Home Search
ప్రజాస్వామ్యానికి - search results
If you're not happy with the results, please do another search
లేఖాస్త్రం
భారతీయ జనతా పార్టీ దేశాధికారాన్ని చేపట్టి తొమ్మిదేళ్ళు పూర్తి కావస్తున్నది. మొదటి నుంచి దానిది నిరంకుశ పోకడేనని చెప్పడానికి లెక్కలేనన్ని ఉదాహరణలున్నాయి. అటు సామాజికంగా మెజారిటీ మతస్థుల్లో పరమత ద్వేషాన్ని ఉన్మాద స్థాయికి...
సిసోడియా అరెస్టును ఖండిస్తూ మోడీకి ఎనిమిది ప్రతిపక్షాల లేఖ!
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సహా తొమ్మిది ప్రతిపక్షాల నాయకులు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. కేంద్ర సంస్థలను ప్రతిపక్షాలపై ఘోరంగా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. లేఖపై సంతకాలు...
ఇసికి బంధ విముక్తి!
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) ను, ఎన్నికల కమిషనర్ల (ఇసిలు) ను నియమించడానికి ఒక ప్రత్యేక సమున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైన ఎన్నికల వ్యవస్థ నిష్పాక్షికతకు సుప్రీంకోర్టు...
భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది: రాహుల్ గాంధీ
కేంబ్రిడ్జ్: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో ప్రసంగించారు. భారత ప్రజాస్వామ్యం దాడికి గురవుతోందన్నారు. అంతేకాక తన ఫోన్లో ఇజ్రాయెల్ గూఢచర్య స్పైవేర్ ‘పెగాసస్’ను కూడా చొప్పించారని పేర్కొన్నారు. తన కాల్స్...
చట్టసభల్లో మహిళకు కోటా ఎప్పుడు?
ప్రపంచ ఆర్థిక ఫోరం 2022 నివేదిక ప్రకారం ప్రపంచంలోని లింగ సమానత్వ సూచీలో భారత దేశం 146 దేశాల్లో 135వ స్థానంలో నిలిచింది. స్త్రీ, పురుష సమానత్వం కోసం నాలుగు ప్రధాన అంశా...
త్రిసభ్య కమిటీ
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎన్నికల కమిషన్ నియామకాలను ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నేత, సిజెఐ సభ్యులుగా ఉండే కమిటీయే చేపట్టాలని ఆదేశించింది. ఈ త్రిసభ్య కమిటీ...
రేవంత్ రెడ్డిపై దాడి ఘటనను ఖండించిన భట్టి..
హైదరాబాద్: హాత్ సే హాత్ జోడో యాత్ర చేస్తున్న పిసిసి చీఫ్ రేవంత్రెడ్డిపై భూపాలపల్లిలో కోడిగుడ్లు, టమోటాలతో దాడి చేసిన ఘటనను సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క ఖండించారు. బుధవారం ఆయన...
బిజెపికి సవాలుగా బిఆర్ఎస్
భారత్ రాష్ట్ర సమితి పార్టీని జాతీయ స్థాయి లో అన్ని రాష్ట్రాలకు విస్తరింపజేసి జాతీయ రాజకీయాల్లోక్రియాశీలకంగా వ్యవహరించాలని ఆ పార్టీ అధినేత కె చంద్రశేఖర రావు నిర్ణయించుకున్నారు. జాతీయ రాజకీయాల్లో ఆయన తీసుకున్న...
అసోం పోలీసుల అరెస్టులు
ఇప్పటికే ఎటువంటి అనుమానానికి చోటు లేకుండా అర్థమైపోయిన ప్రధాని మోడీ ప్రభుత్వ నిరంకుశ పోకడ ఈ ఘటనతో మరింత స్పష్టమైంది. వెల్లడిగానైనా వ్యంగ్యంగానైనా తన మీద గాని, తన ప్రభుత్వంపైన గాని పల్లెత్తు...
బిబిసికి బ్రిటన్ దన్ను..
ప్రధాని మోడీ ప్రభుత్వ పగ సాధింపుకి గురైన బిబిసి (బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్) కి ఆలస్యంగానైనా తమ పార్లమెంటు ముఖంగా మద్దతు తెలపడం ద్వారా బ్రిటిష్ పాలకులు తమ పరువును కాపాడుకున్నారు....
