Home Search
పెట్రోల్, డీజిల్ - search results
If you're not happy with the results, please do another search
సరికొత్త రికార్డు సృష్టించిన హైదరాబాద్ మెట్రో రైలు
ఇప్పటి వరకు 40 కోట్ల మంది ప్రయాణికుల చేరవేత
మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు 40 కోట్ల మంది ప్రయాణికులను మెట్రోరైలు గమ్యస్థానాలకు చేరవేసింది. 2017 నవంబర్...
బాల్కొండ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు
బాల్కొండ : మండల కేంద్రంలో రాష్ట్ర రోడ్లు,భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పలుఅభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శనివారం మండల కేంద్రంలో 50లక్షల వ్యయంతో నిర్మించిన కళ్యాణ మండపానికి, నూతనంగా...
బిపర్జాయ్ భీకరం
కచ్ ప్రాంతంలోని కోట్లఖ్పత్ సమీపంలో తీరాన్ని తాకిన తుపాన్
125 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
పునరావాస కేంద్రాలకు లక్ష మంది ఆలయాలు మూసివేత రంగంలోకి త్రివిధ దళాలు
అహ్మదాబాద్/న్యూఢిల్లీ:...
ద్వారక, సోమనాథ్ ఆలయాలు మూసివేత
హైదరాబాద్: సముద్రం అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో శుక్రవారం దాకా చేపల వేటను నిషేధించారు. ముందు జాగ్రత్త చర్యగా 76 రైలు సర్వీసులను రద్దు చేసినట్లు పశ్చిమ రైల్వే ప్రకటించింది. తుపాను కారణంగా ప్రముఖ...
ఆదాయంలో ఎపిని అధిగమించిన తెలంగాణ
రాష్ట్రం విడిపోయిన తరువాత తెలంగాణ అనేక విధాల లాభపడుతోంది. రాజకీయ, పరిపాలన, ఆర్థిక కారణాలు ఏవైనా కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం బాగా వెనుకబడిపోతోంది.అభివృద్ధి, విదేశీ పెట్టుడులు, పారిశ్రామిక, సాఫ్ట్ వేర్ రంగాలలో తెలంగాణ...
మా సిఎం కెసిఆర్.. మీ అభ్యర్థి ఎవరు?
చేతిలో ఉన్న రూపాయిని పారేసి చిల్లర ఏరుకోవద్దు
రాబందులు కావాలో.. రైతు‘బంధు’ కావాలో తేల్చుకోవాలి
తెలంగాణ కన్నా ఉత్తమ పాలన ఏ రాష్ట్రంలో ఉందో ప్రతిపక్షాలు చెప్పాలి
వచ్చే ఎన్నికల్లో బిజెపికి...
మూఢనమ్మకాలపై కందుకూరి పోరాటం
తెలుగు రచయిత, సంఘ సంస్కర్త అయిన కందుకూరి వీరేశ లింగం పంతులు గూర్చి శ్రీశ్రీ ఇలా అన్నారు. “కార్యశూరుడు వీరేశలింగం/ కదం తొక్కి పోరాడిన సింగం/ దురాచారాల దురాగతాలను / తుద ముట్టించిన...
మార్కెట్లోకి టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ ఐసిఎన్జి..
ముంబై: ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు అయిన టాటా మోటార్స్, భారత దేశ పు మొట్టమొదటి ట్విన్-సిలిండర్ CNG సాంకేతికతతో కూడిన Altroz iCNGని రూ.7.55 లక్షల (ఆల్-ఇండియా, ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో ఈరోజు...
మరో పెద్ద నోటు రద్దు
ఎటువంటి హంగామా, హడావిడి లేకుండా రిజర్వు బ్యాంకు వివాదాస్పదమైన రూ. 2000 నోటును రద్దు చేసింది. ప్రధాని మోడీ విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు వీలైనంత నిశ్శబ్దంగా ఈ పని జరిపించివేసింది. 2016 నవంబరులో...
సుంకంపై శుద్ధ అబద్ధాలు
ఎక్సైజ్ పన్నుల రాబడిలో రాష్ట్రాలకు దక్కేది 5%లోపే..
