Home Search
క్రికెట్ - search results
If you're not happy with the results, please do another search
క్రికెటర్లకు మార్గదర్శకాలు
కరోనా నేపథ్యంలో ఎక్కడికక్కడే నిలిచి పోయిన క్రికెట్ పోటీలను తిరిగి ప్రారంభించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి తీవ్రంగా శ్రమిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు దుబాయిలోని ఐసిసి ప్రధాన కార్యాలయం నుంచి ఆయా...
ఐపిఎల్ కోసం పావులు కదుపుతున్న బిసిసిఐ
ముంబై: కరోనా నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాల్లో భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) బీజీగా ఉంది. కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడి క్రికెట్ సిరీస్లు అక్కడే నిలిచి...
సాధనకు లైన్ క్లియర్
ప్రాక్టీస్ షురూ చేయనున్న క్రికెటర్లు!
ముంబై: సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న లాక్డౌన్ నేపథ్యంలో చాలా కాలంగా ఎక్కడి క్రీడలు అక్కడే నిలిచి పోయాయి. కరోనాను కట్టడి చేయాలనే ఉద్దేశంతో మార్చి 20 నుంచి దేశంలో...
యంగ్ టైగర్ ఎన్టిఆర్కు వార్నర్ బర్త్డే గిఫ్ట్
సిడ్నీ: కొంత కాలంగా టిక్టాక్ వీడియోలతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఆస్ట్రేలియా క్రికెట్ స్టార్ డేవిడ్ వార్నర్ మరోసారి హాట్ టాపిగ్ మారాడు. ఈసారి యంగ్ టైగర్, జూనియర్ ఎన్టిఆర్కు అరుదైన...
ఇంగ్లండ్ పర్యటనకు పాక్ ఓకే!
లాహోర్ : ఇంగ్లండ్లో పర్యటించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సమ్మతించింది. సిరీస్లో భాగ ంగా పాకిస్థాన్ మూడు టెస్టులు, మరో మూడు ట్వంటీ20 మ్యాచ్లు ఆడనుంది. ఇక, తమ దేశంలో పర్యటించే పాకిస్థాన్...
ఐదు టెస్టులు కష్టమే
ముంబై: ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టెస్టు మ్యాచ్లు ఆడడం కష్టమేనని భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. డిసెంబర్లో ఆస్ట్రేలియాలో పర్యటించాల్సిన భారత్ బోర్డర్గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్టు...
మహిళల ఐపిఎల్ నిర్వహించాలి
న్యూఢిల్లీ: మహిళలకు కూడా ఐపిఎల్ తరహాలో పూర్తి స్థాయి ట్వంటీ20 టోర్నమెంట్ నిర్వహించాలని భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన సూచించింది. భారత మహిళా క్రికెట్ ప్రమాణాలు మరింత పెరగాలంటే ఇలాంటి టోర్నీ...
గంగూలీకి ఐసిసి బాధ్యతలు అప్పగించాలి
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ డేవిడ్ గోవర్
లండన్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చైర్మన్ పదవికి ప్రస్తుత బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీయే సరైన వ్యక్తని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ డేవిడ్ గోవర్ అభిప్రాయపడ్డాడు....
ఆ ముగ్గురితో చాలా ప్రమాదం: రషీద్ ఖాన్
న్యూఢిల్లీ: పొట్టి ఫార్మాట్లో ఆ ముగ్గురు బ్యాట్స్మెన్లకు బౌలింగ్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న విషయమని అఫ్గానిస్థాన్ బౌలింగ్ సంచలనం రషీద్ ఖాన్ అభిప్రాయపడ్డాడు. వెస్టిండీన్ హార్డ్ హిట్టర్లు క్రిస్ గేల్, ఆండ్రీ...
ధోనీ ఓ అద్భుత క్రికెటర్: గ్రేగ్ చాపెల్
ముంబై: ప్రపంచ క్రికెట్కు లభించిన అత్యుత్తమ ఆటగాళ్లలో మహేంద్ర సింగ్ ధోనీ ఒకడని ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం గ్రేగ్ చాపెల్ అభిప్రాయపడ్డాడు. ఫార్మాట్ ఏదైనా అంకితభావంతో ఆడడంలో ధోనీకి ఎవరూ సాటిరారన్నాడు. జట్టును...
రోహిత్ తో ఏకీభవించను: శిఖర్ ధావన్
న్యూఢిల్లీ: ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొవడంలో తనకు కొన్ని సమస్యలు ఉన్నాయనే విషయంలో ఎటువంటి సందేహం లేదని, అయితే ఆరంభ ఓవర్లో తాను వీరిని ఎదుర్కొనేందుకు భయపడుతాననే సహచర ఓపెనర్ రోహిత్ శర్మ అభిప్రాయంతో...
ధోనీ రీ ఎంట్రీ ఖాయం
ముంబై: టీమిండియాలో తిరిగి చోటు సంపాదించే సత్తా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉందని స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ జోస్యం చెప్పాడు. మరి కొన్నేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగే...
ఐపిఎల్ను నిర్వహిస్తాం..
దుబాయి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్ నిర్వహణకు తాము సిద్ధమని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) క్రికెట్ బోర్డు ప్రకటించింది. కరోనా దెబ్బకు ఈ ఏడాది ఎప్రిల్లో ప్రారంభం కావాల్సిన...
ఐసిసిపై గంభీర్ ఫైర్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) అనుసరిస్తున్న ర్యాంకింగ్స్ విధానంపై టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అర్థం పర్థంలేని ర్యాంకింగ్స్ పద్ధతి వల్ల చాలా జట్లకు తీవ్ర నష్టం...
ఆస్ట్రేలియా సవాల్కు సిద్ధం
ముంబై: ఆస్ట్రేలియా సిరీస్ కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నానని టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశాడు....
రేపు క్రీడాకారులకు బత్తాయి పండ్ల పంపిణీ
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) ఆధ్వర్యంలో దాదాపు 500 మంది క్రీడాకారులకు బత్తాయి పండ్లు పంపిణీ చేయనున్నట్టు శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. రాజ్యసభ సభ్యులు...
అందుకే చోటు దక్కలేదు
ముంబై: పేలవమైన ఫామ్ వల్లే సురేశ్ రైనా టీమిండియాలో చోటు కోల్పోయాడని బిసిసిఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేశాడు. సీనియర్లపై తాను చిన్నచూపు చూశానని వచ్చిన వార్తల్లో నిజం...
ఇది క్లిష్టమైన టెస్టు మ్యాచ్
సౌరవ్ గంగూలీ
కోల్కతా: కరోనాతో జరుగుతున్న పోరును భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తన శైలీలో విశ్లేషించాడు. దీన్ని క్లిష్టమైన పిచ్పై ఆడుతున్న టెస్టు మ్యాచ్గా పరిగణించాడు. ఇందులో విజయం సాధించాలంటే...
రైనాకు ఇంకా ఛాన్స్ ఉంది
ముంబై : టీమిండియాలో మళ్లీ చోటు అవకాశాలు సురేశ్ రైనాకు ఇంకా మిగిలే ఉన్నాయని భారత క్రికెటర్ అంబటి రాయుడు జోస్యం చెప్పాడు. రైనాలో ఇంకా అపార క్రికెట్ దాగివుందన్నాడు. రానున్న రోజుల్లో...
కుంబ్లే కోసం నా జీవితాన్నిస్తా
మరోసారి అభిమానం చాటుకున్న గంభీర్
న్యూఢిల్లీ : టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లేపై మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నాడు. తనకు కుంబ్లే ఎంతో ఇష్టమన్న గంభీర్.. అతని...