రోల్పై 30పై, డీజిల్పై 35 పై. పెంపు
న్యూఢిల్లీ: వారం రోజుల్లో ఆరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్పై లీటరుకు 30 పైసలు, డీజిల్పై 35 పైసల చొప్పున సోమవారం ధరలు పెరిగాయి....
పెట్రోపై మరోరోజువారి వాత
50, 55 పైసలు పెంపుదల
న్యూఢిల్లీ : మరోసారి దేశంలో పెట్రోలు డీజిల్ ధరలు ఎగబాకాయి. పెట్రోలు లీటరుకు 50 పైసలు, డీజిల్పై 55 పైసలు పెంచారు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ ముడిచమురు ధరల...
పెట్రోల్పై మళ్లీ 80పైసల వడ్డన..
న్యూఢిల్లీ: గడచిన నాలుగురోజుల్లో మూడవసారి శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 80 పైసల చొప్పున పెరిగాయి. ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని గత ఏడాది నవంబర్ 4వ తేదీ నుంచి...
భగ్గుమన్న పెట్రో మంటలు
పెట్రోల్, డీజిల్పై లీటరుకు 80పైసలు పెంపు
వంటగ్యాస్ సిలిండర్పై రూ.50 బాదుడు
మరికొన్ని రోజులు కొనసాగనున్న ధరల పెంపు?
న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కారణంగా గత నాలుగున్నర నెలలుగా స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్తో...
ఇంధన ధరల పెంపు: గందరగోళం మధ్య రాజ్యసభ వాయిదా
న్యూఢిల్లీ: ఇంధన ధరల పెంపుపై కాంగ్రెస్ నేత శక్తిసిన్హ గోహిల్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడంతో గందరగోళం నెలకొనడంతో రాజ్యసభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. రూల్ 267 కింద నోటీసును అంగీకరించడం లేదని,...
సిలిండర్ ధర వెయ్యి చేసి రూ.40 రాయితీ ఇస్తున్నారు: మంత్రి హరీశ్
హైదరాబాద్: సిలిండర్ ధర రూ. వెయ్యి చేసి రూ.40 రాయితీ ఇస్తున్నారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. బిజెపి అధికారంలోకి రాకముందు సిలిండర్ ధర రూ.400 ఉందన్నారు. బిజెపి పాలనలో సిలిండర్ ధర...
వచ్చే వారం పెట్రో వాత
రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే పెరిగే అవకాశం
జెపి మోర్గాన్ నివేదిక
న్యూఢిల్లీ : దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వారం ముగియనున్న నేపథ్యంలో పెట్రోలు, డీజిల్ ధరలు వచ్చే వారం పెరిగే అవకాశముంది....
10లక్షల ఎకరాల్లో కూరగాయల సాగు
ఏటా 36లక్షల టన్నుల ఉత్పత్తే టార్గెట్
తీగజాతి పంటల సాగుకు భారీగా ప్రోత్సాహకాలు
చిన్న, సన్న కారు రైతులకు డ్రిప్లో రాయితీలు
హైదరాబాద్ : రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా కూరగాయల సాగులో స్వయం సమృద్ధిని సాధించేందుకు...
ధరల అదుపు నుంచి ఉద్యోగాల కల్పన వరకు అన్నిటా వైఫల్యాలే
ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి?
రెండు కోట్ల ఉద్యోగాలు పోయేటట్టు చేస్తారా ?
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు చేస్తారా ?
ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ మారుస్తారా?
కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో భర్తీ...
పన్ను భారం తగ్గేనా..!
సామాన్యులకు ఊరట లభిస్తుందా..
బడ్జెట్ 2022పై పన్ను చెల్లింపుదారుల ఎన్నో ఆశలు
న్యూఢిల్లీ : ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై సామాన్యుల్లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. కోవిడ్-19 కారణంగా గత రెండేళ్లలో చిన్న ఆదాయపు...
అభివృద్ధికి సవాలైన ద్రవ్యోల్బణం
కరోనా దేశంలో ప్రవేశించటానికి ముందే మన దేశం ఆర్ధిక వ్యవస్థ ఆపసోపాలు పడుతున్న మాట వాస్తవం. దీనికి ప్రధాన కారణం జిఎస్టి అమలు, పెద్ద నోట్లు రద్దు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ...
మళ్లీ పెట్రో బాదుడు?
దీపావళి నెపం చెప్పి గత నవంబర్ 4న కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పై 5, డీజిల్ పై 10 రూపాయలు ఎక్సయిజ్ సుంకం తగ్గించడం ఆశ్చర్యం కలిగించింది. ఆ తగ్గింపుకి అసలు కారణం...
ఎలెక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్కు కొత్త టెక్నాలజీ
ఐఐటి భువనేశ్వర్ పరిశోధకుల రూపకల్పన
న్యూఢిల్లీ : ఎలెక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్కు కొత్త టెక్నాలజీని ఐఐటి పరిశోధకులు రూపొందించారు. దీనివల్ల ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఆన్బోర్డు ఛార్జర్ టెక్నాలజీకి అయ్యే వ్యయం కన్నా...
ఎరువు బరువు దించండి
కోట్లాది రైతుల తరఫున వేడుకుంటున్నా
మూడు నెలల్లో ధరలు 50-100% పెంచారు
ఎరువులపై దశాబ్దాల రాయితీలను ఎత్తేస్తున్నారు వ్యవసాయ
రంగాన్ని కుదేలు చేసేలా కేంద్రం విధానాలు రైతుల నడ్డి విరిచేలా
నిర్ణయాలు అన్నదాత ఆదాయం రెట్టింపేమోగానీ, పంట పెట్టుబడి
రెట్టింపయ్యింది...
బస్సు ఛార్జీలను పెంచాల్సిన అవసరం ఉంది:సజ్జనార్
డిపోల మూసివేతపై జరుగుతున్న ప్రచారం అవాస్తవం
ఉద్యోగుల సంక్షేమం ఆర్టిసికి చాలా ముఖ్యం
బస్సు ఛార్జీలను పెంచాల్సిన అవసరం ఉంది
బస్టాండ్లలోని షాపుల్లో అధిక ధరలకు విక్రయిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలి
మెగా రక్తదాన శిబిరంలో ఆర్టిసి ఎండి...