కేంద్రం పన్నుల్లో తెలంగాణకు వచ్చేది రూ.21,470 కోట్లు
పెట్రోల్, డీజిల్ అసలు ధరల కన్నా కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకానిదే సింహభాగం
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోలు, డీజిలు ధరలు...
కర్ణాటక ఫలితాలు బిజెపికి చెంపపెట్టు
హైదరాబాద్: అభివృద్ది మరిచి మతం, దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్న బిజెపి పట్ల యావత్ దేశ ప్రజలు విసుగు చెందారనడానికి కర్ణాటక ఎన్నికల ఫలితాలే నిదర్శనమని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు....
మతతత్వ ఎజెండా కోసమే ఈ దూకుడు!
దేశ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే బిజెపి తన రహస్య ఎజెండా, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పూర్తిగా పరిపాలనలో అమలు జరపాలన్న లక్ష్యం కనపడుతుంది!? ఆ లక్ష్యసాధన దిశగా ఎదురయ్యే అడ్డంకులను తొలగించుకోవడానికి అందివచ్చిన...
మోడీని ‘బండ’కేసి కొట్టండి
మన తెలంగాణ/మహబూబ్నగర్ బ్యూరో: సిలిండర్ ధర రూ.400 ఉన్నప్పుడు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ను మోడీ 400సార్లు తిట్టాడని, మరి ఇప్పుడు సిలిండర్ ధర రూ.1200 చేసిన మోడీని ఆడబిడ్డలు అందరూ కలిసి...
8 గంటలకు ఎసరు!
ప్రపంచ కార్మికవర్గం చికాగో కార్మికుల త్యాగాలను స్మరించుకొనే పోరాట దినోత్సవాన్ని 137వ సారి మే 1న జరుపుకోబోతున్నది. భారతదేశంలోని కార్మికులు పారిశ్రామిక కేంద్రాల్లో, పట్టణ కేంద్రాల్లో, అసంఘటిత రంగ కార్మికులు ఉన్న గ్రామ...
గులాబీ సైన్యం కదంతొక్కాలి
మనతెలంగాణ/హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికలు ముంగిట్లో ఉన్న వేళ జరగబోతున్న బిఆర్ఎస్ నియోజకవర్గ ప్రతినిధుల సభ పార్టీ యంత్రాంగం మొత్తానికి ఒక గొప్ప అవకాశమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.టి.రామారావు అన్నారు....
తాటిపండు తీసుకొని ఈతపండు ఇచ్చింది
కేంద్రానికి పన్నుల ఆదాయం రూ.18.10 లక్షల కోట్లు
ఒక్క తెలంగాణ నుంచే రూ.1.62లక్షల కోట్లు
రాష్ట్రానికి ఇచ్చింది కేవలం రూ.19668వేల కోట్లు
కొవిడ్ టీకాల విషయంలోనూ కేంద్రం కక్కుర్తి
బడ్జెట్లో రూ.89,155 కోట్లు
అయినా వ్యాక్సిన్లను రాష్ట్రాలే కొనుగోలు చేయాలని...
’60’ లక్షల మంది కార్యకర్తలే బలం.. ‘బలగం’
మన తెలంగాణ/ముస్తాబాద్ : సిఎం కేసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట...
కాళేశ్వరం నీటితో చెరువులు,కుంటలు సస్యశ్యామలం: కెటిఆర్
ముస్తాబాద్: సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని రాష్ట్ర ఐటి,పురపాలక శాఖ మంత్రి వర్యులు కల్వకుంట్ల రామారావు అన్నారు. ముస్తాబాద్ మండలం మద్దికుంట రహాదారిలో గల జికె వెంచర్స్లో ఏర్పాటు...
టిడిపి అధికారంలోకి వస్తే ఏం చేస్తారని రైతుల ప్రశ్న
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలో ప్రతి రైతు రుణభారం రూ.2.5 లక్షలకు పెరిగిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. అనంతపురం జిల్లాలో రైతులతో మాట్లాడిన లోకేష్.....
విషం కక్కిన ‘మోడీ’
మన తెలంగాణ/హైదరాబాద్ : ఒకరోజు రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ శనివారం హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు, విమర్శలపై రాష్ట్ర మంత్రులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన చేసిన ఆరోపణల...