Home Search
ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
ప్రవేశ పరీక్షలు వాయిదా..?
సాధారణ పరిస్థితులు వచ్చిన తర్వాతనే నిర్వహణ
ఇప్పటికే నీట్, జెఇఇ సహా పలు పరీక్షలు వాయిదా
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్, ఉపాధ్యాయ విద్య, న్యాయవిద్య తదితర...
నీట్, జెఇఇ సహా అన్ని పరీక్షలను ఆన్లైన్లోనే కోచింగ్
పోటీ పరీక్షతో ఇంటర్ పరీక్షలకు
సిద్ధమవుతున్న ద్వితీయ సంవత్సరం విద్యార్థులు
గ్రామీణ ప్రాంతాలలో వేదిస్తున్న నెట్వర్క్ సమస్యలు
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా పరిస్థితులతో విద్యాసంస్థలను మూసివేయడంతో విద్యార్థులందరూ సొంతూళ్లలో ఉంటూ నీట్, జెఇఇ, ఎంసెట్ వంటి పోటీ...
తెలంగాణ జీవన బింబం ‘రూబిడి’
కథ, కవిత, వ్యాసం ఏదైనా పుస్తకంగా రావడం వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయి. అది ఒక్క రచయితే రాసింది కావచ్చు లేదా పలువురు రాసిన వాటి సంపుటీకరణ కూడా కావచ్చు. మొత్తానికి పుస్తకంగా రావడమే...
రాష్ట్రానికి చేరుకున్న ఆక్సిజన్ ఎక్స్ప్రెస్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రానికి 6వ ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ వచ్చింది. ఓడిస్సా నుంచి 6 ట్యాంకర్లలో 120 టన్నుల లిక్సిడ్ మెడికల్ ఆక్సిజన్ను హైదరాబాద్కు తెచ్చినట్లు అధికారులు ఆదివారం వెల్లడించారు. ఈ ట్యాంకర్లను సనత్నగర్...
సౌదీలో యువతకు 15 నెలల పాటు నిరుద్యోగ భృతి
రియాద్ : సౌదీ అరేబియా దేశం లోని యువతకు 15 నెలల పాటు నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిరుద్యోగ భృతిని నాలుగు విభాగాలుగా విభజించింది. తొలి...
సుప్రీం, హైకోర్టుల్లో జడ్జి పదవుల ఖాళీలు
కొలిజియమ్ సిఫార్సుల కోసం ప్రభుత్వం నిరీక్షణ
న్యూఢిల్లీ : సుప్రీం కోర్టులో ఏడు రెగ్యులర్ జస్టిస్ల స్థానాలు ఖాళీగా ఉండగ, రెండు హైకోర్టులు అసలు రెగ్యులర్ చీఫ్ జస్టిస్లు లేకుండా పనిచేస్తున్నాయి. మరో రెండు...
హైదరాబాద్కు చేరిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు
మనతెలంగాణ/హైదరాబాద్: చైనా నుంచి హైదరాబాద్కు భారీగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు చేరుకున్నాయి. ఈ సందర్భంగా విమానానికి సిఎస్ సోమేశ్కుమార్తో పాటు గ్రీన్ కో సంస్థ ప్రతినిధులతో మంత్రి కెటిఆర్ శంషాబాద్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు....
ఉచిత బియ్యం కొందరికేనా..
స్టాక్ రాలేదని లబ్దిదారులకు చెబుతున్న డీలర్లు
పాత పద్దతిలోనే కిలో రూపాయకు చొప్పన 6కిలోలు పంపిణీ
10కేజీలు ఇవ్వాలని డీలర్లపై లబ్దిదారుల ఒత్తిడి
సెంటర్ సిటీలో కొన్ని చోట్ల ఉచిత బియ్యం అందజేత
కరోనా కాలంలో ఆదుకోవాలని...
తెలంగాణలో కొత్తగా 3,816 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 3,816 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 27మంది కరోనాతో మృతి చెందారు. అదే సమయంలో 5,892 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా కేసులు 5,28,823కి చేరాయి....
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ, రేపు వర్షాలు
ముంబయి/న్యూఢిల్లీ: తౌక్టే తుఫాన్ ఆదివారం తీవ్రరూపం దాల్చింది. ఉత్తర వాయవ్య దిశగా తుఫాన్ పయనిస్తోంది. మధ్యాహ్నం తర్వాత గోవాకు ఉత్తర వాయవ్యంలో కేంద్రీకృతం కానుంది. దీని ప్రభావంతో రోజంతా ఈదురుగాలులు, వర్షాలు ఉంటాయని...