ప్రజలందరూ బిజెపి వైపే: ఈటల
హైదరాబాద్: ప్రజలందరూ బిజెపి వైపే చూస్తున్నారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గెలవబోతుందని బిజెపి ఎంఎల్ఎ ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. దళిత బిడ్డ ఎంఎల్ఎ సాయన్న అంత్యక్రియలను అధికార...
‘బిబిసి’పై ఐటి దాడులు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీపై బ్రిటీష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (బిబిసి) రూపొందించిన డాక్యుమెంటరీ రాజకీ య అగ్గి రాజేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది. ఈ క్రమంలో...
మోడీది ‘సైలెన్స్ రాజ్’
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో ఎన్నికలు జరిగినప్పుడు పార్టీలు, నాయకులు గెలుస్తున్నారని కానీ, ప్రజలు ఓడిపోతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి మించి ఏదో చేస్తారని ఆశించి 2014లో...
ప్రజా వంచక కేంద్ర బడ్జెట్
అంతర్జాతీయంగా అన్ని అభివృద్ధి సూచికలలో అగ్రగామిగా ఉన్నామనే అబద్ధాలను అందంగా ప్రస్తావిస్తూ బడ్జెట్ను 1 ఫిబ్రవరి న నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. గత 9 ఏండ్ల మోడీ పాలన 114 లక్షల కోట్ల...
ఎన్నికల ప్రసంగం
దేశ మొట్టమొదటి ఆదివాసీ అధ్యక్షురాలు (రాష్ట్రపతి) ద్రౌపది ముర్ము చేత అనేక అబద్ధాలు, ప్రగల్భాలు పలికించిన ఖ్యాతిని ప్రధాని మోడీ ప్రభుత్వం మూటగట్టుకొన్నది. ఈ రోజున భారతీయ పౌరులందరిలో ఆత్మవిశ్వాసం వెల్లివిరుస్తున్నదని, మన...
బిబిసి డాక్యుమెంటరీపై రభస
2013లో ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ ప్రజలు దూరదర్శన్, ఇతర మీడియాలలో వచ్చే వార్తలను నమ్మడం లేదని, ‘నిజమైన, ఖచ్చితమైన’ సమాచారం కోసం బిబిసి వైపు చూస్తున్నారని అంటూ స్వయంగా ప్రధాని నరేంద్ర...
మదనపల్లి నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభం
వికారాబాద్: తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఎ రేవంత్ రెడ్డి శుక్రవారం ఉదయం వికారాబాద్ జిల్లాలోని బొంరాస్పేట మండలం మదనపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభించారు. గురువారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో హాథ్ సే హాథ్...
మరో ఎమెర్జెన్సీకి మచ్చు తునక!
ఇందిరా గాంధీ ఎమెర్జెన్సీ (197577) ని పదేపదే తిట్టిపోసే ప్రధాని నరేంద్ర మోడీ తన హయాంలో అంతకు మించిన దురహంకార, దౌర్జన్యాలతో ప్రజల హక్కులను హరిస్తున్నారనే విమర్శ కొట్టి పారేయదగినది ఎంత మాత్రం...
ప్రజలే ప్రజాస్వామ్య రక్షకులు
2005 నుండి ప్రపంచ వ్యాప్తంగా స్వేచ్ఛాయుత వాతావరణం క్షీణిస్తూ, నిరంకుశ అణచివేతలు, రాజకీయ అస్థిరత, ప్రజాస్వామ్య ప్రక్రియలు సన్నగిల్లుతూ వస్తుండడంతో ఒక విధమైన ఆందోళన కలుగుతుంది. అయితే, 2022లో అణచివేతలకు, నిరంకుశ విధానాలకు...
భావ ప్రకటన స్వేచ్ఛపై పరిమితులు విధించలేం
న్యూఢిల్లీ: భావ ప్రకటన స్వేచ్ఛపై భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. మంత్రులు, ఎంఎల్ఎలు, ఎంపిల భావప్రకటన పై అదనపు పరిమితులు విధించలేమని స్పష్టం చేసింది. సమష్టిబాధ్యత సూత్రాన్ని వర్తింపజేసినప్పటికీ ఓ...