Home Search
సౌదీ అరేబియా - search results
If you're not happy with the results, please do another search
అదానీపై రాజకీయ ప్రకంపనలు!
అదానీ గ్రూప్ తన ఖాతాల్లో, షేర్లలో భారీగా అవకతవకలకు పాల్పడుతోందంటూ అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధనా సంస్థ హిండెన్బర్గ్ గత నెలలో విడుదల చేసిన నివేదిక భారత ఆర్ధిక వ్యవస్థను ఓ కుదుపు...
రొనాల్డోకు జాక్పాట్.. రూ.4400 కోట్లతో..
రియాద్: పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో జాక్పాట్ కొట్టేశాడు. ఇటీవల మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్తో బంధాన్ని తెంచుకున్న రొనాల్డోకు సౌదీ అరేబియాకు చెందిన అల్ నజర్ క్లబ్ అండగా నిలిచింది. రొనాల్డోకు...
గల్ఫ్ వలసలు ఎలా ఆపగలం?
బతుకు భారమై జీవనోపాధి కొరకు గల్ఫ్ దేశాలకు కార్మికులు వలసపోతున్నారు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే గల్ఫ్ దేశాలకు కార్మికుల వలస ఎక్కువగా వుందని వలస నిపుణుడు ‘ఇంటర్ నేషనల్ ఇన్స్టిట్యూట్...
ప్రపంచంపై చైనా ప్రభావం!
గ్లోబల్ టైమ్స్ 17 డిసెంబర్ 2022న విడుదల చేసిన ఒక సర్వే నివేదికలో ప్రపంచ వ్యాప్తంగా పాల్గొన్న వారిలో 62% పైగా చైనా ప్రభావం పెరుగుతోందని తమ అభిప్రాయం వెలిబుచ్చారు. అమెరికా ప్రభావం...
వైష్ణవి దేవి మందిరాన్ని సందర్శించిన నటుడు షారూఖ్ ఖాన్
జమ్ము: బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ చాలా కాలానికి తన కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన సినిమా ‘పఠాన్’ 2023 జనవరిలో విడుదల కాబోతున్నది. ఇదిలావుండగా ఆయన ఇటీవల...
షారూఖ్ ఖాన్ను చూసి నటి షెరాన్ స్టోన్..
జెడ్డా: బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ భారత్లోనే కాకుండా విదేశాల్లో కూడా బాగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు. ఆయన సినిమాలు అనేక బాక్సాఫీసు వద్ద సంచలన విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. షారూఖ్...
పాలస్తీనాపై అమెరికా కుట్ర!
మధ్య యుగాల్లో జరిగిన మత యుద్ధాలలో యూదులను పాత ఇజ్రాయల్, జుడా దేశాల నుంచి తరిమివేశారు. ఆక్రమంలో వారంతా అనేక దేశాలకు వెళ్లారు. చరిత్రలో వారికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే పేరుతో ఇజ్రాయల్ను...
వాట్సప్ డేటాబేస్ లీక్!
న్యూఢిల్లీ: ఫేస్బుక్కు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్నుంచి భారీగా డేటా లీక్ అయింది. దాదాపు 50 కోట్ల వాట్సప్ యూజర్ల ఫోన్ నంబర్లు ఆన్లైన్లో అమ్మకానికి ఉంచినట్లు తాజాగా సైబర్ న్యూస్...
పతన వృద్ధి రేటు!
ప్రస్తుత సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి తగ్గిపోనున్నదని ఐక్యరాజ్య సమితి వాణిజ్య, అభివృద్ధి కానరెన్స్ (అన్క్టాడ్) ఇటీవల హెచ్చరించింది. గత ఏడాది నమోదైన 8.2 శాతం నుంచి అది 5.7 శాతానికి పడిపోతుందని...
జి-20 కి భారత్ సారథ్యం
ఇండోనేషియాలోని బాలిలో మంగళ, బుధవారాల్లో జరుగుతున్న గ్రూపు (జి) 20 దేశాల సదస్సుకు ఈసారి విశేష ప్రాధాన్యమున్నది. ఇది ఇండియాకు ప్రత్యేకించి, ప్రపంచానికి విశేషించి ఏర్పడినదని చెప్పుకోవాలి. ఈ గ్రూపు అధ్యక్షతను ఈ...
భారత్ ఆతిథ్యంలో దేశవ్యాప్తంగా 200 జి20 సమావేశాలు
న్యూఢిల్లీ: గ్రూప్ ఆఫ్ 20(జి 20)కి అధ్యక్షత వహించనున్న భారత్ తన ఏడాది పదవీకాలంలో 200కి పైగా జి20 సమావేశాలను నిర్వహించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 9, 10 తేదీలలో...
రెండున్నర ఏళ్లలో విదేశాలకు చెక్కేసిన 28లక్షల మంది భారత పౌరులు!
న్యూఢిల్లీ: గడిచిన రెండున్నరేళ్లలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం 28 లక్షల మందికి పైగా భారతీయులు విదేశాలకు వెళ్లి పోయినట్లు తాజాగా కేంద్రం వెల్లడించిన డేటా ద్వారా తెలిసింది. ఇలా ఉపాధి కోసం...
ఇంకా పెగాసస్ దుమారం
జూలై 2021లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 17 మీడియా సంస్థలకు చెందిన 80 మందికి పైగా జర్నలిస్టులు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సాంకేతిక సహకారంతో విడుదల చేసిన నివేదికలో ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన రాజకీయ...
ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్
ఐటి, ప్రభుత్వ రంగ బ్యాంకులు కుదేలుకాగా, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ సూచీలు పెరిగాయి.
ముబై: జూలై 14న అత్యంత అస్థిరమైన సెషన్లో బెంచ్మార్క్ సూచీలు ఫ్లాట్ గా ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి...
దేశంలో జరుగుతున్నఅల్లర్లకు నూపుర్ శర్మే బాధ్యురాలు: సుప్రీం కోర్టు
ప్రవక్త ముహమ్మద్(స)పై వివాదంకు నూపుర్ శర్మ వ్యాఖ్యలే కారణం!
న్యూఢిల్లీ: నూపుర్ శర్మను, మరో బిజెపి అధికార ప్రతినిధి నవీన్ జిందాల్ను బిజెపి పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఖతార్, సౌదీ అరేబియా, కువైట్...
ఢిల్లీలో నూపుర్ శర్మ కోసం వెతుకుతున్న ముంబై పోలీసులు
నూపుర్ శర్మ కోసం ముంబై పోలీసు బృందం గత ఐదు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసింది.
న్యూఢిల్లీ: సస్పెన్షన్కు గురైన బిజెపి అధికార ప్రతినిధి నూపుర్ శర్మ ఒక వార్తా ఛానెల్లో మహమ్మద్ ప్రవక్తపై...
కరెంట్ అఫైర్స్: పట్టాలెక్కిన తొలి ప్రైవేటు రైలు ఎక్కడో తెలుసా?
రక్షణ నియామకాల్లో అగ్నిపథ్:
త్రివిధ దళాల్లో సంస్కరణల్లో భాగంగా అగ్నిపథ్ పేరుతో స్వల్పకాలిక నియామక కాంట్రాక్టు పథకాన్ని కేంద్రం తెరపైకి తెచ్చింది. వేతనాలు, పెన్షన్ల భారాన్ని తగ్గించుకోవడం, సైన్యంలో మరింతగా యువ రక్తాన్ని నింపడం...
ఇది నిజమైన మార్పేనా?
కరకు హిందుత్వకు కూడా పట్టువిడుపులుంటాయని, తన నెత్తి మీదికి వస్తే ఎత్తిన కత్తిని దించుతుందని స్పష్టమైపోయింది. ఇస్లాం మతం పైన, మహమ్మద్ ప్రవక్తపైన బిజెపి ప్రతినిధులు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన...
భారతీయ ఉత్పత్తులను తొలగించిన కువైట్ స్టోర్లు
కువైట్: బిజెపి నాయకులు ప్రవక్త(స) ముహమ్మద్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాక అనేక దేశాలు ప్రతిచర్యలకు దిగుతున్నాయి. అందులో భాగంగా కువైట్ భారతీయ ఉత్పత్తులను తొలగించింది. కువైట్ లోని అల్ అర్దియా కోఆపరేటివ్...
145 మందితో బయలుదేరిన హజ్- 2022 తొలి విమానం
శ్రీనగర్ : హజ్ యాత్ర మొదలైంది. హజ్ 2022 తొలి విమానం శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆదివారం నాడు సౌదీ అరేబియాకు బయలు దేరింది. 145 మంది యాత్రికులు ఇందులో ప్రయాణించారు....