భారత్ @ 3.11 లక్షలు… 4077 మంది మృతి
ఢిల్లీ: కరోనా వైరస్ చాపకింద నీరులా దేశ వ్యాప్తంగా వ్యాపించి ఉంది. కరోనా ధాటికి ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. గత 24 గంటల్లో 3.11 లక్షల కేసులు నమోదుకాగా 4077 మంది...
లంక టూర్పై కొవిడ్ మబ్బులు!
ముంబై : కరోనా దెబ్బకు ఇప్పటికే ఐపిఎల్ అర్ధా ంతరంగా వాయిదా పడగ తాజాగా శ్రీలంకభారత్ జట్ల మధ్య జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ భవితవ్యం కూడా ప్రశ్నార్థకంగా మారింది. లంకలో కొవిడ్...
ప్రత్యక్ష బోధన లేకుండానే పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి
కరోనాతో కొన్ని రోజుల హాజరుతోనే పూర్తి కానున్న కోర్సు
గతేడాది పిజి కోర్సుల్లో చేరిన వారికి అవకాశం
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా కారణంగా గత ఏడాది పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో విద్యార్థులు కళాశాలలకు వెళ్లకుండానే కోర్సు...
శుష్క ప్రసంగం
‘మీ బాధల్లో పాలు పంచుకుంటున్నాను’ కొవిడ్ సెకండ్ వేవ్ మృత్యు కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతున్న దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం నాడు ఆవేదనాభరిత స్వరంతో పలికిన పలుకులివి. రైతులకు కిసాన్...
మరింత ఆర్థిక సంక్షోభం!
గత సంవత్సరం లాక్డౌన్ తర్వాత కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉద్దీపన చర్యల మూలంగా ఆర్థిక కార్యలాపాలలో రికవరీ ప్రారంభం అయి పలు రంగాలు వృద్ధి బాటపట్టాయి. ఆర్థిక సర్వే ఫలితాలను ప్రకటించేటప్పుడు కేంద్ర...
ఎయిరిండియాపై కెయిర్న్ ఎనర్జీ దావా
న్యూఢిల్లీ: బ్రిటన్కు చెందిన కెయిర్న్ ఎనర్జీ కంపెనీ బారత్నుంచి 120 కోట్ల డాలర్ల (సుమారు రూ.9 వేల కోట్లు) పరిహారం వసూలుకు ఎయిర్ ఇండియా ఆస్తుల జప్తునకు కోర్టులను ఆశ్రయించింది. పేరుకే ఎయిరిండియా...
భారత్కు 5కోట్ల ఫైజర్ టీకా డోసులు?
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నాటికి ఐదు కోట్ల ఫైజర్ వ్యాక్సిన్ డోసులు భారత్కు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం దీనిపై కేంద్ర ప్రభుత్వం, ఫార్మా దిగ్గజం ఫైజర్ సీనియర్...
వెంటిలేటర్ల లోపాలపై ఆడిట్
అధికారులకు ప్రధాని ఆదేశం
న్యూఢిల్లీ: కేంద్రం పంపిణీ చేసిన వెంటిలేటర్లు లోపభూయిష్టంగా ఉంటున్నాయంటూ వస్తున్న ఆరోపణలను ప్రధాని నరేంద్ర మోడీ సీరియస్గా తీసుకున్నారు. దానికి సంబంధించి వెంటనే ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. శనివారం నిర్వహించిన...
పశ్చిమ్ బెంగాల్ లో రేపటి నుంచి సంపూర్ణ లాక్డౌన్
కోల్ కతా: కరోనా మహమ్మారి రెండో దశ ఉద్ధృతితో నేపథ్యంలో ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్డౌన్, ఆంక్షలు విధించాయి. తాజాగా పశ్చిమ్ బెంగాల్ లో కూడా 15 రోజుల లాక్డౌన్ విధిస్తున్నట్లు...
భారత్ కు 5 కోట్ల ఫైజర్ డోసులు….
ఢిల్లీ: 5 కోట్ల కరోనా డోసులు భారత్కు ఇచ్చేందుకు అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ సుముఖంగా ఉన్నట్టు సమాచారం. భారత ప్రభుత్వంతో సదరు కంపెనీ యాజమాన్యం చర్చలు జరిపినట్లు ఆ కంపెనీ వర్గాలు...