Home Search
తిరుమల శ్రీవారి ఆలయం - search results
If you're not happy with the results, please do another search
సిద్దిపేటలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టిటిడి ఆమోదం
తిరుమల: టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఇందులో తీసుకున్న ప్రధాన నిర్ణయాలను ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు . వివరాలు...
తిరుమల ఆలయ సమాచారం..
తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి సర్వదర్శనం కోసం భారీగా భక్తులు వస్తుండడంతో క్యూ కాంప్లెక్స్లోని అన్నీ కంపార్టుమెంట్లు నిండిపోయాయి. దీంతో టోకెన్ రహిత సర్వదర్శనానికి...
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి సర్వదర్శనం కోసం భారీగా భక్తులు వస్తుండడంతో 23 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. తిరుమలలో ఆదివారం శ్రీవారిని 78, 818 మంది...
రాష్ట్రంలో రెండో శ్రీవారి ఆలయం..
హైదరాబాద్ : వైఖానసం ఆగమ శాస్త్రం ప్రకారం... కరీంనగర్లో శ్రీవారి ఆలయ నిర్మాణ పనుల శంకుస్థాపనకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. గత సోమవారం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు...
తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ..
తిరుమల: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం స్వామివారి సర్వదర్శనం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో 20 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీతో శ్రీవారి సర్వదర్శనానికి...
తిరుమలకు ‘ఉగ్ర’ ముప్పు!?
హైదరాబాద్ : తిరుమలకు ‘ఉగ్ర’ ముప్పు పొంచి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల బయటపడ్డ భద్రతా లోపాలపై మంగళవారం తిరుమల కొండపై అన్నమయ్య భవన్ లో టిటిడి విజిలెన్స్ అధికారులు, పోలీసులు, కేంద్ర...
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. మంగళవారం స్వామివారి సర్వదర్శనం కోసం భారీగా భక్తులు వస్తుండడంతో 16 కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి భక్తులకు...
తిరుమల ఆలయ సమాచారం..
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆలయానికి భారీగా భక్తులు చేరుకోవడంతో బుధవారం శ్రీవారి సర్వదర్శనం కోసం కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక, టోకెన్ లేని...
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎపి గవర్నర్
తిరుమల: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ శనివారం కుటుంబ సమేతంగా తిరుమల ఆలయాన్ని సందర్శించారు. ఆలయ ప్రవేశద్వారం వద్ద ఆయనకు ఈఓ ధర్మారెడ్డి, అర్చకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఈఓ గవర్నర్ దర్శన...
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ…
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. సోమవారం శ్రీవారి సర్వదర్శనం కోసం రెండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక, టోకెన్ లేని భక్తులకు స్వామివారి...
తిరుమలలో భారీ వర్షం.. ఎండవేడిమి నుంచి ఉపశమనం
హైదరాబాద్: తిరుమలలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా భక్తులు కాస్త ఇబ్బంది పడ్డారు. శ్రీవారి దర్శనానికి వెల్లే భక్తులతో పాటు, దర్శనానంతరం ఆలయం వెలుపలికి చేరుకున్న భక్తులు...
శ్రీవారి దర్శనానికి 14 గంటల సమయం..
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దీంతో శ్రీవారి దర్శనం కోసం 7 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు...
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దీంతో శ్రీవారి దర్శనం కోసం 20 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు...
21, 22 తేదీల్లో తిరుమల విఐపి దర్శనాలు రద్దు
మన తెలంగాణ / హైదరాబాద్ : శోభకృత నామ ఉగాది పండుగను పురస్కరించుకుని తిరుపతి శ్రీవారి ఆలయంలో ఈ నెల 21,22 తేదీల్లో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టిటిడి జేఈఓ...
శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం..
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.శనివారం శ్రీవారి దర్శనం కోసం 20 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 24...
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. శనివారం శ్రీవారిని 79,561 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
స్వామివారికి 36,784 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు....
తిరుమలలో భక్తుల రద్దీ..
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 10 కంపార్టుమెంట్లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల...
తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సిఎం కెసిఆర్ దంపతులు
బాన్సువాడ: తెలంగాణ తిరుమలగా ప్రసిద్ది గాంచిన తెలంగాణ తిరుమల దేవస్థానం 8వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దంపతులు బుధవారం పాల్గొన్నారు. బాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్ మండలం తిమ్మాపూర్...
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలిరావడంతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు...
తిరుమల శ్రీవారి ఆలయ సమాచారం..
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఈరోజు(ఆదివారం) స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో అన్నీ కంపార్ట్మెంట్లు నిండిపోయాయి.దీంతో భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం...